Update 19

అగ్రహారం

రాజు, సూరీలు ఆరు గంటల నుండి ఏదున్నర వరకు వేచి చూసినా రాకపోయే సరికి వెనక్కి తిరగబోయారు. అదే సమయానికి రవికాంత్ గాడు జునైద్ మరియి ఇంకో అతన్ని వెంట బెట్టుకుని వచ్చాడు.

"అన్నా ఇందులో నా తప్పేమి లేదు. నువ్వు ఒకమ్మాయిని నీ కప్ప గిస్తే చాలన్నావు. నా పని నేను చేశాను. మీ తప్పుకు నన్ను తిట్టడం ఏమి బాగలేదు. నాకిస్తానన్న డబ్బులు నాకిస్తే నేను వెళ్లిపోతాను." అన్నాడు. రుక్సానా సొరంగం లోనుండి తప్పించుకొని పోవడంతో కేశి రెడ్డి కోపంతో ఎగిరాడు. సుమారు 14 యేళ్లుగా పడిన కష్టం వృధా అయ్యే పరిస్తితి వస్తే తన పాటు అందరిని ఈ సొరంగంలోనే భూ సమాది చేస్తానని హెచ్చరించడంతో రవికాంత్ బెదిరిపోయాడు.

అమావస్య నాడు కన్య పిల్లలని పూజకి తెచ్చే పని రవికాంత్ దే కాబట్టి వాడికి ఎక్స్ ట్రా డోస్ పడింది. అదే కోపమ్లో వచ్చి తనకి అమ్మాయిలని అందించే పది మంది అనుచరులను పిలిచి గట్టి వార్నింగ్ ఇచ్చాడు ముందురోజు. రుక్సానా మూలంగానే తనకి తిట్లు పడ్డాయి కాబట్టి జునైద్ మీద కోప్పడ్డాడు. అలాగే రుక్సానాని తప్పించింది ఎవరో తెలుసుకోమని జునైదుకి చెప్పాడు. వాడు ఇలా తిరగబడ్డాడు.తనకిస్తానన్న డబ్బులు ఇస్తే వెళ్లిపోతానన్నాడు.

ఒక్కసారి ముఠాలో జేరినాక పోతే పైకే గానీ బయటికి పోలేరు. ఎవరినైనా బయటికి పోనిస్తే రహస్యాలు బయటికి పొక్కుతాయని కేశిరెడ్డి భయం. అదే పద్దతినే రవికాంత్ గూడా అనుసరిస్తాడు. జునైదుని బయటికి పంపే ఆలోచన వాడికి లేదు. అందుకనే "ఇదుగో నీకిస్తానన్న డబ్బులు " అని రెండు లక్షల రూపాయలని వాడి ముందుంచాడు. జునైద్ ముఖం ఆనందంతో వెలిగి పోయింది. డబ్బు మీద చేతులు వేయబోతే రవికాంత్ ఆపేశాడు.

"నీకు చెప్పిన పని ఇంకా పూర్తీ కాలేదు. ఆ అమ్మాయి సొరంగం నుండీ ఎలా బయటపడిందీ కనుక్కోమన్నాను " అని జునైద్ వైపు చూశాడు. రవికాంత్ అడిగిన ప్రశ్నకు జునైద్ ముఖంలో రంగులు మారాయి."ప్రయత్నించాను కానీ తనకు తెలీదంది. నేను ఎక్కడికీ పోలేదు ఇంట్లోనే వున్నానంది" అన్నాడు. వాడి గొంతులో రవికాంత్ కి ఎదురు తిరిగి నప్పుడు వున్నంత హెచ్చు సమాదానం చెప్పేటప్పుడు లేదు. అదే రవికాంత్ అతన్ని డామినేట్ చేయడానికి వుపయోగించు కున్నాడు.

"సరే అయితే నీకింకో పని చెప్తాను. దాన్ని విజయవంతంగా ముగించి ఈ డబ్బు తీసుకెళ్లు " అన్నాడు. జునైద్ కొంత సేపు ఆలోచించి "సరే" అన్నాడు. వాడికి వేరే ఛాయిస్ లేకపోయింది. ఈ పనికి ఒప్పుకోక పోతే డబ్బులు చిక్కవు. ఈ సమ్మర్ అయిపోయే లోగా డబ్బుతో బెంగుళూరు వెళ్ళి పోవాలని వాడి ఆలోచన.

జునైదు ఈ ఆలోచనలలో వుండగానే ఎనిమిది మంది రవికాంత్ అనుచరులు ఆ గదిలోకి వచ్చారు. వాళ్ళు రావడంతో గదంతా గందరగోళంగా తయారయ్యింది. పెద్దగా అరుస్తూ ఒకరిని ఒకరు పలకరించుకున్నారు. ఒకరి క్షేమ సమాచారం మరొకరు పంచుకున్నారు. అమావస్య రాత్రి వాళ్లు చేసుకున్న పార్టీ గురించి మాట్లాడుకుంటున్నారు.

కిటికీ లోనుంచి రహస్యంగా చూస్తున్న రాజు కొత్తగా వచ్చిన వాళ్లలో కొంతమందిని సొరంగంలో చూసినట్టు గుర్తుపట్టాడు. అక్కడ వాళ్లని చూసినప్పుడు నగ్న స్వరూపులై యువతులతో రతి క్రీడ జరుపుతున్నప్పుడు చూశాడు. మిగతా వాళ్లలో శివాపురం రవి గాడు ఒకడు. రాజు వాడు ఎన్నోసార్లు సొంత చెల్లితో రతి చేస్తుండగా చూశాడు. శివాపురం రవిగాన్ని అక్కడ చూడ్డం రాజుకి ఆశ్చ్యర్యంగా అనిపించింది. సూరీ కూడా రవిని గుర్తుపట్టి మాట్లాడ బోతే సూరిగాడి నొరు నొక్కేశాడు.

వాళ్లందరూ ఎవరి స్థానాల్లో వాళ్లు కూర్చున్నాక రవికాంత్ వుపన్యాసం మొదలెట్టాడు.

"మీలో చాలా మంది ఐదేళ్లుగా నాతో కలిసి పని చేస్తున్నారు. ఈ ఐదేళ్ల కాలంలో చేసిన ప్రతి కార్యంలోనూ విజయం సాదించి, మనకు పని కల్పించిన వారికి సంతోషం కలిగించి మనం ధనం గడించాం. మొన్న చేసిన పనిలో ఎక్కడో జరిగిన చిన్న పొరపాటు మూలంగా విజయం అందుకోలేక పోయాం తప్పితే మన విజయ శాతం నూటికి నూరు పాల్లు. జరిగింది చిన్న పొరపాటే నని అలసత్వం ప్రదర్శించ కూడదు. దాని మూలంగా జరిగిన నష్టం, పై వారితో మాట పడటమే కాకుండా మన పనితనం మీద వారికున్న నమ్మకం కోల్పోయే పరిస్తితి వచ్చింది. మరోసారి అదే పొరపాటు తిరిగి జరిగిందో దాని వల్ల వచ్చే పలితాన్ని మనం వూహించనటు వంటిది. కాబట్టి మనం యీ క్షణం నుండే జాగ్రత్త వహించాలి. ఇది మనం చేసిన మిగతా పనుల్లా నాటు సారా కాయడమో, మత్తు మందులు దొంగగా తేవడమో కాదు " అని క్షణ కాలం పాటు వుపన్యాసాన్ని ఆపాడు.

గదిలో వున్న వాళ్లందరూ వూపిరి బిగ బట్టి ఆలకిస్తున్నారు. వారితో బాటు రాజు, సూరిలు కూడా అంతే శ్రద్దగా వింటున్నారు.

"సొరంగంలో నుండి ఒక పిట్ట మాయలా మాయమవడాన్ని పెద్దలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రత్యర్థుల పనిగా అనుమానిస్తున్నారు. అందువలన మనం మరింత జాగ్రత్తగా వుండాలి. మనం మాయ చేసిన పిట్టలని వచ్చే అమావస్య వరకు కంటికి రెప్పలా కాపాడుకోవాలి. తొమ్మిది పిట్టలలో ఒక పిట్ట తగ్గింది కనక ఎనిమిది పిట్టలను కాపాడుకోవాలి. తగ్గిన కొత్త పిట్ట గురించి నాకొదిలేయండి. మిగిలిన పిట్టలను కన్య పిట్టలుగా కాపాడు కోవలసిన భాద్యత మీ అందరిది. మరొక్క సారి హెచ్చరిస్తున్నాను ఏమాత్రం పొరపాటు జరిగినా దాని పలితం తీవ్రంగా వుంటుంది. ఒల్లు దగ్గర పెట్టుకుని మసులుకొండి. వచ్చే అమావస్య నాడు జరిగే పూజ మన ఐదేళ్ళ కష్టానికి పలితం. పూజ దిగ్విజయంగా ముగిస్తే మీరు జీవతంలో చూడని ధనం మీ సొంతం అవుతుందని పెద్దలు చెప్పమన్నారు. ఈ పూటకింతే ఇక సెలవు మీరు వెళ్లి రావచ్చు" అని వుపన్యాసాన్ని ముగించాడు. ఉపన్యాసం జరిగినంత సేపు అతను ఒక విధమైన ధర్పాన్ని ఠీవిని ప్రదర్శించాడు. రవికాంత్ చదువు సంద్య లేని ఒక పాలేరు. అతనిలో ఇటువంటి మార్పుని రాజు పసిగట్టాడు. ఆ మార్పు అతన్ని మరింత ఆకర్షించింది.

వచ్చిన వాళ్లు వచ్చినట్టే అల్లరి చేస్తూ వెనుదిరిగారు. సూరి గానికి ఆ వుపన్యాస సారం ఏమి అర్థం కాలేదు. రాజుకు మాత్రం చూ ఛాయగా అవగతం అయ్యింది. అసలక్కడ ఏమి జరుతుందో తెలుసుకోవాలన్న కోరిక మరింత ఎక్కువైంది. జునైద్ అతనితో కలిసి వచ్చిన కొత్త మనిషి మాత్రం మిగిలారు. వారిరువురు అతని ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు.

"చూడు మారుతి " అన్నాడు కొత్త మనిషితో. " నువ్వు తెచ్చిన పిట్టనే గురువు గారు వధువుగా ఎంచుకున్నారు. నువ్వు ఆ పిట్టను అమావస్య వరకు జాగ్రత్తగా కాపాడాలి. చేయవలసిన పనిని అమావస్య రెండు రోజులు వుందనగా గురువు గారి వద్దనుండి కబురు వస్తుంది. అప్పుడు నీకు ఎరిక పరుస్తాను. నీకు తోడుగా యీ జునైద్ వుంటాడు " అని జునైద్ ని పరిచయం చేశాడు.

"ఈ పనిని మీరిరువురు విజయవంతం చేస్తే నీకు నీ సొమ్ము ముట్టుతుంది" అని జునైదుకి, "మరి నీ కోరికని తీరుస్తానని గురువు గారు చెప్పమన్నారు. యీ కార్య భారాన్ని నేనే మోద్దా మనుకున్నాను. కానీ మరో కొత్త పిట్ట వేటలో పడవలసి వున్నందున యీ పనిని నీమీదున్న నమ్మకంతో నీ కప్పగిస్తున్నాను" అన్నాడు మారుతిని వుద్దేశించి. అతనికి తన మీద అంత నమ్మకం వున్నందుకు మారుతి పొంగిపోయాడు. యీ పనిని చక్కగా నిర్వర్తిస్తే తన కోరిక తప్పకుండా తీరుతుందనే నమ్మకం అతనికి కలిగింది.

జునైద్ ని వుద్దేశించి "జరిగిన దాంట్లో నీ పొరపాటు వున్నా లేకపోయినా నువ్వు తెచ్చిన పిట్ట పారిపోవడం వల్లే కొత్త పిట్టను పట్టే అవసరం వచ్చింది. ఆ పనిని మేమే చేస్తాం నువ్వు వధువుగా ఎంచుకున్న పిట్టను కాయడంలో మారుతికి సాయం చెయ్యి. అమావస్య నాడు పూజ ఎటువంటి ఆటంకం కలగకుండా జరిగితే ఈ ధనమే కాకుండా చెప్పిన దానికి రెండు రెట్లు అధికంగా చెల్లిస్తాం" అన్నాడు.

ఇద్దరూ ఆ గది బయటికి నడిచారు. సూరిగానికి ఇదంతా అయోమయంగా తోచింది. రవికాంత్ మాటి మాటికి అమావస్య నాడు జరిగే పూజ గురించి మాట్లాడటాన్ని బట్టి మంత్రాలతో కూడుకున్న యవ్వారమని పసిగట్టి

"ఎందన్నా ఒక అమ్మాయి కోసం ఇంత అద్వెంచర్ అవసరమా!, తురక పూకులు దెంగడానికి ఎంత బాగా వుంటే మాత్రం ఇంత అడ్వెంచర్ అవసరం లేదన్నా. ఈ నాకొడుకులు మంత్రగాళ్లలా వున్నారన్నా" అన్నాడు సూరిగాడు.

"మంత్రగాళ్లయితే మాత్రం వదిలేస్తామా, ఇది రుక్సానాని కాపాడే ప్రయత్నం మాత్రమే కాదురా ఇందులో నా స్వార్థం కూడా వుంది" అన్నాడు మారితి నడుస్తున్న వైపే చూస్తూ.

మారుతి కొండ గుట్ట దిగి అడవి మార్గంలో పయనించడానికి దారి తీశాడు. అతను కనుచూపుకి దూరం అవుతుండటంతో

"మన కర్తవ్యం ఎంటి" సూరిగాడు రాజుని అడిగాడు. "ఏముంది వాన్ని అనుసరించడమే" అన్నాడు.

"వాని వెనక పడటమెందుకు యీ రవికాంత్ గాన్ని పట్టుకుని నాలుగు తగిలిస్తే నిజాలు బయట పడతాయి కదా" అన్నాడు. అనవసరమైన శ్రమ ఎందుకన్నట్టు.

"ఇక్కడేదైనా గలాభా చేసినా మంటే అది కేశిరెడ్డికి తెలిసిపోతుంది. అప్పుడది నిజంగానే అడ్వెంచర్ అయిపోతుంది. అనవసరమైన అటెంషన్. వాన్ని ఫాలో అయ్యి వాడు తెచ్చిన అమ్మాయెవరో కనుక్కోవాలి. పద వాడు కనపడకుండ మాయం కాక ముందే అనుసరిద్దాం" వేగంగా గుట్టదిగారు.

అమావస్య పోయి మూడు రోజులే అయ్యింది.శుక్ల పక్ష త్రుతీయ నాటి చంద్రుడు ఆకాశంలో చిన్న వెలుగు రేఖలా అగుపిస్తూ వెన్నెలను కురిపిస్తున్నాడు. ఆ మాత్రం వెన్నెల చాలు కళ్లు కనిపించడానికి. రాజు, సూరిలు వేగంగా నడుస్తూ మారుతుని సమీపించారు. అతన్ని పట్టించుకోనట్టు పరుగు పందెంలా నడకలో పందెం వేసుకున్నట్టు వేగంగా నడుస్తూ అతన్ని అధిగమించారు. అంతే వేగంతో ముందుకి వెళ్లిపోతుంటే "ఎవరు బాబు మీరు ఎందుకంత తొందర" అనడిగాడు మారుతి.

మారుతి ముప్పై యేళ్ల వయసున్న యువకుడు. అతని గొంతు వయసుకు మించి ద్వనిస్తుంది. అందువలన అతని మాటల్లో ధర్పం కనిపిస్తుంది. పెద్ద మనిషిలా, జీవితంలో ఆరితేరిన వానిలా కనిపిస్తాడు.

ఆ మాటకు సూరిగాడు వెనక్కి తిరిగి " ఎవరు ముందుగా గమ్యం చేరుకుంటారో నని పందెం వేసుకున్నాం అన్నా" అన్నాడు.

"ఓహో యాడ దంకా పందెం" అన్నాడు.

"అగ్రహారం దంకా" అన్నాడు. ఆ అడవి దారిలో చివరన వచ్చే వూరు అగ్రహారం. అందుకనే ఆ వూరి పేరు చెప్పాడు.మద్యలో నాలుగు అడవి పల్లేలు అడ్డొస్తాయి. ఆ నాలుగు అడవి పల్లెలు అగ్రహారం పంచాయితి కిందకే వస్తాయి. అతనే పల్లేలో ఆగినా తాము కూడా అక్కడ ఆగొచ్చనేది అతని ఆలోచన.

"ఓరి మీ పాసుగోలా, అంత దూరం పోవడానికి ఇప్పటినుండే పరిగెత్తి నట్టు నడుస్తుండారే " అన్నాడు.

"అవును చానా దూరం పోవాలి కదన్నా, పందెంలో చిన్న మార్పు అగ్రహారం దగ్గరకు వెళ్లినంక వేగంగా నడుద్దాం" అన్నాడు రాజు వంక తిరిగి. రాజు ఆ మార్పుని అంగీకరించినట్టు తలూపాడు.

"అవును నువ్యాడికి పోతాన్నావు" మారుతిని అడిగాడు.

"మా వూరికే"

"అబ్బా. . ఏ వూరో మీది"

"అగ్రహారం"

"అయితే ఆ వూరికి పోయేదంకా అన్న తోడుంటాడు మనకి"

"మీకేమ్ పని అగ్రహారంలో"

"ఇదిగో మా యన్న మేనత్తని ఇచ్చింది మీ వూరికే కద" రాజు వాళ్ల మేనత్త గురించి చెప్పాడు సూరి.

"ఎవురు మీ మేనత్త" అని మారుతి అడిగాడు రాజుని.

"కట్టి పని రంగప్ప పెండ్లాం" అన్నాడు రాజు.

"ఓ యెంగటమ్మ, అంటే నువ్వు నాగప్ప కొడుకువా" అని అడిగాడు.

"మా నాయన తెలుసా నీకు!"

"నాకు మీ నాయన మంచి దోస్తు" అన్నాడు.

ఇలా చాలా కొద్ది సమయంలోనే స్నేహం చేశారు.

మాటలతోనే అగ్రహారాన్ని సమీపించేదాకా కాలక్షేపం చేశారు. మూడు గంటల పాటు ఏకదాటిగా నడిచాక ఆగ్రహారపు పొలి మేరలు సమీపించారు."అన్నా పందెం మొదలు, గుర్తుందిగా పరిగెత్త కూడదు, వేగంగా నడచల్ల అంతే" అని నడక ప్రారంభించారు. ఒక మలుపు దాటి మాయం అయిపోయారు.దాన్ని చూసి మారుతి నవ్వుకుని "పిల్లకుంకలు" అని అనుకున్నాడు. వాని దుంప తెంచడానికే వచ్చారని తెలీక.

మారుతి ఇల్లు చేరే పాటికి 11 గంటలయ్యింది. అతని ఇంటి వెనకాలున్న పెద్ద వేప చెట్టు మీద పిల్లుల్లా నక్కి అతన్ని గమనించసాగారు రాజు,సూరీలు. ఆ చెట్టు పక్కనే పెద్ద జొన్న చేను. అది పశుగ్రాసం కోసం పెంచుకున్న జొన్న చేను. దాని పక్కనే మారుతి ఇల్లు.ఇంటికి చేరిన తరవాత పెరట్లో మంచం వేసుకుని పడుకున్నాడు మారుతి. అతను నిద్రపోతున్నాడని నిర్దారించుకున్నాక చెట్టు దిగ బోయారు వాళ్లు.

ఇంతలో అలికిడి ఒక నలవై యేళ్లున్న ప్రౌడ చెంబెత్తుకుని చెట్టు చాటుకు వచ్చింది.

ఆమె ఎందుకు వచ్చిందో వూహించి ముసి ముసిగా నవ్వుకున్నాడు సూరి. అతనలా అలికిడి చేయడంతో రాజు కోప్పడ్డాడు. ఆమె చెట్టు కిందకి వచ్చి చీర పైకెత్తి కూర్చుంది. "సుర్రు" మని శబ్దం చేసింది. వెంటనే ఆ జొన్న చేలోనుండి ఒకతను బయటికి వచ్చాడు.

"ఎంత సేపయ్యింది వచ్చి" అడిగింది ఆమె అతన్ని.

"ఇప్పుడే నువ్వింట్లో నుండి బయటికి రావడం చూసి" అని ఆమె ఎత్తుల మీద చేతులు వేసి నలిపేశాడు.

ఆమె పేరు పద్మావతి. ఇంతకు ముందు భాగంలో సూరిగాడు రతి సాగించిన ప్రౌడ యీమే. ఇంతకు ముందు చెప్పినట్టు ఆమె ఎత్తులు కొబ్బరి బొండాలు. మాగిన పరింగి కాయలు. వాటిని పిసికి ఆమె వెనకలని అందుకున్నాడు. గట్టిగా పిసికి గుండెలకు హత్తుకున్నాడు.

"వెనక్కి వంగో" అని ఆమెను వెనక్కి తిప్పి చీరను నడుము దాకా పైకి లేపాడు. చీకట్లో కింద ఏమ్ జరుగుతుందీ పైనున్న వాళ్లకు సరిగా కనపడలేదు. వారి కదలికలను బట్టి వారు చేస్తున్న పనిని వూహించారు.

బారుగా వున్న మొడ్డను లుంగీ లోనుండి బయటకు లాగి ఆమె రెండు తొడల మద్యలో తోశాడు. అది ఎటువంటి ఘర్షణ లేకుండా లోపల దూరిపోయింది. "ఓ. . . . " అని అరిచినంత పని చేశాడు.

"ఏమైంది?" అని అడిగింది పద్మావతి.

"ఇంత లూజుగా వుందే " అన్నాడు నిరాశగా.

"సర్లే వూపు" అని ఆమె ముందుకి వెనక్కి వూగుతొంది. అతనికి ఇష్టం లేనట్టు నిల్చున్నాడు వూరికే. పద్మావతే తన ముడ్డిని ముందుకి వెనక్కి వూపుతొంది. అతని లావు నెమ్మదిగా చిన్నదై పోవడం మొదలైంది. పూర్తీగా చిన్నదై పోగానే ఆమె నిరాశగా అతన్ని వెనక్కి తోసేసింది. ఆమెలో వేడిని రగిల్చి ఆ వేడిని దింపలేకపోవడంతో ఆమెలో కోపం తారాస్థాయికి చేరింది.

"చ. . . ఒప్పుకునెంత వరకు ప్రాణాలు తీసి, ఒప్పుకున్నాక ఇలా తేలిపోతావెంది" అని ఎగిరింది వాడిమీద.

"నాకెం తెలుసు నువ్వుంత లూజుగా వుంటావని కనీసం కొంతైనా బిర్రుగా వుంటేకదా" అన్నాడు లవడాని లుంగీలోకి సర్దుకుని.

"అవకాశం ఇవ్వనంత వరకు అందరూ మగాళ్లే, అవకాశం ఇవ్వగానే కొజ్జాగాళ్లలా మారిపోతారు" అని అరిచి గబా గబా నడుచుకుంటూ వెళ్లిపోయింది.

ఆమె వెళ్లిన వైపే సూరిగాడు చూశాడు. ఆమె ఏ ఇంటిలోకి వెళ్తుందో చూడటానికి చెట్టు కొమ్మమీద నిలబడి నిక్కి చూశాడు. మారుతి గాడి ఇంటి నుండి మూడో ఇంటిలోకి వెళ్లింది. ఆ ఇంటిని గుర్తు పెట్టుకుని చెట్టుమీద నుండి దిగాడు. రాజు ఎప్పుడో చెట్టు దిగేసి వూర్లోకి నడుచుకుంటూ వెళ్తున్నాడు. క్షణ కాలమ్లో రాజుని సమీపించాడు.

"ఆ యమ్మ ఏ ఇంట్లోకి పోయిందో చూశావా?" అనడిగాడు.

"అవును" అన్నాడు సూరి.

"ఏ ఇల్లు?"

"మారుతి గాడి కొంప కాడి నుండి మూడో కొంప"

"జాగ్రత్త బావిలోనే సరిగ్గా ఈదలేని వాడివి చెరువులో ఈదుతావో లేదో" అన్నాడు రాజు. ఆమెను భరించడం కష్టం అన్నట్టు.

"లోతైన నీళ్లలో ఈదడం చేత గానప్పుడు నీళ్ళు తోడైడమే" అని నవ్వాడు. రాజు కూడా ఆ మాటకు అతని నవ్వులో నవ్వు కలిపాడు.

రాజు పొద్దున లేవగానే మారుతి గాడి గురించి సమాచారం సేకరిస్తుంటే, సూరిగాడు పద్మావతిని ఫాలో అయ్యాడు. పద్మావతి మొగుడు మొరటోడని,ఆమెనంతగా పట్టించుకోడని, పద్మావతి మాత్రం ప్రతీవ్రతని, మొగుడు తప్ప మరో మగాణ్ని ఎరగదని బయట ప్రచారం. కొంచెం లోతుగా విచారిస్తే మొగుడు ముండల మోజులో పడి పెళ్లాం పిల్లలని పట్టించుకోవడం లేదని తెలిసింది. ఎన్ని రోజులని ఒంటరిగా పడుకుంటుంది అందుకనే తను కూడా బయటి రుచులను రుచి చూడటానికి ప్రయత్నిస్తొంది. కాక పోతే మొగుడు ఇరవై యేళ్లగా పొడిచిన పోట్లకి పూకు చెరువై పోయింది. దానిలో దిగడానికి మగవాళ్లు బయపడుతున్నారు. రాత్రి వాడు చూసింది మచ్చుకు ఒక వుదాహరణ మాత్రమేనని తెలుసుకున్నాడు.

ఒక రోజంతా ఆమె దిన చర్య గమనించాక ప్రతిరోజు సాయంత్రం ఆమె స్నానం చేస్తుందని, స్నానమాడే సమయంలో చేతితో సంతృప్తి పడటం ఆమెకు అలవాటని పట్టేశాడు. మరుసటి రోజు ఆమె స్నానం చేసే సమయానికి స్నానాల గది దగ్గర మకాం వేశాడు.

పద్మావతి ఇంట్లో వున్న స్నానాల గది వాడదు. తన చేతి పనికి కూతుళ్లు అడ్డమని పెరట్లో వుండే పాత స్నానాల గదిని వాడుతుంది. ఆ గదికి పై కప్పు లేదు.

సాయంత్రం చీకటి పడింది. వెనక గుమ్మం దగ్గరున్న బల్బు వెలిగించి స్నానాల గదిలోకి అడుగు పెట్టింది. తెచ్చుకున్న బట్టలని గోడల మీద వేసి, వంటి మీది బట్టలిప్పి పీఠ మీద కూర్చుంది.

సూరిగాడు ఆ గది గోడల వెనకాల నక్కి కూర్చున్నాడు. వంటి మీద బట్టలు విప్పి గోడ మీద వేయగానే గోడ పైకి ఎక్కి తల నిక్క బెట్టి చూశాడు. పీఠ మీద కూర్చున్న పద్మావతి రెండు తొడలని విడదీసింది. ఆమె వెడల్పైన దిమ్మ చుట్టూ నల్లగా, దట్టంగా అడవిలా ఆతులు పెరిగినాయి. ఆమె చేతులతో ఆతులు నిమిరింది. వాటిని పక్కకు జరిపి క్లిట్ ని టచ్ చేసింది. నదిలా పొడువుగా వున్న చీలికని విడదీసింది.

ఆ పొడువుని చూడగానే నిన్నటి రాత్రి పద్మావతిని దెంగలేక ఆ వ్యక్తి ఎందుకు వెళ్లిపోయాడో అర్థం చేసుకున్నాడు సూరిగాడు. వేళ్లే ఖర్మ తన చేయి మొత్తం లోపల దూర్చొచ్చు అని అనుకున్నాడు.

చీలిక పైనున్న కామఖీలని కదిలించడం వలన కలిగే ఆనందానికి తల పైకెత్తి చూసింది. స్నానాల గది గోడ మీద తలని నిక్క బెట్టి చూస్తున్న సూరిని చూడగానే అదిరిపోయింది. కాళ్లని దగ్గరకు జరిపి తన రహస్యాంగాన్ని వాడికి కనిపించకుండా చేసింది.

"ఏయ్ ఎవరు నువ్వు" అరిచింది. తలని అలాగే నిక్క బెట్టి వుంచి వెకిలి నవ్వు నవ్వాడు.

"అరిస్తే నీ పరువే పోతుంది. నాదీ వూరు కాదు కాబట్టి నాకేమ్ పరవాలేదు " అన్నాడు.

ఆమె శబ్దం చేయలేదు.

"అయినా నీ చేతితో నీకెం సుఖం దొరుకుంతుంది. ఎవరైనా మగాడి చేతిని వుపయోగించు కోలేక పోయావా" అన్నాడు. నేను మగాడినే నన్ను వుపయోగించుకో అన్నట్టు.

"అది నీకెందుకు ముందు కిందకి దిగు. . . ఇక్కడినుంచి పో" అని అదిలించింది.

సూరికి వెళ్లే వుద్దేశం లేదు. వెళ్లడం అటుంచి గదిలోకి దూకాడు. పద్మావతి వాని ధైర్యానికి ఆశ్చ్యర్య పోయింది. తన మొగుడికి బయపడి ఆమె వైపు చూడటానికి కూడా బయపడతారు. ఈ పిల్లగాడు ఎంటి ఇంత ధైర్యం చేస్తున్నాడని అనుకొంది.

వాడు గదిలోకి దూకగానే లేచి నించుని సల్లని, పూకుని చేతులతో కప్పేసింది. వాడు మీదకు రాబోతుంటే గోడకి ఆనుకుని భయంగా నిల్చుంది.

"చూడాల్సిన దంతా చూసేశాను. ఇంకెందుకు సిగ్గు" అని ఆమె చేతులని తొలగించాడు. సల్ల మీద చేయి వేయబోతే అతన్ని వెనక్కి తోసి "ఎవరు నువ్వు, ఏమిటోళ్ళు మీరు" అని అడిగింది.

"రసికులకి కులంతో పనేమి కావాల్సింది సుఖం " అని మరింత దగ్గరకు జరిగాడు.

"నీ బండ మొగుడు ఏనుబోతుకి ఎక్కువ ఏనుక్కి తక్కవ అయినా నిన్ను సుఖ పెట్టలేదు. నాకో అవకాశమీ నిన్ను స్వర్గపు అంచుల్లో తేలాడేలా చేస్తా" అని సల్ల మీద చేయి వేసి సున్నితంగా అదిమాడు. అంత మెత్తగా కాదు అంత గట్టిగా కాదు. ఏ సల్లు ఎలా పిసకాలో బాగా తెలిసిన నేర్పరిలా పిసికాడు.

'ఏ ఆడదానికి ఎటువంటి సుఖం కావాలో తెలుసుకో గలిగి నప్పుడే దాన్ని సుఖ పెట్టి మనం సుఖపడగలం' అని రాజు సూరిగానికి ఎప్పుడూ చెబుతుండే వాడు. పద్మావతి ఇరవై యేళ్లుగా మొరటు శృంగారాన్ని అనుభవించి, ఆ విధమైన రతిపై ఆమెకు మొఖం మొత్తింది. ఆమెకు ఇప్పుడు కావాల్సింది రెచ్చ గొట్టే సుఖం. శారీరకంగా కంటే మానసికంగా రెచ్చిపోయి సుఖం అనుభవించాలని ఆమె కోరిక. పద్మావతి మొగుడు యెంకటయ్య ఎప్పుడూ ఆమెను రెచ్చగొట్టి సుఖపెట్టలేదు. తన ఆంబోతు మొడ్డనేసుకుని ఆమె పూకులో దోపి కలబెటి కలబెట్టి వెడెల్పు చేసేశాడు. ఆమె ఇష్టంతో పనిలేదతనికి వాడికి లేస్తే చాలు లోపల పెట్టి దరువేసి కార్చేసేవాడు. మొదట్లో వాడి మొరటు దనానికి ఏడుపొచ్చేది. ఆ తరవాత అలవాటు చేసుకుంది. ఈ మద్య మొగునికి ఆమె మీద ఇష్టం తగ్గినట్టుంది. అంతగా దెంగడం లేదు.

ఆమె శరీరం కూడా వెరైటీ కోరుకుంటొంది. అందుకనే వూర్లో రసికులుగా పేరు పొందిన ఇద్దరితో పడుకోవాలని నిర్ణయించుకుని అవకాశం ఇచ్చింది. పూకులో మొడ్డ దూర్చి నీది మహాలూజు అని పారిపోయారు. రసికులంటే వారి సుఖం మాత్రమే చూసుకుంటారా మరి అవతలి వారి సుఖం.

ఆమెను దెంగాలని నిర్ణయించుకున్నాక సూరి ఆమెను అర్థం చేసుకోవడం మొదలెట్టాడు. ఆమెకు ఎటువంటి సుఖం కావాలో అర్థం చేసుకున్నాడు. ఆ తరవాతే స్నానాల గదికాడ కాపుకాశాడు.

ఆమె బలమైన సల్ల మీద చేతులు వేసి పిసికాడు. ఆమె ముదురు పెదాలపై ఘాడమైన చుంభనం కావించి "మిమ్మల్ని బలవంతంగా దెంగడం నాకిష్టం లేదు. మీకు ఎప్పుడు వీలుగా వుంటే అప్పుడు పిలవండి. మిమ్మల్ని సుఖపెట్టే భాద్యత నాది" అని గోడదూకి వెళ్లిపోయాడు.

వేగంగా కొట్టుకుంటున్న గుండెలను చిక్కబట్టుకుని పీఠమీదికి కూలబడింది పద్మావతి. ఎవడు వీడు? ఎంత ధైర్యం చేశాడు? నన్ను సుఖ పెడతాడంట వీడి మొఖం. పైగా రసికుడినని ఫోజు కొడుతున్నాడు. లంజకొడుకు నా మొగునికి చెప్పి తోలు వొలిపించేయాలి అనుకుంది. పూకులో చెమ్మ దేరినట్టనిపిస్తే వేలు పెట్టి చూసుకుంది. వెచ్చగా బంకసాగింది. అబ్బా! మొదటి స్పర్షలోనే తేమ దేరిందే. ఒక అవకాశం ఇస్తే పోలా అనుకుంది.

అనుకుందే తడవుగా మరుసటి రోజు రాత్రి అందరూ పడుకున్నాక సూరిని పిలిపించుకుంది. {అక్కడ జరిగిన రంకుని కిందటి భాగంలో చదువుకొండి.}

రెండు గంటలకు పైగా ఆమె కొంపలో దూరి, దశాబ్దకాలంగా ఆమె నిలవ వుంచిన బంకను ఏరులు పారించాడు.

కోనాపురం అడవులు ఎంతో విశాలమైనవి. అనేక రకములైన పశుపక్ష్యాదులు, వృక్షజాతులు నెలవు ఆ అడవి. కోనాపురం అంచుల్లో మొదలైన పర్వత శిఖరాల వరస బేతం పల్లి అనే వూరుతో ముగుస్తాయి. ఈ కొండల మద్యనున్న లోయలు బహు ప్రమాదకరమైనవని పెద్దలు చెబుతారు. ఆ లోయలలో అడుగు పెట్టిన మనిషెవరూ బయటికి రాలేదని అంటుంటారు. ఆ లోయలలోకి ప్రవేశానికి దారులు అనేకం. వాటిలో ముఖ్యమైనవి కోనాపురం లోయ దారి మరియి అగ్రహారం దగ్గరున్న లోయ దారి.

అగ్రహారం దగ్గరున్న లోయ ప్రవేశానికి అడ్డంగా రంగనాథ స్వామి అలయం వుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం పాతకోటను ప్రధానంగా చేసుకుని పాలించే ఒక పాలేగాడు అగ్రహారం లోయలోకి ప్రవేశాన్ని నిషేదిస్తూ దానికి అడ్డంగా ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించాడు. ఆలయం దాటి వెనక్కి పోకుండా పెద్ద గోడనొక దాన్ని నిర్మించాడు. ఇప్పుడా గోడ పూర్తీగా శిథిలమైనా, చాలా రోజుల పాటు జన సంచారం లేకపోవడంతో దారి దుగ్దం అయిపోయింది.

రంగనాథ స్వామి ఆలయ నిర్మాణ భాద్యతలు తీసుకున్న పాలేగాని దగ్గర బంధువు రంగనాయకుడు పేరు మూలంగా రంగనాథ పురం ఏర్పడింది. ఆలయ నిర్మాణం పూర్తయిన తరవాత అక్కడున్న చిన్న చిన్న గుట్టలను మైదానాలుగా మార్చి వ్యవసాయానికి వుపయోగించాడు. ఆలయంలో పూజల నిమిత్తం కొంత మంది బ్రాహ్మణులను నియమించాడు. ప్రతి సంవత్సరం వుత్సవాలు వైభవంగా జరిగేవి. ఆ వుత్సవాల వైభవం వూరూర పాకడంతో జనాలు తండోప తండాలుగా వచ్చి పడ్డారు.

బ్రాహ్మణ కుటుంబాలు వూరికి కొద్ది దూరంలో అగ్రహారం నిర్మించుకున్నారు. 17వ శతాబ్దంలో అనుకోకుండా వచ్చి పడిన ఒక ఆపద మూలంగా ఆ ఆలయ నిర్మాణాన్ని గావించిన రంగనాయకుని వంశం పూర్తీగా అంతరించి పోయింది. అతని వంశంలోని చివరి వాడు చనిపోయిన కొద్దిరోజులకు వూరిలోని జనాలు ఒక్కొక్కరుగా రోగ పీడితులై చనిపోసాగారు. రోగాలు ఇలా ప్రభబలడానికి కారణం రంగనాయకుని వంశంలోని వారు పిశాచాలుగా మారడమేననే భయం అధికమై పోయింది. ఆ భయంతో జనాలు ఒక్కొక్కరు రంగనాథ పురాన్ని వదిలి వూరికి దూరంగా వున్న అగ్రహారాన్ని చేరుకున్నారు. క్రమంగా రంగనాథ పురమన్న పేరు కాలగర్బంలో కలిసిపోయి అగ్రహారం అనే పేరు నిలిచిపోయింది.

రంగనాయకుడు నివశించిన భవనం చాలా సంవత్సరాల పాటు ఖాలీగా వుండిపోయింది. భూస్వామ్య వ్యవస్థ బలపడిన కొద్దికాలంలోనే ఆ భవనాన్ని రంగనాయుడనే భూస్వామి దాన్ని సొంతం చేసుకున్నాడు. అతను కూడా చాలా రోజులు ఆ భవనంలో నివశించలేక పోయాడు. అతని వంశానికి ఏకైక వారసుడు చనిపోగానే అతను కూడా ఆ భవనాన్ని వదిలేశాడు. కానీ ఇరవై సంవత్సరాల క్రితం రామలింగారెడ్డి అనే బెంగళూరుకు చెందిన ఒక రియల్ ఎస్టెట్ వ్యాపారి దాన్ని కొని రీ మోడలింగ్ చేయించాడు.

ఆ భవనం చుట్టూ వున్న అరవై ఎకరాల స్థలం చుట్టూ కంచె వేయించి ఎస్టేట్ గా మార్చేశాడు. ఎన్నో రకాలైన పూల,పల్ల జాతుల మొక్కలను నాటించాడు. ఇప్పుడదొక నందన వనం. రామలింగారెడ్డి కూతురు సుశీలకి పూలంటే చాలా ప్రీతి. ఆమె ఇష్టానుసారమే ఆ భవనం చుట్టూ పూల మొక్కలను నాటించి పూల వనంగా మార్చేశాడు.

ఈ చరిత్ర యంతటిని రాజు తన మేనమామ యయిన రంగప్ప ద్వారా దెలుసుకున్నాడు. "మీ నాయన కూడా ఈ రెడ్డికిందనే పని జేస్తాడు. ఈ రెడ్డె కోనాపురం చుట్టూ వున్న పంచాయితీలను శాశిస్తున్నాడు. అవును మీ నాయన వూరికొచ్చి ఎన్ని దినాలయింది" అడిగినాడు.

"చానా దినాలయింది. అమ్మ బెంగ బెట్టుకుంది. ఈయన మాత్రం నెల దినాలనుంచి ఇంటి ముఖం చూసింది లేదు" అన్నాడు రాజు.

"అట్లనా వీలుచూసుకుని ఒకసారి ఆ ఎస్టేటుకి పోయి అడుగుదాం. నువ్వు మూడు దినాలు ఈడనే వుండు" అన్నాడాయన.

ఆ వనంలో పూసిన పూలు అవసరమైనన్ని వుంచుకుని మిగిలిన వాటిని పక్కనే వున్న టౌన్లో అమ్మేస్తారు. ఆ పూలను టౌనుకు చేరవేసే వాహనానికి మారుతి డ్రైవర్. సుశీల పొద్దున్నే ఏడింటికల్లా ఆ వూలను ట్రక్ ఎక్కించే ఏర్పాట్లు చేస్తుంది. మారుతి దాన్ని తొమ్మిదింటికి టౌనుకి చేరవేసి తిరిగి వచ్చేస్తాడు.

రాజు అతని రోజువారి రొటిన్ని గమనించినప్పుడు అతనికి మారుతిపై అనుమానం కలిగే సన్నివేశం ఏదీ కనపడలేదు. కానీ కొంచెం లోతుగా విచారిస్తే సంవత్సరం క్రితం వరకు పొద్దున అయిదు గంటలకే పూల ట్రక్ టౌనుకి చేరిపోయేదని, సంవత్సరం నుండి దాని టైమింగ్ మారిందని తెలిసింది. ఎందుకని ఆరాదీస్తే మారుతి ఎనిమిది గంటలకు వూర్లో బయలుదేరుతూ టౌన్లో చదువుకునే తన బంధువుల పిల్లలని ఎక్కించుకుని పోతున్నాడని తెలిసింది. ఆ పిల్లలలో ఎక్కువ మంది ఆడపిల్లలే. రాజుకి ఆ ఆడపిల్లలలో ఎవరో ఒకరు వీడికి బలవుతున్నారని పించింది.

ఆ విచారణలో భాగంగానే సూరిగాన్ని పద్మావతి మీదకు తోలాడు. దానికి కారణం పద్మావతికి, మారుతికి మద్య అక్రమ సంబందం వుండటమే. అంతే కాక పద్మావతి చిన్న కూతురు వనజ ఆ ఆడపిల్లలలో ఒకతి కావడం ఒక కారణం. ఆ ఇంటిపై కన్ను వేసుంచే క్రమంలోనే పద్మావతిని మంచం ఎక్కించేశాడు సూరిగాడు. అక్కడే కొన్ని విషయాలు తెలుసుకున్నాడు.

రెండేళ్ల క్రితం వరకు పద్మావతి కుటుంబం ఎలాంటి చింత లేకుండా జీవనం సాగించేవారు. రెండేళ్ల కింద వెంకటయ్య వ్యసనాలకు బానిసయ్యాడు. వ్యవసాయాన్ని వదిలి పేకాటకి, మత్తుకి అలవాటు పడిపోయాడు. మత్తుకి అలవాటు పడిన కొత్తలో పొలం నుండి డైరెక్ట్ గా సారా కొట్టుకి వెళ్లిపోయేవాడు. ఆ తరవాత పేకాట అతని దినచర్యలో భాగం అయ్యింది. వ్యవసాయంలో వచ్చిన ఆధాయం మొత్తం పేకాటకు తగలేశాడు. అంతేకాకుండా వంశ పారపర్యంగా వచ్చిన అయిదెకరాల పంట భూమిని అమ్మేశాడు. ఆర్థికంగా దివాలా తీసిన అతన్ని మారుతి ఆదుకున్నాడు.

అతని పెద్ద కూతురి పెళ్లికి డబ్బు సాయం చేశాడు. డిగ్రీ పూర్తీ చేసిన కొడుక్కి రామలింగా రెడ్డి కంపెనీలో వుద్యోగం ఇప్పించాడు. మారుతి ఆ వూరి సర్పంచుకి అనుచరుడు. సర్పంచ్ రామలింగారెడ్డి అనుచరులలో ఒకడు. ఆ పరపతిని వుపయోగించే మారుతి సర్పంచ్ గ్యాంగులో వున్నత స్థానాన్ని వెంకటయ్యకి కట్టబెట్టడంలో ప్రధాన భూమికని పోషించాడు.

ఒక వ్యవసాయదారున్ని వ్యసనాలకి బానిసని చేసి, ఆర్థికంగా చితికిపోయేలా చేసి అతనికి జీవనాధారమైన భూమిని లాక్కుని, అతనికి దిక్కు తోచని పరిస్థితిలో ఆదుకున్న వారిలా కటింగ్ ఇచ్చారు. ఇందంతా తెలీని పద్మావతి మొగుడితో సుఖం దొరకలేదని, సాయం చేశాడన్న కారణంతో మారుతితో రంకు సాగించింది.

వాడు ఆమె వదులైన పూకుని దెంగలేక "అమ్మా నీ పూకు పెద్ద చెరువు కంటే పెద్దది. దాంట్లో ఈదడానికి నాకు దమ్ము సరిపోవడం లా. నువ్వు నాకు లంజలా వుండటం కంటే స్నేహితుల్లా వుందాం. నీకో తమ్మునిలా తోడుంటానక్కా " అని పారిపోయాడు. అమె అతన్నేమి బలవంత పెట్టలేదు. ఎప్పటిలాగే రెండు కుటుంబాల మద్య సన్నిహిత సంబందాలు కొనసాగాయి. అయితే రెండు నెలలుగా మారుతి పద్మావతి చిన్న కూతురు వనజ మీద ఎక్కువ శ్రద్ద చూపిస్తుంటే అనుమానపడి విషయాన్ని ఆరాదీసింది.

ఆ విచారణలో వాళ్లెలా వెంకటయ్యని మోసం చేసింది తెలుసుకుంది. కానీ వనజ విషయం మాత్రం కనిపెట్టలేక పోయింది. అదే విషయాన్ని సూరిగానికి చెప్పింది. "వాడు మా జీవితాల్లోకి రావడం మంచికో చెడ్డకో తెలీదుగాని, పెద్దదాని పెండ్లి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయిపోయింది. నా మొగుడు, కొడుకు వుద్యోగాలు చేసుకుంటున్నారు. వాడి ఋణం తీర్చుకుందామని వాడి దగ్గర పడుకోవడానికి సిద్ద పడితే దెంగలేక పారిపోయాడు" బెడ్డు మీద అలసి పడుకుని చెప్పింది.

"మరి నీ పూకంత లూజు మరి "అన్నాడు ఆమె ముద్దు మోముని చూస్తూ. ఆమె అందమైన కన్నులని అతని ముఖం పై నిలిపింది. వాని పెదాలుపై చిలిపి నగువు నిలిచింది. మృధు మధురంగా నున్న ఆమె పెదాలను తన చేతి వేళ్లతో తాకి " నీ పెదాలు చానా బాగున్నాయి " అన్నాడు.

"వూ. . . బాగుంటే"

"నీ నోట్లో మడ్డ పెట్టాలనుంది" అన్నాడు. గొంతులో నుండే వచ్చే శబ్దాన్ని తగ్గిస్తూ.

"చీ నోట్లో పెడతారా ఎవరైనా" అని కసురుకుంది.

"ఏ నీ మొగుడెప్పుడూ పెట్టలేదా?"

"వూహూ. . . . " అనింది. ఆమె అలా అంటున్నప్పుడు ముఖం మరింత అందాన్ని సంతరించుకుంది.

"అవును లే నీ పూకు వాడి గాడిద మొడ్డకి సరిపోతుంది. ఇంక నోటితో పనేమి. కానీ దీనికి నీపూకు సరిపోదే కనీసం నోటితో నైనా చీకు. నిజమేలే వాడి గాడిద మొడ్డ నీ నోట్లో పెట్టుంటే ఈ పాటికి సహజంగా నీ నోటికి వుండే అందాన్ని కోల్పోయేది" అన్నాడు.

"ఇంతటి మెత్తని పట్టులాగున్న నీ పెదాల చర్మం మగాడి మొడ్డకి తాకితే వాడు స్వర్గాన్ని తాకాల్సిందే" పొగడ్తలతో ఆమెను ఆకాశానికి ఎత్తేస్తూ ఆమె గుండేల మీద కూర్చున్నాడు.

ఆమె ఎత్తైన ఫాలభాన్ని పీఠగా చేసుకున్నాడు.వాడి దడ్డుని ఆమె నోటి ముందుకి తెచ్చాడు. ఆమెకి ఇష్టం లేనట్టు బెట్టు చేయసాగింది.

చర్మాన్ని వెనక్కి లాగి ఎర్రటి గుండుని ఆమె పెదాలకి తాకించాడు. అక్కడికి వచ్చే ముందే దానిని శుబ్రం చేసుకుని వచ్చాడు. రతిక్రీడకి శుభ్రత ఎంతో ముఖ్యము. శుభ్రత లేని రతి అసహ్యాన్ని జుగుప్పని కలిగిస్తుంది. అశుభ్రతతో బలవంతపు రతి జరిపితే అవతలి వారికి మనమీద మీద మనుసు విరిగి పోవచ్చును. లేదా ఒక్కోసారి అసలు రతిక్రియ మీదే మీదే మనస్సు విరిగే ప్రమాదముంది.

ఆమె ఎంత సేపటికి వప్పుకోకపోవడంతో బలవంతంగా నోట్లో కుక్కాడు. మోకాళ్లనివూతంగా చేసుకుని ఆమె నోట్లో వూగుతున్నాడు. పెదాలను వాడి మొడ్డ చుట్టూ బిగించడం మూలాన బయటికి తీసిన ప్రతిసారి నోటితో వింత శబ్దం చేస్తొంది.

కాసేపటి పూర్తీగా బయటికి తీశాడు. ఆమె బరువుగా వూపిరి పీల్చుకుంటూ"పాడు పిల్లోడా ఎంటా పనులు వూపిరాడక చచ్చాను" అనింది.

"ఎం బాగోలేదా" అన్నాడు మొడ్డని సవరిస్తూ.

"ఎంత బాగుంటే మాత్రం మరీ వూపిరి ఆడకుండానా"

"సరే లేచి కూర్చో" అని సూరి నిల్చున్నాడు. ఆమె మోకాళ్ల మీద వంగి అతన్ని నోట్లోకి తీసుకుంది. అది మొదలు వారు వేరు వేరు భంగిమలలో రతిని అనుభవించడం అలవాటు చేసుకున్నారు. మరుసటి రోజు అరవై తొమ్మిది వేసి ఒకరి అంగాన్ని మరొకరు చీక్కున్నారు. ఈ భంగిమ ఆమె తృప్తిని ఇవ్వడమే కాక ఫెవరెట్ భంగిమగా మారిపోయింది. ఎప్పుడు రతి మొదలు పెట్టాలన్నా ఇదే పద్దతి మొదట ట్రై చేసేవారు.

ఈ అంగ చూషన హెచ్చు అనిపించగానే ఒకరోజు ఆమె గుద ప్రవేశం కానించాడు ఆ విదంగా అగ్రహారంలో వున్నన్ని రొజులు వాడి అంగం పట్టగలిగే మూడు రంద్రాల్లోనూ ప్రవేశించాడు.

పలితంగా మారుతికి సంబందించిన రహస్యాలను తెలుసుకునే వాడు. ఒక ఆడది ఒకరి మీద మనసు పడినా, ద్వేషం పెంచుకున్నా అతని గురించి అన్ని విషయాలు తెలుసుకోగలుగుతుంది. గూడచర్యంలో వారిని మించిన వారు వుండరు. మారుతికి తన శరీరాన్ని అప్పగించాలనే ఆలోచన వచ్చిన మొదట్లో వాడి గురించి ఆరా తీసింది. వాడు మోసగాడని తెలిసినా వాడి వల్ల తన కుటుంభానికి మంచే జరిగింది కాబట్టి వాడితో కలిసింది. ఆ తరవాత అతని గురించి అంత ఎక్కువ పట్టించుకునేది కాదు. ఇప్పుడు సూరిగాడు అడుగుతుంటే తెలియనివి తెలుసుకుని మరీ చెప్పింది.

ఇవన్నీ వాడు రాజుకి చెప్పాడు. "నాకెందుకో వాడు వనజనే ఎంచుకున్నట్లు అనుమానంగా వుందన్నా" అన్నాడు. వాడు వుచ్చపోసినా వాళ్లు దాన్ని గమనిస్తునే వున్నారు.

అప్పటికి వాళ్లు అగ్రహారం వచ్చి మూడురోజులకి పైనే అయ్యింది. అప్పటికి రాజు రమేష్ గాన్నింకా కలవలేదు. శేషుగాడు వేణుగోపాల స్వామి పూజారి దగ్గరే వైద్యం చేయించుకుంటున్నాడు. రాజు తనకిచ్చిన బంగారు నగలను ధనం రూపమ్లోకి మార్చి ఒక సెల్ ఫొన్ కొనింది.

మూడవ రోజు సాయంత్రం. ఆ సాయంత్రాన వూరావులు అడవి నుండి ఇళ్లకు వస్తున్నాయి. ఆ యావుల కాపరి త్రోవ తప్పి పక్కకు నడుస్తున్న వాటిని "హేయ్ . . . హేయ్. . . " మని అదిలించి నడిపిస్తున్నాడు. వాటి గిట్టల దెబ్బకు దుమ్ము లేచి ఆకాశానికి ఎగురుతున్నది. వాటిలో కొన్ని దుడుకు దూడలున్నవి. అవి చెంగు చెంగున ఎగురుతూ ముందుగానే ఇంటికి చేరుతున్నాయి. పెద్దవి మాత్రం వద్దికగా నడుస్తున్నాయి. కొన్ని ఎద్దులు మాత్రం ఆవులు పోసిన మూత్రాన్ని వాసన చూస్తూ ఎదకు వచ్చిన ఆవేదని గ్రహించే పనిలో వున్నాయి. అంత వోపికలేని కుర్రదూడలు కనిపించిన పెయ్యదూడల పైకి వాటి అంగాలని బారచాపి ఎగిరి దూకుతున్నాయి. పెయ్య దూడలు వాటిని తప్పించుకు తిరిగితున్నాయి.

ఒక దుడుకు కుర్రదూడ మూడు ఈతలు యీనిని పాడి ఆవుపైకి తన్ అంగాన్ని బారచాపి ఎగిరింది. కానీ అనుభవం లేని ఆ పిల్లదూడ పట్టు సడలి కిందకు పడిపోయింది. వెంటనే కోపముతో పైకి లేచి ఆ పాడి ఆవును కొమ్ములతో కుమ్మబోతే, ఆ పాడి ఆవు ఎదురు తిరిగి తరిమింది.

ఆ దృష్యాన్ని చూసిన రాజు పక్కున నవ్వాడు. "దాన్ని బట్టి నీకే మర్థమయ్యింది రా సూరిగా" అన్నాడు. "దుడుకుతనం. చేతగాని తనాన్ని కప్పి పుచ్చుకోవడానికి రోషాన్ని ప్రదర్శిస్తొంది" అన్నాడు.

"నువ్వు కూడా పాడి ఆవుల మీదికే పోతాండావు కదా ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా " అన్నాడు.

"ఎందుకు కాలేదు! అయ్యింది" అన్నాడు. ఇద్దరూ ఒకరి మొకాలు ఒకరు చూసి నవ్వుకున్నారు.

సూరిగానికి తన మొదటి అనుభవం గుర్తొచ్చింది. మొడ్డ లేవడం మొదలెట్టిన కొత్తలో మంగమ్మత్త మీదకి పోయాడు. ఆమె పిల్లోడే కదా యని అవకాశమిచ్చింది. ఆ యాత్రంలో సరిగా గట్టి పడని మొడ్డని లోపలికి దూర్చి"అత్తా నీది చానా లూజు" అన్నాడు. ఆమె తలమీద ఒక మొట్టికాయ వేసి మొడ్డని చేతితో సవర దీసి, నోటితో కుడిచి గట్టిపడేలా చేసి లోపల దోపుకుంది. అప్పటి నుండి ఎవరినైనా ఎక్కాలంటే ముందు సరిగా గట్టి పడిందో లేదో చూసుకుంటున్నాడు. గట్టపడక పోతే అడిగి మరీ కుడిపించుకుంటాడు.

రాజు అలాకాదు. అతనిది అంతా చూసిన అనుభవం పడుచోళ్ల దగ్గరనుంచి ముసలోల్ల దాక అందరి రంకు ఎరిగి వుండటం మూలాన, వారు పడే పాట్లును బాగా అనలైజ్ చేయడం మూలాన ఎప్పుడు ఎలా నడుచుకోవాలో అతనికి బాగా తెలుసు. అందుకనే తన మొదట సుకన్యతో కలిసిన, అంగ ప్రవేశం మాత్రం శాంతికే చేశాడు. మొదటి ప్రవేశంలోని నొప్పిని ఆమె తట్టుకుంది. సుకుమారి అయిన సుకన్య తట్టుకునేది కాదన్నది అతని అభిప్రాయం.

వారీ ఆలోచనలలో వున్నట్టే ఆ ఆవుల కాపరి వాళ్ళని దాటుకుని వెళ్లాడు. రాజు కళ్లు మాత్రం ఆ కాపరి అంగవస్త్రం మీదనే వున్నాయి. ఆ వస్త్రంలో అతను చద్ది కట్టుకుని వెళ్లి, మద్యాహ్న భోజనాన్ని అడవిలోనే చేస్తాడు. వచ్చేటప్పుడు మాత్రం దానికి నడుముకు చుట్టు కుంటాడు. లేదంటే తలకు రుమాలులా చుట్టుకుంటాడు. ఇప్పుడు కూడా దానిని నడుముకే చుట్టుకున్నాడు.

అడవిలో ఎవైనా పండ్లు కానీ దుంపలు కానీ దొరికితే ఆ వస్త్రాన్ని వడిగా చేసుకుని నడుముకు కట్టుకునే వాడు. ఆడవాళ్లయితే తమ కొంగునే వడిగా మార్చేస్తారు. ఎండాకాలంలో ఎం పడ్లు దొరికాయో అతనికి ఎదైనా వుడుముని చంపి, ఆ మాంసాన్ని ఆకులో ముదర చుట్టి, ఆ బట్టలో పెట్టుకుని వస్తున్నాడేమోనని అనుకున్నాడు. కానీ అనుమానం చావక అతన్ని వెంటాడాడు.

అనుమానం ఎందుకంటే కోనాపురం పెద రామరాజు వార్తలను తన అనుచరలకు చేరవేయడానికి పశువుల కాపరులని వుపయోగించుకెనే వాడు. పెద రామరాజు కాలం చేసి ఐదు యేళ్లయినా వాళ్లిప్పటికి ఇదే పద్దతిని అనుసరిస్తున్నారు. ఆయన కూడా ఒక పశువుల కాపరే కావున ఆ అడవికి పశువులు కాయడానికి వచ్చే ప్రతి పశువుల కాపరి ఆయనకి తెలుసు. ఆయన పోయిన తరవాత కూడా ఆయన మీదున్న గౌరవంతో వాళ్లా పని చేస్తున్నారు. ఈ విషయం రాజుకి తెలుసు. అందుకనే ఆ పశువుల కాపరిని అనుమానించాడు.

ఆవులన్నీ ఇల్లకు తోలాక , తను ఇంటికి వెళ్లి ఒంటికి అంటుకున్న ధూళిని చల్లటి నీళ్లతో వదిలించుకున్నాడు. చీకటి పడుతుండగా చేతిలో చిన్న ప్లాస్టిక్ కవరు పట్టుకుని వూర్లోకి బయలుదేరాడు. ఆ కాపరి ఇంటి నుండి బయటికి వచ్చే వరకు రాజు, సూరిలు దూరం నుండి ఆ ఇంటిని గమనిస్తూనే వున్నారు. వాడు బయటికి రాగానే రాజు అలర్ట్ అయిపోయాడు. వాడు సరాసరి మారుతి గాడి ఇంటిముందు ఆగడం రాజు గమనించాడు.

వాడు ఇంటి బయటే నిలబడి అరిచాడు. మారితి బయటికి రాగానే వాని చేతిలో ఆ ప్లాస్టిక్ కవరు పెట్టి గొణుగుతూ వెళ్లిపోయాడు. మారుతి కృతజ్ఞతగా డబ్బు చేతిలో పెట్టబోతే చీదరించుకుని మరీ వెళ్లిపోయాడు.

"ఎమై వుంటుందన్నా అది" అన్నాడు సూరి.

"ఎమైనా కావచ్చు. అది నాకు కావాలి. దాన్ని తేవడం నీకు చేతనవుతుందా" అనడిగాడు సూరిని.

ఒక్క క్షణం రాజు ముఖం పరికించి"తెస్తాను" అన్నాడు నగు మొఖంతో.

పది నిమిషాల తరవాత మారుతి ఇంటి నుండి బయటికి వచ్చాడు. అతని చేతిలో ఆ కవరు కనపడలేదు. వాడు వీది మలుపు తిరిగాక రాజు అతన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాడు. "నీ పని నువ్వు చెయ్యి" అని వెళ్లిపోయాడు.

సూరిగాడు క్షణం కూడా వృధా చేయకుండా పద్మావతిని కలుసుకున్నాడు. వీలైనంత సేపు మారుతి పెళ్లాం అయిన యశోదను తనింటి నుండి దూరంగా వుండేటట్లు చూడమని అర్థించాడు. ఆమె వప్పుకుని "యశోదా" అని కేకేసింది. "ఏమొదినా" అని బయటికి వచ్చింది యశోద.

"నీతో పనుంది ఇంటికిరా" అని ఇంట్లోకి పిలుచుకుంది. ఆమె ఇల్లుదాటిన మరుక్షణం కొంపలో దూరి ప్లాస్టిక్ కవరుని మాయం చేశాడు సూరిగాడు. మారుతి అందరూ రహస్యాలను దాచే చోటే ఆ కవరుని దాచాడు దేవుని పటాల వెనక.

అగ్రహారం వూరు అడవికి దూరంగా విసిరేసినట్లు వుంటుంది. రంగనాథ స్వామి గుడికి వూరికి మద్య దూరం ఒక మైలీ పైనే వుంటుంది. దాన్ని చేరుకోవాలంటే రంగనాయక కుంట చెరువుని దాటాల్సిందే. ఆ చెరువుని రంగానాయకుడే తవ్వించాడు. ఆ చెరువుకి ఒక వైపు గుట్ట వుంటే మరో వైపు రామలింగా రెడ్డి ఎస్టేట్. ఆ గుట్ట పైన ఒక పెద్ద బండ మీద రంగనాథ స్వామి ఆలయం వుంటుంది.

మారుతి మరియు అతని వెంట ఇద్దరు అనుచరులతో రంగనాథ ఆలయములోకి ప్రవేశించాడు. వారి వెనకే రాజు నీడలా అనుసరించాడు. వాళ్లు గుడిలోకి ప్రవేశించగానే రాజు కూడా అందులోకి ప్రవేశించాడు. గుడంతా వెతికినా వాళ్ల జాడ తెలియలేదు. ఆ గుట్ట వెనకున్న గోడ వరకు వెతికినా కనపడలేదు.

రెండోసారి గుడిలో వెతుకుతుంటే మాత్రం ముగ్గురు మూడు వైపుల నుండి రాజుని చుట్టు ముట్టారు.​
Next page: Update 20
Previous page: Update 18