Update 22
పూల ఱేడు
రాజుకి రెండుమూడు రోజులుగా నిద్ర పట్టడం లేదు. ఆ చంద్ర భవనం అంతు చూడందే అతనికి నిద్ర పట్టేలా లేదు. దొడ్లో మంచం మీద పడుకుని ఆకాశంలోని చుక్కలను చూస్తూ ఆలోచిస్తున్నాడు. అతని ఆలోచనలన్నీ చంద్ర భవనం చుట్టూనే.
మంచం మీద తనతో పాటు బావమరిది చిన్నాగాడు తన మీద కాలేసుకుని పడుకున్నాడు. మంచం పక్కన మామ రంగప్ప ఈత చాప మీద పడుకున్నాడు. ఇంట్లో అత్తా, మరదలు చాప మీద నిద్రపోతున్నారు.
పగటి యెండకు వేడెక్కిన భూమి, రాత్రి వీచే చల్లటి గాలికి చల్ల బడింది. ఆ చల్లటి గాలికి హాయిగా నిద్ర పడుతొంది. కానీ ఆలోచనలు రాజుని పడుకోనివ్వడం లేదు. ఇంకో ఇరవై రోజుల్లో అమావస్య. అయిదు రోజులలో పున్నమి వచ్చేస్తొంది.
అమావస్య రోజు బలయ్యే ఆడపిల్లని తలుచుకుంటేనే భయం వేస్తొంది. ఆ రోజు పిశాచం తన పూర్వరూపం సంతరించుకుంటుంది. ఆ పిశాచానికి శరీరాన్ని అరువిచ్చేదెవరు. అరువుచ్చిన వాడు మాయలు, మంత్రాలతో శక్తి వంతుడవుతాడు. అజేయుడవుతాడు. మరి వాడి కుటుంబం. ఒక వేళ అది కేశిరెడ్డేనా. లేక అతని అనుచర గణంలో ఒకడా. ఇటువంటి ఆలోచనలతో తిక్క బట్టి పోతొంది రాజుకి.
పక్కకి తిరిగి చూడగానే మామ పక్కనే వున్న టార్చ్ లైట్ కనిపించింది. రంగనాయకుని కుంట కింద వరి మడి నాటినప్పుడు రాత్రి పూట నీళ్లు కట్టవలసి వస్తే చీకట్లో ఇబ్బంది పడకుండా ఆ టార్చ్ లైట్ తెచ్చుకున్నాడు రంగడు.
మీదున్న బావమరిది కాలుని పక్కకి జరిపి, మామ పక్కనే వున్న టార్చ్ లైట్ చేతపట్టుకుని చెప్పులు తొడుక్కుని వూరికి పడమర దిక్కున వున్న చంద్ర భవనం వైపు నడక సాగాడు.
వూరు బయటున్న చింత తోపు దాటుతుండగా "ఏమిరో మనవడా, యాడికి ఒగనివే యల్లబారినావ్" అన్న పిలుపు వినిపించింది. పక్కకు తిరిగి చూస్తో ఒక ముసలాడు. తమల పాకులో సున్నం పూసి నోట్లో పెట్టుకుంటున్నాడు. చింత చెట్టుకింద వున్న రాతి సమాది మీద కూర్చుని వున్నాడాయన.
పది రోజులుగా వూర్లో తిరుగుతున్నాడు రాజు. ఏనాడూ ఈ మొఖాన్ని ఎరిగి వుండలేదు. ఏమో ముసలాడు కదా ఇంటినుండి బయటికి వచ్చి వుండడు. తను చూసి వుండక పోవచ్చు అనుకుని "ఈడికే తాత కొంచెం పనుంది." అన్నాడు మొహమాట పడుతూ.
"పో. . . పో . . . . నీ పని సక్కరంగా జరుగుతుంది పో" అన్నాడు వక్కాకు నోట్లో నములుతూ..
ఆ ముసలి మహానుభావుడు చచ్చి పదేళ్లకు పైనే అవుతాంది. అది మనోడికి తెలీదు. మాట్లాడింది మనిషే అనుకుంటున్నాడు. చంద్ర బవన ప్రదేశాన్ని చేరుకోవాలనే ఆలోచనే తప్ప మరొకటి లేదు.
శంకర్రావు గారి బావి దాటుతుంటుంటే సుట్రగాలి హోరున వీచింది. దానికి దారిలో అడ్డం వచ్చిన ప్రతిదాన్ని పైకిలేపుతూ రాజు మీదకు వచ్చింది.ఆ గాలి వుదృతానికి చిన్న చిన్న రాల్లు ఎగిరి రాజు మీద పడ్డాయి. కన్నుల్లో పడకుండా ముఖాన్ని చేతులతో అడ్డం పెట్టుకున్నాడు. ఆ గాలి అతన్ని దాటి వెళ్తుండగా ఆడవారి నవ్వు లీలగా వినపడింది. "థూ. . . ." అని తిట్టుకుని కదిలిపోయాడు.
శంకర్రావు పెద్ద కోడలు ఆ బావిలో పడి చచ్చిపోయిందని అంటుంటారు. రాత్రి పూట వంటరిగా పయనించే మగాళ్లని ఆపి బయపెడుతూ వుంటుందంటారు. రాజు కనపడని వాటికి బయపడే వాడు కాదు. బయంకరంగా కనిపించే వాటికి మొదట్లో జడిసినా ఆ తరవాత తేరుకుని ఆ భయాన్ని దాటేయగలడు.
రాజు సుట్రగాలికి బయపడకపోయే సరికి మానవ రూపాన్ని దరించి ఎదురు వచ్చింది. వాలు జడ వేసుకుని, మల్లెపూలు పెట్టుకుని, బొడ్డుకిందికి చీర కట్టి, వయ్యారంగా నడుచుకుని ఎదురొచ్చింది. "ఏరోయ్ పిల్లగా, యాడికి పోతాండావు ఒగనివే" అని వగలు పోయింది. ఆ ఒంపు సొంపులు అధికంగా కనపింప జేస్తూ, ఎర్రటి పెదాలను కొరుకుతూ అడుగుతున్న ఆమెను చూడగానే రాజుకి నవ్వొచ్చింది. ఆమె అంత అందంగా కనపడినా ఆమె నడివయసులో వున్న ప్రౌడ రూపాన్ని రాజు ముందర వుంచింది.
రాజు కన్య పిల్లలను తప్పితే వేరే ఆడవారిని ఆ దృష్టితో చూసే వుద్దేశం ఎప్పుడూ వుండదు. "యాడికి పెద్దమ్మా వచ్చేది. ఇంత రాత్రి పూట ఒగ దానివే ఏమ్ జేస్తాండావు. పెద్దయ్య లేడా" అన్నాడు.
వాడు పెద్దమ్మ అనగానే ఆమెకు కోపం నశాలానికి తాకింది."ఏరా నీకు పెద్దమ్మ లాగ కనిపిత్తాన్నానా నీకు" అని అరిచింది. బయంకరమైన ఆమె అరుపు వినగానే రాజు గుండెలు అదిరిపోయాయి. జుట్టు విరబోసుకుని, కళ్లను అగ్ని గోలాలుగా జేసుకుని మిందికి దూకింది. రాజు గట్టిగా కేక పెట్టి నెత్తి మీద చేతులు పెట్టుకుని కూర్చుండి పోయాడు. ఎంత సేపు ఎదురుచూసినా ఆమె అతన్ని తాకక పోయే సరికి కల్లు తెరిచి చూశాడు. ఎదురుగా ఆమె లేదు. బ్రమా అనుకున్నాడు. కానీ ఆమెను తను చూశాడు. చుట్టూ తిరిగి చూశాడు. ఆమె ఎక్కడా కనపడలేదు.
గుండెల్లో రేగుతున్న భయాన్ని కొద్దిగా చల్లరే వరకు మెల్లగా నడిచి, భయం కొంచెం తగ్గాక వేగం పెంచాడు. ఈసారి ఎవరు పలకరించినా పలక్కూడదనే నిర్ణయానికి వచ్చాడు. చంద్ర భవనం ఆవరణని చేరుకుంటుండగా ఆడపిల్లల నవ్వులు వినిపించాయి.
అడుగు ముందుకు వేయకుండా ఆగిపోయాడు. పక్కనే వున్న రాతిని మొరుగు చేసుకుని నిక్కి చూశాడు 'ఎవరా నవ్విందని'.
ఒక రాతిని పీఠలాగ చేసుకుని ఒక నడివయసులోనున్న ఆడది కూర్చుని వుంది. ఆమె చేతిలో చేట. ధాన్యాన్ని చెరుగుతొంది. ముందర ఇద్దరు ఆడపిల్లలు ఆడుకుంటున్నారు. పరికిణి వేసుకుని వున్నారు. పెట్టేలు గీసి వాటిలో ఒక చిన్న పెంకుని వేసి కుంటుతున్నారు. తొక్కుడు బిళ్ళ.
"ఆ నీ ఆట అయిపోయింది. నువ్వు గీత తొక్కావు" అనింది ఒక పిల్ల. "లేదు నీ నేను తొక్కలేదు" అని వాదించింది ఇంకో పిల్ల.
"అత్తా సూడు అక్క అబద్దాలు చెబుతొంది. అది గీత తొక్కినా తొక్కలేదని అంటొంది" అని ఆ పెద్దావిడకి కంప్లయింట్ చేసింది.
"నువ్వే అబద్దాలు చెప్తొండేది" అనిందా పిల్ల.
"నువ్వే'
"నేను కాదు నువ్వే"
"కాదు నువ్వే"
ఇలా వారు వాదించుకుంటుంటే "అబ్బ బ్బా . . . . ఆపండే రండి ఇంట్లోకి పోదాం" అని జబ్బలు పట్టుకుని లాక్కుపోయింది.
వాళ్లు పొతూ పొతూ కూడా 'నువ్వే' . . .'నువ్వే' . . . అని వాదించుకుంటున్నారు. "ఆవ్వవ్వవ్వ. . . " అని ఒక పిల్ల ఇంకో పిల్లని ఎక్కిరించింది.
రాజు వారిని చూసి నవ్వుకున్నాడు.
పీఠ లాంటి రాతిని దాటి లోపలికి పోగానే కనపడకుండా పోయారు. వెంటనే తలుపు వేసిన చప్పుడు. అక్కడ ఎటువంటి తలుపులు లేవు కానీ తలుపులు మూసిన చప్పుడు రాజుకి ఒక్క క్షణం పాటు ఏమి అర్థం కాలేదు.
అక్కడికి వెల్లి తలుపులు ఏమైనా వుండాయేమో చూడాలని అనిపించినా భయం మూలంగా ముందుకి అడుగు వేయలేక పోయాడు. అసలికే ఒక అనుభవం అతన్ని బెదరగొట్టేసింది. ఇప్పుడో రెండో అనుభవానికి సిద్దంగా లేడు. అందుకనే వాళ్లంతకి వాళ్లు తనకి కనిపించే వరకు వేచి చూశాడు.
* * * * * * * * * * * * * * * * * * * * * * * *
సుమారుగా గంట ఎదురు చూశాక తలుపులు తెరుచుకున్న చప్పుడు. ఆ వెంటనే ఆడపిల్ల గుంపు నవ్వుకుంటూ వచ్చిన సవ్వడి. వారి కాళ్లకున్న గజ్జలు గల్లు గల్లు మని సవ్వడి చేస్తున్నాయి. వాటి సవ్వడికి రాజు గుండేల సవ్వడి మారింది. నమ్మలేనట్లు నోరు తెరుచుకుని చూస్తూ వుండిపోయాడు.అందమైన దేవకన్యలు వాళ్లు. ఆ అంగ సౌష్టవం, ఆ అందమైన ముఖారవిందాలు. అంత అందమైన శరీరాలకు మరింత అందం జేకూర్చేలా వుండే వారి వస్త్రాలంకరణ. వారి ఒంటిమీద నగలు బంగారంతో జేసినవి. వాటిలో కొన్ని వజ్రాలు, పగడాలు కూడా వున్నాయి. అవి వెన్నెల కాంతిలో మెరుస్తున్నాయి.
గుంపుగా వచ్చిన ఆ ఆడ పిల్లలు జంటగా చేరి ఒకరి చేతులు మరొకరు పట్టుకుని గుండ్రంగా తిరుగుతున్నారు. వారలా తిరుగుతుంటే వారి కాళ్లకున్న అందెలు చేసే సవ్వడి ఒక రాగంలాగా వినిపించింది. వారలా అలసిపోయే దాకా తిరిగి అలసటకు గుండెల మీద చేతులు వేసుకుని రొప్పుతూ ఒక చోట కూలబడ్డారు.
"ఇప్పుడేమాట ఆడుకుందాం" అనింది వారిలో పెద్దమ్మాయి.
"గుజ్జన గుళ్లు" ఒకమ్మాయి.
"వద్దు"
"నాలుగు స్థంభాలాట"
"వూ హూ"
"చెన్నే కుప్పలు"
"నిన్ననే కదా ఆడింది"
"ముక్కు గిల్లే ఆట"
"అమ్మో నా ముక్కు" అనింది ఒక పిల్ల.
"చింత పిచ్చులాట"
"వద్దు"
. . . . .
. . . . .
ఇలా వారి సంభాషణ చానా సేపు సాగింది. మరేమి చేద్దాం అని అనుకుంటుండగా "బొమ్మల పెల్లిల్లు" అనింది ఒక పాప.
"ఎప్పుడూ బొమ్మల కేనా"
"బొమ్మలకి వద్దు గనీ మనలోనే ఎవరో ఒకరికి చేద్దాం" అన్నారు. ఆ మాట అందరికి నచ్చింది.
"ఎవరు చేసుకుంటారు?" అందరూ కలిసి పెద్ద పిల్లని ఎంపిక చేశారు.
"పెండ్లి కూతురుంది. పెండ్లి కొడుకేడీ" అని నవ్వేసిందొక పిల్ల. ఆ పిల్లతో అందరి నవ్వులు కలిశాయి.
"ఈ పెండ్లి కూతురిని నేను చేసుకుంటాను" అని ముందుకొచ్చిందొక పిల్ల.
"నేను మగవాడినే చేసుకుంటాను" అనింది పెద్ద పిల్ల.
"ఒక్క మగపురుగు కూడా లేకుండా తరిమేశామే. ఇప్పుడు మగవాడెక్కడ చిక్కుతాడే" అనిందొక పిల్ల.
"నేను మగవాడిగా మారితే" అని ఒక పిల్ల మగవాడి వేషానికి మారింది. తెల్లటి చొక్కా, దోతిలోకి పెండ్లి కొడుకు వేషాన్ని దరించింది.
"నేను మగపుట్టుక పుట్టిన వాడినే చేసుంటానని" ఆ పిల్ల ఆశల మీద నీళ్లు పోసింది. ఆశ పడిన పెండ్లికొడుకు బుంగ మూతి పెట్టి మునుపటి రూపానికి మారిపోయింది.
ఈ సంభాషణ నంతటిని గమనిస్తున్న రాజు మొదట అక్కడ ఏమి జరుతుందో అర్థం కాలేదు. కానీ వారలా వేషాలు మార్చడం చూడగానే అది బ్రమ కాదు. కల అసలే కాదు. ఇది నిజమే. నిర్దారించు కోవడానికి గిల్లి చూసుకున్నాడు. నొప్పనిపించింది.
ఆ పూబోణీలు అక్కడ అడుగు పెట్టిన కాడి నుండి గాలిలో పూల పరిమలం అధికమైంది. మత్తెక్కించే మల్లెల వాసన. గాలి కూడా చల్లగా వీస్తూ శరీరానికి మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగిస్తొంది. అట్లాంటి వాతావరణంలో అందంగా అలకరించుకున్న కన్నెపిల్లలను చూస్తుంటే మనసు వుర్రూతలూగుతొంది. మగాడై పుట్టి అలాంటి శరీరాకృతులను చూసి తట్టుకోవడం మహాకష్టం. అతని ప్రమేయం లేకుండానే అతని మగతనం గట్టి పడింది.
వారి సంభాషణ పెళ్లి మీదకు రాగానే మనసు మరింత బరువెక్కింది. 'అరేయ్. . . .వీళ్లు మనుసులై వుంటే ఎంత బాగుండేది. పెళ్లి కూతురులా ఆళ్ల మద్యలో కుచ్చున్న పిల్ల ఎంత అందంగా వుంది.' అని అనుకున్నాడు అంతరంగంలో. ఆ పాప మీదకి రాజు మనసు మరులు పోయింది.
ఇంతలో ఆ ఆడగుంపులో వయస్సులో పెద్దదయిన ఆడది "అయితే వరుణ్ని మేమే ఎంపిక చేస్తాం . . . నీకు ఇష్టమేనా" అనింది. దానికా పెళ్లి కూతురు సిగ్గు పడుతూ తనకిష్టమే అన్నట్టు తలూపింది. ఆమె సిగ్గుని చూసి ఆట పట్టించారు.
ఆ సందర్బానికి తగ్గట్టు ఒక పాట అందుకున్నారు.దానికి మిగిలిన వారు గొంతు గలిపారు.
వచ్చావటయ్యా పూల ఱేడా,
తెచ్చావటయ్యా పూల రాజా,
నీవు తెచ్చిన పూవులే కా
నికల కిస్తామూ
కోరి కోరినీ అందానికీ మా
కోకిలమ్మా గొంతుకునకూ,
సొగసుచేతా పాటచేతా
తగీపోయిందీ
రావయ్య ఓ పూల రాజా
రావయ్య ఓ అందగాడా
కోకిలమ్మకు నీవు, నీకూ
కోకిలా తగునూ
అని పాటలు పాడుతూ ఆమెను అల్లరి పట్టిస్తుంటే ఆమె సిగ్గుతో తుర్రుమనింది. ఆమె వెంటే మిగిలిన ఆడపిల్లలు పరిగెత్తారు ఒకరిద్దరు తప్ప. ఆమె వెళ్లిన వెంటనే అంతవరకూ ఆ ప్రదేశాన్ని ఆవరించుకుని వున్న పూల పరిమళం ఆమె వెంటే వెళ్లిపోయింది. రాజు మనస్సు వుసూరు మంది. అప్పటికే తెల్లారిపోయే సూచనలు కనిపిస్తుండటంతో వెనక్కి తిరిగి ఇంటికి వెళ్లిపోదామనుకున్నాడు.
ఆ పెళ్లి కూతురు చంద్రభవన నాశనానికి కారణమైన రామాచార్యుల కూతురు పుష్పవళ్లే. ఆమెకు పువ్వులంటే ప్రాణం. అందుకనే ఆమెను ఆ భంగళాలో నివసిస్తున్న తోటి ఆడపిల్లల ఆత్మలు "నీకు పూల రాజుతోనే మనువు, ఆ వసంతుడి అందాన్ని చూసి నీవు కోకిల గొంతుతో పాటలు పాడి వాడిని సంతోష పెడితే, వాడు నీకు ప్రాణ ప్రదమైన పూవ్వుల లాగా చూసుకోవాల" అని ఆట పట్ట్టించేవారు.
ఆ భవనానికి ఆమె రాణిలా, మిగిలిన వారు చెలికత్తెల్లా వుండేవారు. వారిదే ఆ కోట. వారందరికి పెద్ద పార్వతి. నడివయస్సు ఆడది. కాలుని పైశాచికత్వానికి బలైన ఆడది.పదేళ్ల కింద వారి ఆత్మలను భవనం నుండి విడిపించిన తరవాత అంతకు ముందు నుండి అక్కడ నివశిస్తున్న పిశాచాలను తరిమేసి ఆ ఆడ గుంపు మాత్రం మిగిలిపోయింది.
రాజు వెనక్కి తిరిగి వెళ్లే సమయంలో పార్వతి మిగిలిన వారికి ఎదో చెబుతొంది. అది వినాలని చెవిని నిక్క బెట్టాడు.
"ఈ పెళ్ళితో మనం ఇక్కడ ఈ లోకంలో మిగిలిపోయిన కారణం పూర్తవుతుంది. అన్ని పనులు సక్రమంగా జరగాలి. మనం ఆయన చెప్పిన పనిని పూర్తీచేస్తే, మనకు విముక్తి లభించినట్టే. ఈ కార్యంతో లోక కళ్యాణమొకటి ముడిపడి వుందని ఆయన అనే వారు" అంటొంది.
"అది సరే మరి పెండ్లి కొడుకెవరు" అనిందో పూబంతి.
"ఇంకెవరు పూల రాజే"
"ఎవరా పూల రాజు?"
"రాజంటే రాజే!"
"ఎవరా రాజు?"
"అడిగో ఆ రాజు" అని రాతి వెనకనుండి తొండలా నిక్కి చూస్తున్న రాజు వైపు చేయి చూపించి. వెంటనే రాజు గుండెలు జారిపోయాయి. దెయ్యాలు తన వునికిని కనిపెట్టాయన్న విషయం రాజుకి అర్తం కాగానే పరిగెత్తి వెళ్లిపోవాలనుకున్నాడు. కానీ పరిగెత్త కుండా అక్కడే వుండిపోయాడు. ప్రాణం లేని దెయ్యం తననేమి చేస్తుందనే ధైర్యం కావచ్చు. కానీ ఆ ధైర్యం ఎక్కువసేపు నిలబడలేదు. దారిలో తనకు ఎదురైన శంకర్రావు కోడలు గుర్తుకు రాగానే, అయినా ధైర్యంగా నిలబడ్డాడు. ధైర్యంగా వుంటే చాలు భయానికి ధైర్యమే విరుగుడు. "దెయ్యాలు కూడా ధైర్య వంతులని ఏమి జెయ్యలేవురా అబ్బిగా" అనేటోడు రంగప్ప మామ.
"ఒరేయ్ అబ్బి, ఒగనాడు నేను మాయన్న యెన్నెల యెలుగులో గూటవ కట్టినాం చేను దున్నదామని, పాపం మీ పెద మామ నిద్రమత్తులో ఎద్దులను తిరగ గట్టినాడు. వలపట దాన్ని దాపట వైపు, దాపట దాన్ని వలపట వైపు. అంతే ఆ చిన్న గుట్ట మీది నుండి ఒక ఆడ మనిషి దిగొచ్చింది. పిచ్చి నా కొడకల్లారా ఎద్దులను సరిగ్గా కట్టడం నేర్చుకొండి అని చెప్పి యెల్లిపోయింది. అంతే ఆ పొద్దుటి నుండి రాత్రిపూట ఆ చేను జోలికే పోయేది లేదు. మా నాయనకి చెప్తే దెయ్యమన్నాడు. మా యమ్మకి చెపితే దేవత అనింది.
అంతే గాదురా నాయనా ఆ రామ్మూర్తిగాడు, గొర్రెలు కాసుకునే యెదప ఆ గుట్టకాడ బాపనోళ్ల పాపను చెరచబోతే ఆయమ్మ వచ్చి వాని తలకాయను బండకేసి కొట్టి సంపేసింది. అమాయకపు ఆడపిల్లలను ఆయమ్మకు తెలిసేలా ఏమైనా చేశారంటే చాలు వానికి చావే గతి. హ్మ్మమ్మ్. .. అంతే సంపేత్తాది." అని రంగడు చెప్పినవన్నీ రాజుకు గుర్తుకు వచ్చాయి.
రాజు ఆ రాతి మీద కాలుమీద కాలేసుకుని కూర్చున్నాడు. పార్వతి ముందుగా రాజుని చేరుకుంది. ఆమె వెనకాల మిగిలిన ఇద్దరు ఆడవాళ్లు వచ్చారు. రాజు చుట్టూరా గుండ్రంగా తిరుగుతూ రాజుని పరిశీలిస్తున్నారు.
"ఎందుకలా తిరుగుతున్నారు?"అనడిగాడు.
"అక్కా మనం ఈనికి కనపడతాండామె" అనింది ఓ పూబంతి.
దానికి సమాదానంగా పార్వతి "నాకు తెలుసు" అనింది.
"మరీ చిన్న పిల్లాడేమోనే మీసం గూడా సరిగ్గా రాలా" అని రాజు మూతిని వేళ్లతో గట్టిగా పట్టుకుని నోటిని వెడెల్పు చేసింది. ఎద్దు పళ్లని పరిశీలించి దాని వయస్సు చెప్పినట్టు "పల్ల వరస చక్కగానే వుంది. కానీ చిన్న వాడు"అనింది ఇంకో పూ బంతి.
"కానీ మన రాణెమ్మకి చక్కని జోడి"అనింది మరో పూబంతి.
"రాణెమ్మ ఎవరు?" అనడిగాడు.
"ఇంకెవరు మా కోకిలమ్మ. గొంతెత్తి పాడిందంటే చాలు వసంత కోకిల కూడా తలవంచాల్సిందే"
"ఇంత వరకూ మాతో ఆడుకొనింది కదా నువ్వు చూడలేదా?"
"సరిగ్గా చూడలేదు"
"పరవాలేదు. మా సాంప్రదాయంలో వధువుని వరుడు పెళ్లికి ముందు చూడ్డం నిషిద్దం. సూత్ర ధారణ ముందు మాత్రమే ముఖం పరిచయం. అంత వరకు విరహమే." అనింది పార్వతి.
నాలుగు గంటల సమయం దగ్గర పడే సమయానికి "ఇంక చాలు సమయం అవుతాంది లోపలికి పదండి" అని పూ బోణీలను అదిలించింది పార్వతి. వారులోపలికి వెళ్లిన క్షణాలకు పెద్ద మందిర ద్వారాన్ని మూసినట్టు కిర్రున శబ్దం వచ్చింది.
సహస్ర ఫణి
కోనాపురం అడవులు అంచులలో వుందా పెద్ద తోట. అదొక నర్సరీ లాంటింది.అందులో ఎన్నో రకాలైన మొక్కలను పెంచుతుంటారు. అక్కడి నుండే రామలింగా రెడ్డి అగ్రికల్చరల్ ట్రస్ట్ కింద వుండే పల్ల తోట రైతులకు పల్ల మొక్కలను సరఫరా చేస్తుంటారు. ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు రామలింగా రెడ్డి అరవై ఎకరాల భూమిని ప్రభుత్వం నుండి పొందాడు. దాని కోసమని ఎంతో ధనం ఖర్చుచేశాడు. టీనాని ఎంతో మంది దగ్గర పడుకోబెట్టాడు. కొంత మంది పెద్ద వాళ్లకు ఏకంగా బెంగుళూరు
లోని తన రియలెస్టేట్ వ్యాపారంలో భాగస్వామిని చేసుకున్నాడు. ఇన్ని చేస్తేగానీ ఆ అరవై ఎకరాలు అతని పరం కాలేదు. చివరికి చేతికి రాగానే ఆ భూమిని పోగొట్టుకోవడానికి రైతులు వప్పుకోలేదు. కారణం ఆ నలవై ఎకరాల భూమి చెరువు కింద వుండే ఆయ
కట్టు. వానలు సరిగ్గా పడి చెరువు నిండితే సంవత్సరానికి మూడు పంటలు పండుతాయి.
సంవత్సరం పొడువునా ఆకలితీర్చే అన్నపూర్ణ లాంటి భూమిని పోగొట్టుకోవడం రైతులకి ఇష్టం లేకపోయింది. రామలింగారెడ్డికి ఎదురు తిరిగారు. శాంతి సంధిలో భాగంగా కొంతమంది డబ్బుకి అమ్ముడు పోయారు. కొంత మంది ప్రాణాలకి బయపడి వొప్పుకున్నారు. వొప్పుకోని వాళ్లు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంతా జేసి రామలింగా రెడ్డి దండుకున్నది ఏమిరా అంటే ఆ చెరువు గట్టు మీదున్న మారెమ్మ గుడి. ఆ అరవై ఎకరాలలో భాగంగా ఆ గుడి కూడా అతని సొత్తయింది. ఆ గుడిని ఎక్స్ ప్లాయిట్ చేయడమే ఆ అరవై ఎకరాలు కొనడానికి ముఖ్య వుద్దేశం. దీని వెనకాల వున్నది పెద రామరాజు గారు.
"నాకా గుడి కావల్ల రెడ్డీ" అన్నప్పుడు "ఎమంత పెద్ద పని రాజన్నా అడ్డొచ్చిన నాకొడుకుని నరికైనా దాన్ని సొంతం జేసుకుందాం" అన్నాడు మూర్ఖంగా. "వద్దు రెడ్డి న్యాయంగా చేజిక్కించుకోవాలి" అన్నాడు రామరాజు. కానీ దానికి కొంతమందిని చంపాల్సి వచ్చింది. ఆ పని రామరాజుకి సుతరాము ఇష్టం లేకపోయింది. చేసిన పాప కార్యానికి ప్రాయచ్చిత్తంగా ఏదైనా పుణ్యకార్యం చేద్దామని అనిపించి మొక్కలు పెంచే నర్సరీని ఏర్పాటు చేయించాడు. అక్కడి నుండి చుట్టు పక్కల పల్లెలలోని రైతులకు పల్ల, పూల తోటలు పెంచుకోవడానికి మొక్కలు సరఫరా చేసేవారు. రైతులకు ధన సాయం కూడా చేసేవారు. ఆ తోటల మీద వచ్చే లాభలో పావలా వాటాను మాత్రం తీసుకునేవారు. ఆ ధనం అంతా ట్రస్ట్ ఖాతాలోకి జమా అయ్యేది. పైకి నర్సరీలా కలరింగ్ ఇచ్చి లోపల మాత్రం గుడిని పూర్తీగా తవ్వేశారు. దానికింద నిధిని పూర్తీగా వెలికి తీసేలోపే రామరాజుకి మృత్యువు ముంచుకు వచ్చింది. రామలింగా రెడ్డిని అంగవికలాంగుని చేసింది. ఆ గ్యాంగులోని వారంగా అది ఆ మారెమ్మ తల్లి మహిమనే నమ్ముతున్నారు.
ఇప్పుడా అరవై ఎకరాలు పెద్ద తోటలా మారిపోయింది. ఆ తోటలోనే రామలింగా రెడ్డి అగ్రికల్చరల్ ట్రస్ట్ స్థాపించి పదేళ్లయిన సందర్భంగా పెద్ద పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. ఆ పార్టీకి ఎంతో మంది పెద్దలను ఆహ్వానించారు. రామలింగా రెడ్డి బిజినెస్ పార్టనర్స్, శ్రేయోభిలాసులు, తన వ్యాపారాభివృద్దికి సహకరించిన ప్రభుత్వ పైవేటు వ్యక్తులను అహ్వానించారు. వారిలో కొందరు రిటైర్ అయిన వారు వున్నారు.
కార్లన్నీ ఒక్కొక్కటిగా తోటలోకి ప్రవేశిస్తున్నాయి. సూరిగాడు మరియు మేకప్ మేన్ల కారు గేటు దగ్గరకు రాగానే "టికెట్ ప్లీజ్ సర్" అన్నాడో సెక్యురిటీ గార్డ్. మేకప్ మేన్ ఇన్విటేషన్ కార్డ్ చూపించాడు. "వీడు నా అసిస్టెంట్" అన్నాడు సూరిగాడిని చూపించి. సెక్యురిటీ గార్డ్ సూరిగాడిని చూడగానే ఒక చిన్న నవ్వు నవ్వాడు. "మీరు వెళ్లచ్చు" అని గేట్ ఒపెన్ చేశాడు.
"చూడ్డానికి హిందీ వానిలా కనిపిస్తున్నాడు. మరి తెలుగు బానే మాట్లాడుతున్నాడు" అడిగాడు సూరి.
"ఇక్కడి సెక్యిరిటీ వాళ్లంతా నాగాల్యాండ్, అస్సాం నుంచి వచ్చిన వాళ్లు. ఓనర్ ఏది చెబితే అది చేయడం వాళ్ల పని చావమంటే చస్తారు, చంపమంటే చంపేస్తారు. ప్రాణాలైనా వదిలేస్తారు గానీ వృత్తికి ద్రోహం చేయడమనే మాటే వుండదు. జాగ్రత్త!. . . ఏదైనా చేసే ముందు ఈ రాక్షసులను మనసులో పెట్టుకుని చెయ్యి " అని హెచ్చరిక చేశాడు.
కారు పార్కింగ్ ప్లేసుకి వెళ్లేవరకు దారిలో సుమారు పది మంది సెక్యురిటీ వాళ్లు ఎదురుపడ్డారు. అందరూ మామూలు మనషుల కంటే ఆకారంలో భిన్నంగా వున్నారు. సుమారు ఆరున్నర అడుగులకు పైన ఎత్తున్నారు. వాళ్ల ముఖం నవ్వనేది ఏమాత్రం కనిపించడం లేదు. వారి కన్నులు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.
ఈ నాగాల్యాండ్ సెక్యురిటీ గార్డులు ఇంత దూరం రావడానికి ముఖ్య కారకుడు పెద రామరాజు. వాళ్లని ఇంత దూరం తీసుకుని వచ్చింది మంచి పని కోసమే. కానీ వాళ్లిప్పుడు చెడుని రక్షించడానికి వుపయోగపడుతున్నారు. వాళ్లకి తెలిసిందల్లా నమ్మకంగా వుండటం. అప్పుడు రామ చంద్రునికి,ఇప్పుడు నాగ చంద్రునికి.
తోటలోని ఒక పెద్ద విల్లా ముందు కారాగింది. మేకప్ మేన్ సూరీలు ఆ విల్లాలోకి వెళ్లే పాటికి టీనా వాళ్లకి ఎదురొచ్చింది.
"హాయ్ శ్యామ్" అని మేకప్ మ్యాన్ని పలకరించింది. మేకప్ మేన్ "హాయ్" అని బదులు చెప్పాడు. ఒకరికి ఒకరు హగ్ చేసుకుని పలకరించుకున్నారు.
"ఎవరీ యంగ్ మ్యాన్" అని సూరిని గురించి ఆరా తీసింది.
"నా అసిస్టెంట్, మేకప్ నేర్చుకుంటానని పట్టు పడుతుంటే జాయిన్ చేసుకున్నాను. ఆ. . . . అలాగే మంచి ఆర్టిస్ట్ కూడా . . . బొమ్మలు చాలా అందంగా గీస్తాడు. నువ్వొక సారి ట్రై చెయ్యొచ్చు." అని కన్ను గీటాడు.
టీనా చిరు నవ్వు నవ్వింది సూరిని చూసి" ష్యూర్ . . . ఆఫ్టర్ ద పార్టీ" అనింది. సూరి మొదటి సారి ఆమె పెదాల వంక పరీక్షగా చూశాడు. అందమైన పెదాలు చూడగానే ముద్దొచ్చాయవి. అందంగా వుండి మత్తెక్కించే ఆమె కళ్లతో ఒక చూపు చూసి ఆ పెదాలతో ఒక నవ్వు నవ్విందంటే చాలు ప్యాంట్ తడిసిపోవాలసిందే. టీనా క్యాజువల్ డ్రస్లోనే వుంది. టీ షర్ట్, టైట్ లెగ్గిన్. ఆ స్కిన్ టైట్ లెగ్గిన్లో ఆమె తొడల షేప్ స్పష్టంగా తెలుస్తొంది.
ఆమె డైట్ ఫాలో అవుతుంది. అంత నాజుగ్గా లేదు. అంత లావుగానూ లేదు. మద్యస్థంగా వుంది. గుండ్రటి శరీరం ఆమెది. మగాడి కౌగిలిలో ఇమిడి పోగల సొగస్సు. సగటు ఆడదాని కంటే ఎత్తుగానే వుంటుంది.
"రూములో రెస్టు తీసుకో నేను పిలుస్తాను" అని శ్యామ్ కి చెప్పి వయ్యారంగా నడుచుకుంటూ వెళ్లిపోయింది. దాని నడకలోని వయ్యారాన్ని చూసి "హై క్లాసు లంజ ఇది" అన్నాడు శ్యామ్. వాడి మనస్సులోని జలసీని సూరి గుర్తించాడు. ఆరేళ్లగా దానికి మేకప్ చేస్తున్నాడు. ఈ ఆరేళ్లలో ఒక్కసారి మాత్రమే దాని పొందుని అనుభవించే అవకాశం వచ్చింది శ్యామ్ కి.
ఒకరోజు బెంగళూరులోని రామలింగారెడ్డి రియలెస్టేట్ బ్రాంచీలలో భాగమైన, అత్యంత ఖరీదైన ఫ్యాబ్ హోటల్స్ లో ఆమె ఒక పార్టీకి అటెండ్ అయినప్పుడు ఒక కస్టమర్ ని సంతృపి పరచాల్సివచ్చింది. చూడటానికి ఆరడుగుల ఎత్తుండి ఆరోగ్యవంతుడిలా కనపడటంతో ఒప్పుకుంది. అసలు విషయానికి వచ్చేపాటికి నీరుగారిపోయాడు మగాడు.
ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆమెకు దొరికిన మగాడు శ్యామ్. ఆవేశంగా అతని మీద పడింది. మెత్తటి ఆమె పెదాల స్పర్ష అతన్ని మైమరిపించింది. కానీ ఆమె నోరు ఆల్కహాల్ స్మెల్ కొట్టింది. మద్యం మత్తులో ఆమె విచ్చల విడిగా ప్రవర్తించింది. అతని మీద పూర్తీ అధికారం చెలాయించింది. ఆ రాత్రి అతనికి ఒక మధురానుభూతిగా మిగిలిపోయింది. కానీ ఒకటే వెలితి ఇంకో అవకాశాన్ని గనక పొందగలిగితే ఈ సారి తన కింద ఆమెను నలపాలి అది వాడి మనస్సులోని కోరిక.
ఆ విల్లాలో శ్యామ్ కంటూ ఒక ప్రత్యేక గది వుంటుంది. పూర్తీగా అలంకరించబడిన గది. నెలకు రెండు మూడు రోజులు ఆమె అక్కడ గడిపుతూ వుంటుంది. ఎప్పుడైనా పార్టీ వుండవచ్చు. ఏ టైంలోనైనా శ్యామ్ తో పని పడవచ్చు. అందుకనే అతని కోసమని ఒక గది ఏర్పాటు చేయించుకుంది. తనెక్కడికి వెళ్లినా అతనికి అక్కడికి పర్మిషన్ వుంటుంది. అతనిలో ఆమెకు నచ్చేది ఒకటే తన పని తను చూసుకుంటాడు. అనవసరమైన అడ్వాంటేజ్ తీసుకోడు.
మేకప్ చేసుకునేటప్పుడు ఆమె ఎప్పుడు అనవసరమైన దుస్తులు వంటి మీద వుంచుకోదు. మొలకు చెడ్డీలు మాత్రమే వేసుకునేది. వక్షాలు నగ్నంగానే వుండేటివి. ఆమె వక్షాలలో ఎడమ వక్షం కొంచెం పెద్దదిగా కనిపించేది. అది అసహజం. అయినా అదే ఆమెకు అందం.
ఆమె మేకప్ కి సిద్దమైంది.
"శ్యామ్, ఈ రోజు డిఫరెంట్ వేషం. నేను మోడ్రన్ డ్రస్లో దగ దగా మెరిసి పోవాలి. నా వెనకాల డ్యాన్స్ చేసే వాళ్లు. ఆటవిక గెటప్ లో డాన్స్ చేస్తుంటారు. ఈ రోజు నా కో డాన్సర్స్" అని ఇద్దరు ఆడ పిల్లలని పరిచయం చేసింది.
"రోజీ, మెరీనా. . . . " వారిద్దరూ శ్యామ్ కి, సూరిగానికి చేతులు కలిపి "హాయ్. . . " అన్నారు.
"శ్యామ్ వీళ్ళది శ్రీకాకులం దగ్గర చిన్న అడవి పల్లే. ఆంద్రా ఒరిస్సా బార్డర్. ఎట్లా దొరికారో మన బల్విందర్ సింగ్ గారికి చిక్కారు. మూడు నెలల పాటు మన బెంగుళూరు హోటల్లో ట్రైనింగ్ తీసుకున్నారు. డాన్స్, సెక్స్ ఎవ్రిథింగ్. అప్పుడే ఎంతో నేర్చుకున్నారు." అని రోజీ పెదాలపై ముద్దు పెట్టింది. అది ఆమె మెచ్చుకునే పద్దతి. ఎవరైనా తనకి ప్రియమైన పని చేశారంటే చాలు. పెదాల పైన ముద్దు పెట్టేస్తాది. అలా శ్యామ్ ఎన్ని ముద్దులను అందుకున్నాడో.
టీనా ముద్దుకి ప్రతి స్పందిస్తూ రోజీ కూడా పెదాలను కదిపింది. ఇన్నేళ్ళ వ్యభిచారంలో టీనా నేర్చుకున్న గొప్ప పాఠం ఏమిటంటే గొప్ప గొప్ప వాళ్లిండ్లలోని ఆడవాళ్లకు విచ్చల విడి తనం ఎక్కువ. మొగుడి మరో ముండతో కులుకుతుంటే చూసి కసెక్కిపోయి ఆ ముండ మీదికే జరబడుతున్నారు. బై సెక్సువల్ అయివుంటే ఎంతో మంచిది. అదే వాళ్లకి కూడా చిన్నగా అలవాటు చేస్తొంది.
తనివితీరా రోజీ లేత తమలపాకు లాంటి పెదాలను ముద్దాడి "బాగానే నేర్చుకున్నావ్" అనింది. టీనా అలా వంగి, కూర్చున్న రోజీని ముద్దాడుతుంటే ఆమె పొడవైన రెండు కాళ్ల మద్యన వున్న స్వర్గ ద్వారం అడ్డం వున్న ప్యాంటీని తప్పించుకోవడానికి నానా ప్రయాసపడుతొంది. సూరీ కన్నార్పకుండా అక్కడే చూస్తున్నాడు.
"అక్కా నీ బంతులు రెండు ఇంకా ఇంత చక్కగా వున్నాయో, మాకు తెలిసిన ఒక ఆడది వుంది అది కూడా ఇదే పని చేస్తాది. కానీ దాని బంతులు మాత్రం చానా లావు. జారిపోయి వుంటాయి. నువ్వు మాత్రం నాజూగ్గా ఎంత బాగున్నావో" అనింది రోజీ. సరైన మగాడి చేతులకి సరిపోయే లాగ వుండి. ఏమాత్రం బిగువు తగ్గని, నవ నవ లాడుతూ వుండే సల్లని చూసి. అవి కన్నెపిల్ల కుండే వక్షాలు.
దానికి టీనా నవ్వేసింది. "చూడు పాపా. . . మనం మన సుఖం చూసుకోవాలి. అలాగే ఎదుటి వాడి రుచిని తెలుసుకుని వుండాలి. అందరికి కన్నెపిల్ల అందాలు కావాలి. కానీ వాళ్లకి ముసలమ్మకున్నంత అనుభవం వుండాలి. ఇది లోకం తంతు. నా గురించి చెప్పనా" అని మేకప్ చేయించుకోవడానికి సిద్దపడి అద్దం ముందు కూర్చుంది. శ్యామ్ తన రొటీన్ లోకి దిగిపోయాడు.
సూరి ఆమె లోని అందాలని పరిశోదిస్తున్నాడు. నిజానికి సూరి ఆరితేరిన వ్యభిచారి అనగానే వల్లు లావెక్కిపోయి సల్లు వాలిపోయి వుంటాయి అనుకున్నాడు గానీ ఈమె ఇంకా జున్ను ముక్కలాగే వుంది. ఆమె గురించి తెలియని వారంతా ఆమెను అమాయకురాలనుకుంటారు. బయటెక్కువగా అనవసరమైన మాటలు మాట్లాడదు. అనవసరమైన వారి మీదికి వలపు చూపులు విసరదు. అవసరానికి తగ్గ డ్రస్సింగ్ చేసుకుంటుంది. మోడ్రన్ డ్రస్ వేసుకున్నా అసభ్యత అంత కనిపించదు. అనవసర మనుకుంటే ఒంటి మీద బట్టలసలే వుంచుకోదు. సూరి ఆమె పరి పరి విధాల శోధిస్తున్నాడు. ఆమె మాటల ద్వారా ఆమె వ్యక్తిత్వాన్ని కనిపెట్టే ప్రయత్నంలో వున్నాడు.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
నా చిన్నప్పుడు మేము పూణేలో వుండెడి వాళ్లం. మా నాయనకి వెస్ట్రన్ కల్చర్ అంటే చాలా ఇష్టం. ఆ విధంగానే ఇంట్లోని అలంకరణ వుండేది. ఇంట్లోని మనుషుల మీద కూడా ఆ సంస్కృతిని రుద్దేవాడు. మా నాయనమ్మకి అది ఇష్టం లేక వారు వేరుగా కాపురం వుండేవారు. నాకు వయస్సు తెలిసే పాటికి మా నాయన చేష్టలు మితిమీరి పోయినాయి. తన స్నేహితులని, తెలిసిన వారిని ఇంటికి పిలిచి మా అమ్మ పక్కలో పడుకో పెట్టేవాడు. మా అమ్మ
కూడా దీనికి సహకరించేది. కానీ ఒక షరతు పెట్టింది. ఆరోగ్యవంతులతో మాత్రమే సంపర్కిస్తుంది. దానికి మా నాయన ఒప్పుకున్నాడు. మా నాయనెప్పుడు మా యమ్మని పరాయి మగాడితో వూహించుకునే వాడంట. వీడయితే నా పెళ్లానికి సరిజోడి అనిపిస్తే చాలు వాడికి వలవేసి మరీ ఇంటికి పిలిపించుకునే వాడు. వాడికి మా యమ్మని అప్పగించి, వాడి పెళ్లాన్ని తను అనుభవించే వాడంట. అదీ పరస్పర అంగీకారంతోనే. ఇంత జేసినా మా ఇంటి గుట్టు పక్కింటికి తెలిసేది కాదు. మా యమ్మ ఎప్పుడూ అనారోగ్యం పాలయ్యేది కాదు. కానీ మా యమ్మ రొమ్ములు మాత్రం వాటి రూపం కోల్పోయాయి. కారణం తనో బిడ్డకి
జన్మనివ్వడం. గర్భాధారణ సమయంలో రొమ్ము పాలని వుత్పత్తి చేస్తుంది. ఆ సమయంలో రొమ్ము కండరాలు వుభికి రొమ్ములు పెద్దవవుతాయి. తరవాత వాటి రూపం అలాగే వుండి పోతుంది. దానికి మాయమ్మ సూర్య నమస్కారాలు, యోగా చేసేది. నేనూ అదే చేస్తాను.
ఎంత వ్యభిచరించినా అది నా సుఖం కోసమే. ఆరోగ్య కరమైన తిండి, వ్యాయామం ఇవే మన శరీరాన్ని మన కంట్రోల్లోకి తెస్తాయి. ఇవన్నీ వుండాలంటే మనం ఆర్థికంగా స్వతంత్రులమయి వుండాలి. అందరి వ్యభిచారుల్లా ఒకడికిందా బానిసలుగా పడివుండి వచ్చిన దానిలో సగం వాడికిచ్చి మనమేమి దండుకునేది. నా దగ్గర ట్రయినింగ్ తీసుకున్న వాళ్లందరికి ఇదే చెబుతాను. నీ శరీరం ఆరోగ్యంగా వుంటేనే ఈ వృత్తిలో వుండగలుగుతావు. లేకపోతే బజారున పడాల్సిందే. ఎందుకంటే మన దగ్గరకొచ్చే వాళ్లంతా హైక్లాసు వాళ్లు. వాళ్లని తృప్తి పరిస్తే నీకొచ్చేదానితో పాటు, కంపెనీ మీకు జీతాలిస్తుంది. ఇంకో విషయం నిన్ను నమ్ముకుని ఇక్కడ ఎటువంటి బిజినెస్ జరగడం లేదు నువ్వు తప్పు జేసినా వదిలేయడానికి, నీ కారణంగా వాళ్ల వునికి బయటపడుతుందనే
విషయం తెలిసిన మరుక్షణం నీ ప్రాణం పోతుంది జాగ్తత్త!." అని వుపన్యాసాన్ని ముగించింది.
"ఫైనల్ గా నా వయస్సు ముప్పై రెండు" అని రీజీ మెరీనాల వైపు తిరిగింది. ఆమెది బిగువై శరీరం. వంటి మీద ఎక్కడ కూడా ఇంత మాత్రం ఎగస్ట్రా కండ లేదు చూడటానికి టీనేజీ పిల్లలా వుంది. వారు నోరెల్ల బెట్టారు. ఆమె గర్వంగా నవ్వింది. వొంటి మీదకు చాలీ చాలని గౌనునొకదాన్ని దరించింది.
ఈ లోపు శ్యామ్ రోజీ, మెరీనాలకు మేకప్ ముగించాడు. వారి రొమ్ముల మీదికి, మొలకి చిన్న వస్తాలను ధరించారు. లోపల ప్యాంటీ వేసుకోబోతుంటే"నో ప్యాంటీస్" అనింది టీనా. దానికి వారు సిగ్గు పడబోతే" ఆ. . .ఆ . . . సిగ్గెందుకు సిగ్గుపడితే ఇక్కడ నెగ్గుకు రాలేవు. ఇక్కడ ఇద్దరి మగాళ్లని పెట్టుకుని నేను నగ్నంగా తిరగడం లేదూ మీరు అలాగే వుండండి. ఈ బట్టలు తాత్కాలికం మాత్రమే స్టేజి మీదకు వెళ్లాక అవసరాన్ని బట్టి ఒక్కో వస్త్రాన్ని వూడ దీయాల్సి వసుంది.అక్కడికి ఈ ట్రస్ట్ కి చెందిన దేశంలోని వివిధ కంపెనీ ఓనర్లు, ప్రతినిధులు వచ్చుంటారు. మీకిదే సదవకాశం వారి కళ్లలో పడి వారి కంపెనీకి సేవలందించవచ్చు. బెస్టాఫ్ లక్. . . . నా వెనక రండి" అని మేకప్ రూం దాటి వెళ్లిపోయింది.
పార్టీని నాలుగు భాగాలుగా విభజించారు. రామలింగారెడ్డి ట్రస్ట్ లోని పెద్దవారు ఒక పెద్ద హాలులో కొలువు తీరి వున్నారు. ఆ హాలు చివరన ఒక పెద్ద సింహాసనమున్నది. దానికి దిగువన రెండు వైపులా రెండు ఆసనములు వున్నాయి. వాటికి దిగువ సుమారు నూరు ఆసనాలున్నాయి. అది భూగృహము. అయినా గాలి చక్కగా వీస్తున్నది. పైన ఫ్యాన్లు వీస్తున్నాయి.
సింహాసనము ఖాలీగా వున్నది. దిగువునున్న నాలుగు ఆసనములలో ఒక దానిలో రామలింగారెడ్డి ఆసీనుడై వున్నాడు. ఆయన వికలాంగుడు. జన్మతః వికలాంగుడు కాదు. నడిమద్యలో వికలాంగత్వం వచ్చింది. రెండో ఆసనాన్ని నాగచంద్రుడు ఆక్రమించాడు. ఆయన గంభీరవదనుడు. లావు పాటి మీసాలు కలవాడు. అధిక మద్యపానం చేయడం మూలంగా కన్నులు ఎర్రగా చింత నిప్పుల వలే మారి వున్నాయి. రెండో వరసలో ఒక దానిని ఫణీ అనువాడు ఆక్రమించాడు. వీడు పెద రామరాజు తమ్ముడు. ఆయన వలే ఆజానుబాహుడు, పొడగరి. ఎత్తుగా తాటి చెట్టు వలే పెరిగినా శరీరం మాత్రం అంత లావుగా కనిపించదు. వీడు మహా టక్కరి. వీడి బుద్ది నక్క బుద్ది. కానీ వీడు ట్రెజరీగా బాద్యతలు చేబట్టిన తరవాత ఆ ట్రస్ట్ బిజినెస్ పరంగా వున్నత శిఖరాలు
చవిచూసింది. చివరి ఆసనం అయిన నాలుగో దానిలో కేశిరెడ్డి కూర్చుని వున్నాడు. వీడు నాగ చంద్రునికి శిష్యుడు జరగబోవు కార్యంలో ముఖ్య పాత్ర పోషించడానికి సిద్ద పడటం వలన ఎక్కడో తక్కిన నూరు కూర్చీలలో చివరన కూర్చోవలసిన వాడు అగ్ర ఆసనం దక్కించుకున్నాడు.
మిగిలిన ఆసనాలలో ఎకరికి కేటాయించిన వారిలో వారు కూర్చుని వున్నాడు.
ఇంకో పెద్ద పార్టీ హాలులో రామలింగా రెడ్డి అనుబంధ సంస్థల ఓనర్లు, వారి జనం వున్నారు. వారికి వివిధ రకాలైన మద్యం సరఫరా చేయడం జరుగుతొంది. కావలసిన ఆహారం కూడా అందుబాటులో వుంది. కోనాపురం అడవిలో తినడానికి పనికి వచ్చే అడవి జంతువులలో చాలా వరకు అక్కడ వంటశాలలో వుడుకుతున్నాయి. వారిని అలరించడానికి ఐదు మంది ఆడవారితో కూడిన డాన్స్ బృందం వారి మద్య కొచ్చింది. చిన్నగా మొదలైన పాశ్చ్యాత్త సంగీతం జోరందుకుంది. ఆ సంగీతంలోని బీటుకు తగ్గట్టు వారి నృత్యం సాగుతొంది. ఆ ఆడవారు జనం మద్యకు రాగానే ఆత్రం తట్టుకోలేని మగవారు కొందరు వారి మీదకు ఎగబడ్డారు. ఆడుదాన్ని చూడగానే చాలు వారి స్థాయి మరిపోయే మనస్థత్వం కలవారు చానా మంది వుంటారు. పెద్ద
పెద్ద కంపెనీలను నడుపుతూ, బయట ప్రపంచానికి పెద్ద మనుషుల్లా కటింగ్ ఇస్తూ నిస్సహాయులైన ఆడవారు కనపడగానే కుక్క బుద్ది చూపేవారు కోకొల్లలు. అలాంటి వారిని అదిలించడానికి రాక్షసులలాంటి పది మంది సెక్యూరిటీ గార్డులు కాపలా వున్నారు.
అక్కడకొచ్చిన వారిలో ఒకడు పెద్ద ఫినాన్స్ కంపెనీని నడుపుతుంటాడు. ఇది రామలింగా రెడ్డి మైక్రో ఫినాన్స్ కంపెనీకి సబ్ బ్రాంచ్. వాడికి ఆ గుంపులోని ఒక పిల్ల బాగా నచ్చింది. వెంటనే కాపలా వాళ్లకి నాయకునిలా వున్న ఒకని వద్దకు వెళ్లి దాన్ని రాత్రికి పంపు ఇదిగో అడ్వాన్స్ అని ఒక నోట్ల కట్టను వాని మీదకు విసిరి వేసి వచ్చి డాన్స్ చూడసాగాడు. ఇలా మిగతా వారు కూడా చేశారు. అక్కడ వున్నది ఐదు మంది ఎంత మందికి పంపుతారు. ఐదు మంది బుక్ అయిపోగానే మరో ఐదు మంది. ఇలా సుమారు అక్కడ వున్న వారిలో తొంబై శాతం మంది డాన్స్ ఆడే వారిని బుక్ చేసుకున్నారు.
ఇంతకు ముందు ఇలా ఆడవారిని అగౌరవ పరిచే పద్దతి ఈ కంపెనీలో లేదు. ఎంతో గౌరవం వుండేది. టీనా లాంటి ఆడవారు ఏ పది మంది వరకో వుండేవారు. వారికి కూడా ఎన్నో మర్యాదలు దక్కేవి. వారెంత కులటలైనా కంపెనీలో వుద్యోగులులా మసులు కునే వాళ్లు. వాళ్ల అవసరం నెలకు ఒకసారో రెండు సార్లో వుండేదంతే. అది కూడా ఏ ప్రభుత్వ వుద్యోగో తనకి లంచంగా సుఖం కోరుకున్నప్పుడు. మొదట్లో అలాంటి వుద్యోగులకు సుఖం బదులు ధీర్ఘ నిద్ర ప్రసాదించేవారు కానీ రామారాజు హింసని విసర్జించాలని నిర్ణయించుకున్నాక రామలింగడు ఈ ఆలోచన చేశాడు. కానీ పరాయి ఆడదాన్ని తల్లి కంటే ఎక్కువగా ప్రేమించే రామరాజు ఇందుకు మొదట్లో ఒప్పుకోలేదు. గురువుగారి చొరవతో ఒప్పుకోవాల్సి వచ్చింది.
ఈ పనికి వుపయోగించే ఆడవారికి జీతం ఇవ్వాలని తీర్మానించాడు. ఇంతకు ముందు రాజుల కాలంలో కూడా వూరికో లంజల కొంప వుండేదట. ఆ వూరిలోని వారంత వారికి లంజల కట్నం కట్టేవారంట. వూరిలోని సంసారులకు సేవచేసే వారికి ఆ మాత్రం పన్ను కట్టడంలో తప్పు లేదుగదా. ఎందుకంటే ఆ కొంపలోని వారెవరూ విటులను ఆకర్షించే వారు కాదు. ఎందుకంటే ఆర్థికంగా వారికి ఎటువంటి భయం వుండేది కాదు. అందుకని వారి వద్దకు వచ్చిన వారిని మాత్రమే సుఖపరిచే వారు. వారికది వృత్తి మాత్రమే ఇష్టపడి చేసేవారు కాదు. సమాజంలో గౌరవంగా బతకాలని వారికి మాత్రం వుండదా.
రామరాజు పడక వృత్తికని ఎంచుకున్న ఆడవారికి ఒక కాంట్రాక్టు యిచ్చాడు. దాంట్లో వారికి ఇవ్వబడే జీతం దగ్గరనుండి కంపెనీ చెప్పిన వారి దగ్గర మాత్రమే వెళ్లాలని, ప్రతినెలా వైద్య పర్యవేక్షణా ఇలాంటి వాటిని చాలా వరకు పెట్టాడు. ఇవి నచ్చే టీనా వారిలో ఒకరిగా వుండటానికి ఒప్పుకుంది. రామరాజంటే ఆమెకు అన్నతో సమానం. కానీ ఏ అన్నా తన సొంత చెల్లెలిని వ్వభిచారం చేయమనడు కదా. అందుకనే ఆమె ఎదురు పడి నప్పుడల్లా పక్కకు తప్పుకునే వాడు. అందరికి జీతం ఆయన చేతులతో అందిస్తే వారికి మాత్రం రామలింగా రెడ్డి చేతుల మీదుగా అందజేసేవాడు.
"ఎందుకు సార్, మమ్మల్ని చూడగానే పక్కకు తప్పుకుంటారని" ఒకసారి అడిగితే "మేము మీ జీవితాలను నాశనం చేశాము కద తల్లీ, అందుకనేనమ్మా మిమ్మల్ని చూసినప్పుడలా సిగ్గుతో పక్కకు తప్పుకుంటాము" అనే వాడాయన.
"మాకిష్టముండే ఈ పనికి ఒప్పుకున్నాం కానీ మీరేమ్ బలవంతం చేయలేదు కదా సార్" అంటే "ఏమో తల్లి మీకిష్టం లేనప్పుడు వెళ్లిపోవచ్చు బలవంత పెట్టే వాళ్లెవ్వరూ వుండరనే" వాడు.
ఆయన బతికుండగా టీనాకి ఆ ప్లేస్ ఒక స్వర్గం లాంటిది దాన్ని వదిలిపోవాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. కానీ ఆయన చనిపోయాక పరిస్తితి మారిపోతొంది. ఆడదాన్ని పశువుల సంతలో వస్తువు మాదిరి అమ్మేస్తున్నారు. ఇంతమంది ఆడవాళ్లు వీరికి ఎక్కడ దొరుకుతున్నారంటే ఆడవారిలోని విచ్చలవిడిదనం పెరిగిపోతొంది. ఆర్థిక స్వాతంత్ర్యం కోసం వీదిలోకొస్తున్న ఆడవారి బలహీనతను వీరు వుపయోగించుకుంటున్నారు. తమతమ తల్లిదండ్రులకు, మొగుళ్లకి, పిల్లలకి తెలీకుండా ఈ కంపెనీలో వ్యభిచరిస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువ. కనిపెట్టే వారెవరు. అందరిలాగా పొద్దున్నే ఆఫీసుకని బయలుదేరుతారు. వారక్కడ చేయాల్సిన పనేమి వుండదు. యం.డీ కి పి.ఎ గానో, రిషప్సనిస్టు గానో వుంటారు. అవసరమైనప్పుడు మీటింగ్ పేరుతో హోటల్
రూములోకి వెళ్లిపోతారు అక్కడే వీరు చేయాల్సిన పని. అదికూడా వారినికి ఒకసారో రెండు సార్లో. ఇది కొత్తగా కంపెనీలో జేరిన వారి వ్యవహారం.
అదే టీనా లాంటి సీనియర్లయితే పరిస్థితి వేరు. వీరికి సొంత కంపెనీలు వుంటాయి. టీనాకి దేశంలోని పెద్ద పెద్ద నగరాలలో బ్యుటీ క్లినిక్కులు, స్పా సెంటర్లు వున్నాయి. వీటి ముసుగులోనే కంపెనీకి కావలసిన ఎస్కార్టులను తయారు చేస్తున్నది. బెంగళూరు ఆమె కంపెనీ హెడ్ క్వార్టర్. ఆ కంపెనీ ఆమెకి కావలసినంత డబ్బు సంపాదించి పెడుతొంది. ఈ కంపెనీ మీద ఆధార పడాల్సిన పనిలేదు. ఇలా ఆడవారిని పశువుల్లా ఆమ్మే పద్దతి ఆమెకు నచ్చలేదు. తానీ కంపెనీలో చేరినప్పటిలా లేదీ కంపెనీ ఇప్పుడు ఏదో వ్యభిచార గృహంలా వుంది. తాను వీళ్లందరి పైన పెద్ద లంజలాగా అనిపిస్తొంది తనకు. ఆ ట్యాగే తనకి నచ్చడం లేదు. మొదట తనలాంటి వారిని తయారు చేయమని చెప్పినప్పుడు కంపెనీ వృద్ధి కోసమని ఒప్పుకుంది.
ఒకప్పుడు ఈ కంపెనీ తన శారీరక కోరికలు తీర్చుకోవడానికి, తన ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచుకోవడానికి వుపయోగపడింది. అప్పుడు ఈ కంపెనీ నైతిక విలువలు ఆకాశమంత ఎత్తులో వుండి ఎవ్వరిని నొప్పించనంతగా వుండేటివి. ఒక వేళ ఎవరికైనా తెలియని నష్టం కలిగినా వారికి పరోక్షంగా సాయపడేవారు. ఒకప్పుడు ఆ ట్రస్టుకు చేయి అందినంత మంది రైతులకి సాయం చేసి వారి వున్నతికి వుపయోగ పడితే, ఇప్పుడు అదే ట్రస్ట్ తన స్వార్థ వుద్యోగుల బందువులకి సాయం చేస్తూ ట్రస్ట్ ధనాన్ని మరో దారి నుండి బయటకు పంపేస్తొంది. అదే ట్రస్టు అమాయకపు ఆడ పిల్లల మానాల్ని తీస్తుండటమే కాకుండా ప్రాణాలని తీసే పనిలో వుందని, అది ఇప్పటినుండి కాదు సుమారు అయిదేళ్లగా సాగుతుందని తెలిసినప్పటి నుండి ఆమెకు ఆ ట్రస్ట్ సొంత ఇంటిలా కాకుండా వ్యభిచార కొంపలా అనిపిస్తొంది.
రాజుకి రెండుమూడు రోజులుగా నిద్ర పట్టడం లేదు. ఆ చంద్ర భవనం అంతు చూడందే అతనికి నిద్ర పట్టేలా లేదు. దొడ్లో మంచం మీద పడుకుని ఆకాశంలోని చుక్కలను చూస్తూ ఆలోచిస్తున్నాడు. అతని ఆలోచనలన్నీ చంద్ర భవనం చుట్టూనే.
మంచం మీద తనతో పాటు బావమరిది చిన్నాగాడు తన మీద కాలేసుకుని పడుకున్నాడు. మంచం పక్కన మామ రంగప్ప ఈత చాప మీద పడుకున్నాడు. ఇంట్లో అత్తా, మరదలు చాప మీద నిద్రపోతున్నారు.
పగటి యెండకు వేడెక్కిన భూమి, రాత్రి వీచే చల్లటి గాలికి చల్ల బడింది. ఆ చల్లటి గాలికి హాయిగా నిద్ర పడుతొంది. కానీ ఆలోచనలు రాజుని పడుకోనివ్వడం లేదు. ఇంకో ఇరవై రోజుల్లో అమావస్య. అయిదు రోజులలో పున్నమి వచ్చేస్తొంది.
అమావస్య రోజు బలయ్యే ఆడపిల్లని తలుచుకుంటేనే భయం వేస్తొంది. ఆ రోజు పిశాచం తన పూర్వరూపం సంతరించుకుంటుంది. ఆ పిశాచానికి శరీరాన్ని అరువిచ్చేదెవరు. అరువుచ్చిన వాడు మాయలు, మంత్రాలతో శక్తి వంతుడవుతాడు. అజేయుడవుతాడు. మరి వాడి కుటుంబం. ఒక వేళ అది కేశిరెడ్డేనా. లేక అతని అనుచర గణంలో ఒకడా. ఇటువంటి ఆలోచనలతో తిక్క బట్టి పోతొంది రాజుకి.
పక్కకి తిరిగి చూడగానే మామ పక్కనే వున్న టార్చ్ లైట్ కనిపించింది. రంగనాయకుని కుంట కింద వరి మడి నాటినప్పుడు రాత్రి పూట నీళ్లు కట్టవలసి వస్తే చీకట్లో ఇబ్బంది పడకుండా ఆ టార్చ్ లైట్ తెచ్చుకున్నాడు రంగడు.
మీదున్న బావమరిది కాలుని పక్కకి జరిపి, మామ పక్కనే వున్న టార్చ్ లైట్ చేతపట్టుకుని చెప్పులు తొడుక్కుని వూరికి పడమర దిక్కున వున్న చంద్ర భవనం వైపు నడక సాగాడు.
వూరు బయటున్న చింత తోపు దాటుతుండగా "ఏమిరో మనవడా, యాడికి ఒగనివే యల్లబారినావ్" అన్న పిలుపు వినిపించింది. పక్కకు తిరిగి చూస్తో ఒక ముసలాడు. తమల పాకులో సున్నం పూసి నోట్లో పెట్టుకుంటున్నాడు. చింత చెట్టుకింద వున్న రాతి సమాది మీద కూర్చుని వున్నాడాయన.
పది రోజులుగా వూర్లో తిరుగుతున్నాడు రాజు. ఏనాడూ ఈ మొఖాన్ని ఎరిగి వుండలేదు. ఏమో ముసలాడు కదా ఇంటినుండి బయటికి వచ్చి వుండడు. తను చూసి వుండక పోవచ్చు అనుకుని "ఈడికే తాత కొంచెం పనుంది." అన్నాడు మొహమాట పడుతూ.
"పో. . . పో . . . . నీ పని సక్కరంగా జరుగుతుంది పో" అన్నాడు వక్కాకు నోట్లో నములుతూ..
ఆ ముసలి మహానుభావుడు చచ్చి పదేళ్లకు పైనే అవుతాంది. అది మనోడికి తెలీదు. మాట్లాడింది మనిషే అనుకుంటున్నాడు. చంద్ర బవన ప్రదేశాన్ని చేరుకోవాలనే ఆలోచనే తప్ప మరొకటి లేదు.
శంకర్రావు గారి బావి దాటుతుంటుంటే సుట్రగాలి హోరున వీచింది. దానికి దారిలో అడ్డం వచ్చిన ప్రతిదాన్ని పైకిలేపుతూ రాజు మీదకు వచ్చింది.ఆ గాలి వుదృతానికి చిన్న చిన్న రాల్లు ఎగిరి రాజు మీద పడ్డాయి. కన్నుల్లో పడకుండా ముఖాన్ని చేతులతో అడ్డం పెట్టుకున్నాడు. ఆ గాలి అతన్ని దాటి వెళ్తుండగా ఆడవారి నవ్వు లీలగా వినపడింది. "థూ. . . ." అని తిట్టుకుని కదిలిపోయాడు.
శంకర్రావు పెద్ద కోడలు ఆ బావిలో పడి చచ్చిపోయిందని అంటుంటారు. రాత్రి పూట వంటరిగా పయనించే మగాళ్లని ఆపి బయపెడుతూ వుంటుందంటారు. రాజు కనపడని వాటికి బయపడే వాడు కాదు. బయంకరంగా కనిపించే వాటికి మొదట్లో జడిసినా ఆ తరవాత తేరుకుని ఆ భయాన్ని దాటేయగలడు.
రాజు సుట్రగాలికి బయపడకపోయే సరికి మానవ రూపాన్ని దరించి ఎదురు వచ్చింది. వాలు జడ వేసుకుని, మల్లెపూలు పెట్టుకుని, బొడ్డుకిందికి చీర కట్టి, వయ్యారంగా నడుచుకుని ఎదురొచ్చింది. "ఏరోయ్ పిల్లగా, యాడికి పోతాండావు ఒగనివే" అని వగలు పోయింది. ఆ ఒంపు సొంపులు అధికంగా కనపింప జేస్తూ, ఎర్రటి పెదాలను కొరుకుతూ అడుగుతున్న ఆమెను చూడగానే రాజుకి నవ్వొచ్చింది. ఆమె అంత అందంగా కనపడినా ఆమె నడివయసులో వున్న ప్రౌడ రూపాన్ని రాజు ముందర వుంచింది.
రాజు కన్య పిల్లలను తప్పితే వేరే ఆడవారిని ఆ దృష్టితో చూసే వుద్దేశం ఎప్పుడూ వుండదు. "యాడికి పెద్దమ్మా వచ్చేది. ఇంత రాత్రి పూట ఒగ దానివే ఏమ్ జేస్తాండావు. పెద్దయ్య లేడా" అన్నాడు.
వాడు పెద్దమ్మ అనగానే ఆమెకు కోపం నశాలానికి తాకింది."ఏరా నీకు పెద్దమ్మ లాగ కనిపిత్తాన్నానా నీకు" అని అరిచింది. బయంకరమైన ఆమె అరుపు వినగానే రాజు గుండెలు అదిరిపోయాయి. జుట్టు విరబోసుకుని, కళ్లను అగ్ని గోలాలుగా జేసుకుని మిందికి దూకింది. రాజు గట్టిగా కేక పెట్టి నెత్తి మీద చేతులు పెట్టుకుని కూర్చుండి పోయాడు. ఎంత సేపు ఎదురుచూసినా ఆమె అతన్ని తాకక పోయే సరికి కల్లు తెరిచి చూశాడు. ఎదురుగా ఆమె లేదు. బ్రమా అనుకున్నాడు. కానీ ఆమెను తను చూశాడు. చుట్టూ తిరిగి చూశాడు. ఆమె ఎక్కడా కనపడలేదు.
గుండెల్లో రేగుతున్న భయాన్ని కొద్దిగా చల్లరే వరకు మెల్లగా నడిచి, భయం కొంచెం తగ్గాక వేగం పెంచాడు. ఈసారి ఎవరు పలకరించినా పలక్కూడదనే నిర్ణయానికి వచ్చాడు. చంద్ర భవనం ఆవరణని చేరుకుంటుండగా ఆడపిల్లల నవ్వులు వినిపించాయి.
అడుగు ముందుకు వేయకుండా ఆగిపోయాడు. పక్కనే వున్న రాతిని మొరుగు చేసుకుని నిక్కి చూశాడు 'ఎవరా నవ్విందని'.
ఒక రాతిని పీఠలాగ చేసుకుని ఒక నడివయసులోనున్న ఆడది కూర్చుని వుంది. ఆమె చేతిలో చేట. ధాన్యాన్ని చెరుగుతొంది. ముందర ఇద్దరు ఆడపిల్లలు ఆడుకుంటున్నారు. పరికిణి వేసుకుని వున్నారు. పెట్టేలు గీసి వాటిలో ఒక చిన్న పెంకుని వేసి కుంటుతున్నారు. తొక్కుడు బిళ్ళ.
"ఆ నీ ఆట అయిపోయింది. నువ్వు గీత తొక్కావు" అనింది ఒక పిల్ల. "లేదు నీ నేను తొక్కలేదు" అని వాదించింది ఇంకో పిల్ల.
"అత్తా సూడు అక్క అబద్దాలు చెబుతొంది. అది గీత తొక్కినా తొక్కలేదని అంటొంది" అని ఆ పెద్దావిడకి కంప్లయింట్ చేసింది.
"నువ్వే అబద్దాలు చెప్తొండేది" అనిందా పిల్ల.
"నువ్వే'
"నేను కాదు నువ్వే"
"కాదు నువ్వే"
ఇలా వారు వాదించుకుంటుంటే "అబ్బ బ్బా . . . . ఆపండే రండి ఇంట్లోకి పోదాం" అని జబ్బలు పట్టుకుని లాక్కుపోయింది.
వాళ్లు పొతూ పొతూ కూడా 'నువ్వే' . . .'నువ్వే' . . . అని వాదించుకుంటున్నారు. "ఆవ్వవ్వవ్వ. . . " అని ఒక పిల్ల ఇంకో పిల్లని ఎక్కిరించింది.
రాజు వారిని చూసి నవ్వుకున్నాడు.
పీఠ లాంటి రాతిని దాటి లోపలికి పోగానే కనపడకుండా పోయారు. వెంటనే తలుపు వేసిన చప్పుడు. అక్కడ ఎటువంటి తలుపులు లేవు కానీ తలుపులు మూసిన చప్పుడు రాజుకి ఒక్క క్షణం పాటు ఏమి అర్థం కాలేదు.
అక్కడికి వెల్లి తలుపులు ఏమైనా వుండాయేమో చూడాలని అనిపించినా భయం మూలంగా ముందుకి అడుగు వేయలేక పోయాడు. అసలికే ఒక అనుభవం అతన్ని బెదరగొట్టేసింది. ఇప్పుడో రెండో అనుభవానికి సిద్దంగా లేడు. అందుకనే వాళ్లంతకి వాళ్లు తనకి కనిపించే వరకు వేచి చూశాడు.
* * * * * * * * * * * * * * * * * * * * * * * *
సుమారుగా గంట ఎదురు చూశాక తలుపులు తెరుచుకున్న చప్పుడు. ఆ వెంటనే ఆడపిల్ల గుంపు నవ్వుకుంటూ వచ్చిన సవ్వడి. వారి కాళ్లకున్న గజ్జలు గల్లు గల్లు మని సవ్వడి చేస్తున్నాయి. వాటి సవ్వడికి రాజు గుండేల సవ్వడి మారింది. నమ్మలేనట్లు నోరు తెరుచుకుని చూస్తూ వుండిపోయాడు.అందమైన దేవకన్యలు వాళ్లు. ఆ అంగ సౌష్టవం, ఆ అందమైన ముఖారవిందాలు. అంత అందమైన శరీరాలకు మరింత అందం జేకూర్చేలా వుండే వారి వస్త్రాలంకరణ. వారి ఒంటిమీద నగలు బంగారంతో జేసినవి. వాటిలో కొన్ని వజ్రాలు, పగడాలు కూడా వున్నాయి. అవి వెన్నెల కాంతిలో మెరుస్తున్నాయి.
గుంపుగా వచ్చిన ఆ ఆడ పిల్లలు జంటగా చేరి ఒకరి చేతులు మరొకరు పట్టుకుని గుండ్రంగా తిరుగుతున్నారు. వారలా తిరుగుతుంటే వారి కాళ్లకున్న అందెలు చేసే సవ్వడి ఒక రాగంలాగా వినిపించింది. వారలా అలసిపోయే దాకా తిరిగి అలసటకు గుండెల మీద చేతులు వేసుకుని రొప్పుతూ ఒక చోట కూలబడ్డారు.
"ఇప్పుడేమాట ఆడుకుందాం" అనింది వారిలో పెద్దమ్మాయి.
"గుజ్జన గుళ్లు" ఒకమ్మాయి.
"వద్దు"
"నాలుగు స్థంభాలాట"
"వూ హూ"
"చెన్నే కుప్పలు"
"నిన్ననే కదా ఆడింది"
"ముక్కు గిల్లే ఆట"
"అమ్మో నా ముక్కు" అనింది ఒక పిల్ల.
"చింత పిచ్చులాట"
"వద్దు"
. . . . .
. . . . .
ఇలా వారి సంభాషణ చానా సేపు సాగింది. మరేమి చేద్దాం అని అనుకుంటుండగా "బొమ్మల పెల్లిల్లు" అనింది ఒక పాప.
"ఎప్పుడూ బొమ్మల కేనా"
"బొమ్మలకి వద్దు గనీ మనలోనే ఎవరో ఒకరికి చేద్దాం" అన్నారు. ఆ మాట అందరికి నచ్చింది.
"ఎవరు చేసుకుంటారు?" అందరూ కలిసి పెద్ద పిల్లని ఎంపిక చేశారు.
"పెండ్లి కూతురుంది. పెండ్లి కొడుకేడీ" అని నవ్వేసిందొక పిల్ల. ఆ పిల్లతో అందరి నవ్వులు కలిశాయి.
"ఈ పెండ్లి కూతురిని నేను చేసుకుంటాను" అని ముందుకొచ్చిందొక పిల్ల.
"నేను మగవాడినే చేసుకుంటాను" అనింది పెద్ద పిల్ల.
"ఒక్క మగపురుగు కూడా లేకుండా తరిమేశామే. ఇప్పుడు మగవాడెక్కడ చిక్కుతాడే" అనిందొక పిల్ల.
"నేను మగవాడిగా మారితే" అని ఒక పిల్ల మగవాడి వేషానికి మారింది. తెల్లటి చొక్కా, దోతిలోకి పెండ్లి కొడుకు వేషాన్ని దరించింది.
"నేను మగపుట్టుక పుట్టిన వాడినే చేసుంటానని" ఆ పిల్ల ఆశల మీద నీళ్లు పోసింది. ఆశ పడిన పెండ్లికొడుకు బుంగ మూతి పెట్టి మునుపటి రూపానికి మారిపోయింది.
ఈ సంభాషణ నంతటిని గమనిస్తున్న రాజు మొదట అక్కడ ఏమి జరుతుందో అర్థం కాలేదు. కానీ వారలా వేషాలు మార్చడం చూడగానే అది బ్రమ కాదు. కల అసలే కాదు. ఇది నిజమే. నిర్దారించు కోవడానికి గిల్లి చూసుకున్నాడు. నొప్పనిపించింది.
ఆ పూబోణీలు అక్కడ అడుగు పెట్టిన కాడి నుండి గాలిలో పూల పరిమలం అధికమైంది. మత్తెక్కించే మల్లెల వాసన. గాలి కూడా చల్లగా వీస్తూ శరీరానికి మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగిస్తొంది. అట్లాంటి వాతావరణంలో అందంగా అలకరించుకున్న కన్నెపిల్లలను చూస్తుంటే మనసు వుర్రూతలూగుతొంది. మగాడై పుట్టి అలాంటి శరీరాకృతులను చూసి తట్టుకోవడం మహాకష్టం. అతని ప్రమేయం లేకుండానే అతని మగతనం గట్టి పడింది.
వారి సంభాషణ పెళ్లి మీదకు రాగానే మనసు మరింత బరువెక్కింది. 'అరేయ్. . . .వీళ్లు మనుసులై వుంటే ఎంత బాగుండేది. పెళ్లి కూతురులా ఆళ్ల మద్యలో కుచ్చున్న పిల్ల ఎంత అందంగా వుంది.' అని అనుకున్నాడు అంతరంగంలో. ఆ పాప మీదకి రాజు మనసు మరులు పోయింది.
ఇంతలో ఆ ఆడగుంపులో వయస్సులో పెద్దదయిన ఆడది "అయితే వరుణ్ని మేమే ఎంపిక చేస్తాం . . . నీకు ఇష్టమేనా" అనింది. దానికా పెళ్లి కూతురు సిగ్గు పడుతూ తనకిష్టమే అన్నట్టు తలూపింది. ఆమె సిగ్గుని చూసి ఆట పట్టించారు.
ఆ సందర్బానికి తగ్గట్టు ఒక పాట అందుకున్నారు.దానికి మిగిలిన వారు గొంతు గలిపారు.
వచ్చావటయ్యా పూల ఱేడా,
తెచ్చావటయ్యా పూల రాజా,
నీవు తెచ్చిన పూవులే కా
నికల కిస్తామూ
కోరి కోరినీ అందానికీ మా
కోకిలమ్మా గొంతుకునకూ,
సొగసుచేతా పాటచేతా
తగీపోయిందీ
రావయ్య ఓ పూల రాజా
రావయ్య ఓ అందగాడా
కోకిలమ్మకు నీవు, నీకూ
కోకిలా తగునూ
అని పాటలు పాడుతూ ఆమెను అల్లరి పట్టిస్తుంటే ఆమె సిగ్గుతో తుర్రుమనింది. ఆమె వెంటే మిగిలిన ఆడపిల్లలు పరిగెత్తారు ఒకరిద్దరు తప్ప. ఆమె వెళ్లిన వెంటనే అంతవరకూ ఆ ప్రదేశాన్ని ఆవరించుకుని వున్న పూల పరిమళం ఆమె వెంటే వెళ్లిపోయింది. రాజు మనస్సు వుసూరు మంది. అప్పటికే తెల్లారిపోయే సూచనలు కనిపిస్తుండటంతో వెనక్కి తిరిగి ఇంటికి వెళ్లిపోదామనుకున్నాడు.
ఆ పెళ్లి కూతురు చంద్రభవన నాశనానికి కారణమైన రామాచార్యుల కూతురు పుష్పవళ్లే. ఆమెకు పువ్వులంటే ప్రాణం. అందుకనే ఆమెను ఆ భంగళాలో నివసిస్తున్న తోటి ఆడపిల్లల ఆత్మలు "నీకు పూల రాజుతోనే మనువు, ఆ వసంతుడి అందాన్ని చూసి నీవు కోకిల గొంతుతో పాటలు పాడి వాడిని సంతోష పెడితే, వాడు నీకు ప్రాణ ప్రదమైన పూవ్వుల లాగా చూసుకోవాల" అని ఆట పట్ట్టించేవారు.
ఆ భవనానికి ఆమె రాణిలా, మిగిలిన వారు చెలికత్తెల్లా వుండేవారు. వారిదే ఆ కోట. వారందరికి పెద్ద పార్వతి. నడివయస్సు ఆడది. కాలుని పైశాచికత్వానికి బలైన ఆడది.పదేళ్ల కింద వారి ఆత్మలను భవనం నుండి విడిపించిన తరవాత అంతకు ముందు నుండి అక్కడ నివశిస్తున్న పిశాచాలను తరిమేసి ఆ ఆడ గుంపు మాత్రం మిగిలిపోయింది.
రాజు వెనక్కి తిరిగి వెళ్లే సమయంలో పార్వతి మిగిలిన వారికి ఎదో చెబుతొంది. అది వినాలని చెవిని నిక్క బెట్టాడు.
"ఈ పెళ్ళితో మనం ఇక్కడ ఈ లోకంలో మిగిలిపోయిన కారణం పూర్తవుతుంది. అన్ని పనులు సక్రమంగా జరగాలి. మనం ఆయన చెప్పిన పనిని పూర్తీచేస్తే, మనకు విముక్తి లభించినట్టే. ఈ కార్యంతో లోక కళ్యాణమొకటి ముడిపడి వుందని ఆయన అనే వారు" అంటొంది.
"అది సరే మరి పెండ్లి కొడుకెవరు" అనిందో పూబంతి.
"ఇంకెవరు పూల రాజే"
"ఎవరా పూల రాజు?"
"రాజంటే రాజే!"
"ఎవరా రాజు?"
"అడిగో ఆ రాజు" అని రాతి వెనకనుండి తొండలా నిక్కి చూస్తున్న రాజు వైపు చేయి చూపించి. వెంటనే రాజు గుండెలు జారిపోయాయి. దెయ్యాలు తన వునికిని కనిపెట్టాయన్న విషయం రాజుకి అర్తం కాగానే పరిగెత్తి వెళ్లిపోవాలనుకున్నాడు. కానీ పరిగెత్త కుండా అక్కడే వుండిపోయాడు. ప్రాణం లేని దెయ్యం తననేమి చేస్తుందనే ధైర్యం కావచ్చు. కానీ ఆ ధైర్యం ఎక్కువసేపు నిలబడలేదు. దారిలో తనకు ఎదురైన శంకర్రావు కోడలు గుర్తుకు రాగానే, అయినా ధైర్యంగా నిలబడ్డాడు. ధైర్యంగా వుంటే చాలు భయానికి ధైర్యమే విరుగుడు. "దెయ్యాలు కూడా ధైర్య వంతులని ఏమి జెయ్యలేవురా అబ్బిగా" అనేటోడు రంగప్ప మామ.
"ఒరేయ్ అబ్బి, ఒగనాడు నేను మాయన్న యెన్నెల యెలుగులో గూటవ కట్టినాం చేను దున్నదామని, పాపం మీ పెద మామ నిద్రమత్తులో ఎద్దులను తిరగ గట్టినాడు. వలపట దాన్ని దాపట వైపు, దాపట దాన్ని వలపట వైపు. అంతే ఆ చిన్న గుట్ట మీది నుండి ఒక ఆడ మనిషి దిగొచ్చింది. పిచ్చి నా కొడకల్లారా ఎద్దులను సరిగ్గా కట్టడం నేర్చుకొండి అని చెప్పి యెల్లిపోయింది. అంతే ఆ పొద్దుటి నుండి రాత్రిపూట ఆ చేను జోలికే పోయేది లేదు. మా నాయనకి చెప్తే దెయ్యమన్నాడు. మా యమ్మకి చెపితే దేవత అనింది.
అంతే గాదురా నాయనా ఆ రామ్మూర్తిగాడు, గొర్రెలు కాసుకునే యెదప ఆ గుట్టకాడ బాపనోళ్ల పాపను చెరచబోతే ఆయమ్మ వచ్చి వాని తలకాయను బండకేసి కొట్టి సంపేసింది. అమాయకపు ఆడపిల్లలను ఆయమ్మకు తెలిసేలా ఏమైనా చేశారంటే చాలు వానికి చావే గతి. హ్మ్మమ్మ్. .. అంతే సంపేత్తాది." అని రంగడు చెప్పినవన్నీ రాజుకు గుర్తుకు వచ్చాయి.
రాజు ఆ రాతి మీద కాలుమీద కాలేసుకుని కూర్చున్నాడు. పార్వతి ముందుగా రాజుని చేరుకుంది. ఆమె వెనకాల మిగిలిన ఇద్దరు ఆడవాళ్లు వచ్చారు. రాజు చుట్టూరా గుండ్రంగా తిరుగుతూ రాజుని పరిశీలిస్తున్నారు.
"ఎందుకలా తిరుగుతున్నారు?"అనడిగాడు.
"అక్కా మనం ఈనికి కనపడతాండామె" అనింది ఓ పూబంతి.
దానికి సమాదానంగా పార్వతి "నాకు తెలుసు" అనింది.
"మరీ చిన్న పిల్లాడేమోనే మీసం గూడా సరిగ్గా రాలా" అని రాజు మూతిని వేళ్లతో గట్టిగా పట్టుకుని నోటిని వెడెల్పు చేసింది. ఎద్దు పళ్లని పరిశీలించి దాని వయస్సు చెప్పినట్టు "పల్ల వరస చక్కగానే వుంది. కానీ చిన్న వాడు"అనింది ఇంకో పూ బంతి.
"కానీ మన రాణెమ్మకి చక్కని జోడి"అనింది మరో పూబంతి.
"రాణెమ్మ ఎవరు?" అనడిగాడు.
"ఇంకెవరు మా కోకిలమ్మ. గొంతెత్తి పాడిందంటే చాలు వసంత కోకిల కూడా తలవంచాల్సిందే"
"ఇంత వరకూ మాతో ఆడుకొనింది కదా నువ్వు చూడలేదా?"
"సరిగ్గా చూడలేదు"
"పరవాలేదు. మా సాంప్రదాయంలో వధువుని వరుడు పెళ్లికి ముందు చూడ్డం నిషిద్దం. సూత్ర ధారణ ముందు మాత్రమే ముఖం పరిచయం. అంత వరకు విరహమే." అనింది పార్వతి.
నాలుగు గంటల సమయం దగ్గర పడే సమయానికి "ఇంక చాలు సమయం అవుతాంది లోపలికి పదండి" అని పూ బోణీలను అదిలించింది పార్వతి. వారులోపలికి వెళ్లిన క్షణాలకు పెద్ద మందిర ద్వారాన్ని మూసినట్టు కిర్రున శబ్దం వచ్చింది.
సహస్ర ఫణి
కోనాపురం అడవులు అంచులలో వుందా పెద్ద తోట. అదొక నర్సరీ లాంటింది.అందులో ఎన్నో రకాలైన మొక్కలను పెంచుతుంటారు. అక్కడి నుండే రామలింగా రెడ్డి అగ్రికల్చరల్ ట్రస్ట్ కింద వుండే పల్ల తోట రైతులకు పల్ల మొక్కలను సరఫరా చేస్తుంటారు. ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు రామలింగా రెడ్డి అరవై ఎకరాల భూమిని ప్రభుత్వం నుండి పొందాడు. దాని కోసమని ఎంతో ధనం ఖర్చుచేశాడు. టీనాని ఎంతో మంది దగ్గర పడుకోబెట్టాడు. కొంత మంది పెద్ద వాళ్లకు ఏకంగా బెంగుళూరు
లోని తన రియలెస్టేట్ వ్యాపారంలో భాగస్వామిని చేసుకున్నాడు. ఇన్ని చేస్తేగానీ ఆ అరవై ఎకరాలు అతని పరం కాలేదు. చివరికి చేతికి రాగానే ఆ భూమిని పోగొట్టుకోవడానికి రైతులు వప్పుకోలేదు. కారణం ఆ నలవై ఎకరాల భూమి చెరువు కింద వుండే ఆయ
కట్టు. వానలు సరిగ్గా పడి చెరువు నిండితే సంవత్సరానికి మూడు పంటలు పండుతాయి.
సంవత్సరం పొడువునా ఆకలితీర్చే అన్నపూర్ణ లాంటి భూమిని పోగొట్టుకోవడం రైతులకి ఇష్టం లేకపోయింది. రామలింగారెడ్డికి ఎదురు తిరిగారు. శాంతి సంధిలో భాగంగా కొంతమంది డబ్బుకి అమ్ముడు పోయారు. కొంత మంది ప్రాణాలకి బయపడి వొప్పుకున్నారు. వొప్పుకోని వాళ్లు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంతా జేసి రామలింగా రెడ్డి దండుకున్నది ఏమిరా అంటే ఆ చెరువు గట్టు మీదున్న మారెమ్మ గుడి. ఆ అరవై ఎకరాలలో భాగంగా ఆ గుడి కూడా అతని సొత్తయింది. ఆ గుడిని ఎక్స్ ప్లాయిట్ చేయడమే ఆ అరవై ఎకరాలు కొనడానికి ముఖ్య వుద్దేశం. దీని వెనకాల వున్నది పెద రామరాజు గారు.
"నాకా గుడి కావల్ల రెడ్డీ" అన్నప్పుడు "ఎమంత పెద్ద పని రాజన్నా అడ్డొచ్చిన నాకొడుకుని నరికైనా దాన్ని సొంతం జేసుకుందాం" అన్నాడు మూర్ఖంగా. "వద్దు రెడ్డి న్యాయంగా చేజిక్కించుకోవాలి" అన్నాడు రామరాజు. కానీ దానికి కొంతమందిని చంపాల్సి వచ్చింది. ఆ పని రామరాజుకి సుతరాము ఇష్టం లేకపోయింది. చేసిన పాప కార్యానికి ప్రాయచ్చిత్తంగా ఏదైనా పుణ్యకార్యం చేద్దామని అనిపించి మొక్కలు పెంచే నర్సరీని ఏర్పాటు చేయించాడు. అక్కడి నుండి చుట్టు పక్కల పల్లెలలోని రైతులకు పల్ల, పూల తోటలు పెంచుకోవడానికి మొక్కలు సరఫరా చేసేవారు. రైతులకు ధన సాయం కూడా చేసేవారు. ఆ తోటల మీద వచ్చే లాభలో పావలా వాటాను మాత్రం తీసుకునేవారు. ఆ ధనం అంతా ట్రస్ట్ ఖాతాలోకి జమా అయ్యేది. పైకి నర్సరీలా కలరింగ్ ఇచ్చి లోపల మాత్రం గుడిని పూర్తీగా తవ్వేశారు. దానికింద నిధిని పూర్తీగా వెలికి తీసేలోపే రామరాజుకి మృత్యువు ముంచుకు వచ్చింది. రామలింగా రెడ్డిని అంగవికలాంగుని చేసింది. ఆ గ్యాంగులోని వారంగా అది ఆ మారెమ్మ తల్లి మహిమనే నమ్ముతున్నారు.
ఇప్పుడా అరవై ఎకరాలు పెద్ద తోటలా మారిపోయింది. ఆ తోటలోనే రామలింగా రెడ్డి అగ్రికల్చరల్ ట్రస్ట్ స్థాపించి పదేళ్లయిన సందర్భంగా పెద్ద పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. ఆ పార్టీకి ఎంతో మంది పెద్దలను ఆహ్వానించారు. రామలింగా రెడ్డి బిజినెస్ పార్టనర్స్, శ్రేయోభిలాసులు, తన వ్యాపారాభివృద్దికి సహకరించిన ప్రభుత్వ పైవేటు వ్యక్తులను అహ్వానించారు. వారిలో కొందరు రిటైర్ అయిన వారు వున్నారు.
కార్లన్నీ ఒక్కొక్కటిగా తోటలోకి ప్రవేశిస్తున్నాయి. సూరిగాడు మరియు మేకప్ మేన్ల కారు గేటు దగ్గరకు రాగానే "టికెట్ ప్లీజ్ సర్" అన్నాడో సెక్యురిటీ గార్డ్. మేకప్ మేన్ ఇన్విటేషన్ కార్డ్ చూపించాడు. "వీడు నా అసిస్టెంట్" అన్నాడు సూరిగాడిని చూపించి. సెక్యురిటీ గార్డ్ సూరిగాడిని చూడగానే ఒక చిన్న నవ్వు నవ్వాడు. "మీరు వెళ్లచ్చు" అని గేట్ ఒపెన్ చేశాడు.
"చూడ్డానికి హిందీ వానిలా కనిపిస్తున్నాడు. మరి తెలుగు బానే మాట్లాడుతున్నాడు" అడిగాడు సూరి.
"ఇక్కడి సెక్యిరిటీ వాళ్లంతా నాగాల్యాండ్, అస్సాం నుంచి వచ్చిన వాళ్లు. ఓనర్ ఏది చెబితే అది చేయడం వాళ్ల పని చావమంటే చస్తారు, చంపమంటే చంపేస్తారు. ప్రాణాలైనా వదిలేస్తారు గానీ వృత్తికి ద్రోహం చేయడమనే మాటే వుండదు. జాగ్రత్త!. . . ఏదైనా చేసే ముందు ఈ రాక్షసులను మనసులో పెట్టుకుని చెయ్యి " అని హెచ్చరిక చేశాడు.
కారు పార్కింగ్ ప్లేసుకి వెళ్లేవరకు దారిలో సుమారు పది మంది సెక్యురిటీ వాళ్లు ఎదురుపడ్డారు. అందరూ మామూలు మనషుల కంటే ఆకారంలో భిన్నంగా వున్నారు. సుమారు ఆరున్నర అడుగులకు పైన ఎత్తున్నారు. వాళ్ల ముఖం నవ్వనేది ఏమాత్రం కనిపించడం లేదు. వారి కన్నులు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.
ఈ నాగాల్యాండ్ సెక్యురిటీ గార్డులు ఇంత దూరం రావడానికి ముఖ్య కారకుడు పెద రామరాజు. వాళ్లని ఇంత దూరం తీసుకుని వచ్చింది మంచి పని కోసమే. కానీ వాళ్లిప్పుడు చెడుని రక్షించడానికి వుపయోగపడుతున్నారు. వాళ్లకి తెలిసిందల్లా నమ్మకంగా వుండటం. అప్పుడు రామ చంద్రునికి,ఇప్పుడు నాగ చంద్రునికి.
తోటలోని ఒక పెద్ద విల్లా ముందు కారాగింది. మేకప్ మేన్ సూరీలు ఆ విల్లాలోకి వెళ్లే పాటికి టీనా వాళ్లకి ఎదురొచ్చింది.
"హాయ్ శ్యామ్" అని మేకప్ మ్యాన్ని పలకరించింది. మేకప్ మేన్ "హాయ్" అని బదులు చెప్పాడు. ఒకరికి ఒకరు హగ్ చేసుకుని పలకరించుకున్నారు.
"ఎవరీ యంగ్ మ్యాన్" అని సూరిని గురించి ఆరా తీసింది.
"నా అసిస్టెంట్, మేకప్ నేర్చుకుంటానని పట్టు పడుతుంటే జాయిన్ చేసుకున్నాను. ఆ. . . . అలాగే మంచి ఆర్టిస్ట్ కూడా . . . బొమ్మలు చాలా అందంగా గీస్తాడు. నువ్వొక సారి ట్రై చెయ్యొచ్చు." అని కన్ను గీటాడు.
టీనా చిరు నవ్వు నవ్వింది సూరిని చూసి" ష్యూర్ . . . ఆఫ్టర్ ద పార్టీ" అనింది. సూరి మొదటి సారి ఆమె పెదాల వంక పరీక్షగా చూశాడు. అందమైన పెదాలు చూడగానే ముద్దొచ్చాయవి. అందంగా వుండి మత్తెక్కించే ఆమె కళ్లతో ఒక చూపు చూసి ఆ పెదాలతో ఒక నవ్వు నవ్విందంటే చాలు ప్యాంట్ తడిసిపోవాలసిందే. టీనా క్యాజువల్ డ్రస్లోనే వుంది. టీ షర్ట్, టైట్ లెగ్గిన్. ఆ స్కిన్ టైట్ లెగ్గిన్లో ఆమె తొడల షేప్ స్పష్టంగా తెలుస్తొంది.
ఆమె డైట్ ఫాలో అవుతుంది. అంత నాజుగ్గా లేదు. అంత లావుగానూ లేదు. మద్యస్థంగా వుంది. గుండ్రటి శరీరం ఆమెది. మగాడి కౌగిలిలో ఇమిడి పోగల సొగస్సు. సగటు ఆడదాని కంటే ఎత్తుగానే వుంటుంది.
"రూములో రెస్టు తీసుకో నేను పిలుస్తాను" అని శ్యామ్ కి చెప్పి వయ్యారంగా నడుచుకుంటూ వెళ్లిపోయింది. దాని నడకలోని వయ్యారాన్ని చూసి "హై క్లాసు లంజ ఇది" అన్నాడు శ్యామ్. వాడి మనస్సులోని జలసీని సూరి గుర్తించాడు. ఆరేళ్లగా దానికి మేకప్ చేస్తున్నాడు. ఈ ఆరేళ్లలో ఒక్కసారి మాత్రమే దాని పొందుని అనుభవించే అవకాశం వచ్చింది శ్యామ్ కి.
ఒకరోజు బెంగళూరులోని రామలింగారెడ్డి రియలెస్టేట్ బ్రాంచీలలో భాగమైన, అత్యంత ఖరీదైన ఫ్యాబ్ హోటల్స్ లో ఆమె ఒక పార్టీకి అటెండ్ అయినప్పుడు ఒక కస్టమర్ ని సంతృపి పరచాల్సివచ్చింది. చూడటానికి ఆరడుగుల ఎత్తుండి ఆరోగ్యవంతుడిలా కనపడటంతో ఒప్పుకుంది. అసలు విషయానికి వచ్చేపాటికి నీరుగారిపోయాడు మగాడు.
ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆమెకు దొరికిన మగాడు శ్యామ్. ఆవేశంగా అతని మీద పడింది. మెత్తటి ఆమె పెదాల స్పర్ష అతన్ని మైమరిపించింది. కానీ ఆమె నోరు ఆల్కహాల్ స్మెల్ కొట్టింది. మద్యం మత్తులో ఆమె విచ్చల విడిగా ప్రవర్తించింది. అతని మీద పూర్తీ అధికారం చెలాయించింది. ఆ రాత్రి అతనికి ఒక మధురానుభూతిగా మిగిలిపోయింది. కానీ ఒకటే వెలితి ఇంకో అవకాశాన్ని గనక పొందగలిగితే ఈ సారి తన కింద ఆమెను నలపాలి అది వాడి మనస్సులోని కోరిక.
ఆ విల్లాలో శ్యామ్ కంటూ ఒక ప్రత్యేక గది వుంటుంది. పూర్తీగా అలంకరించబడిన గది. నెలకు రెండు మూడు రోజులు ఆమె అక్కడ గడిపుతూ వుంటుంది. ఎప్పుడైనా పార్టీ వుండవచ్చు. ఏ టైంలోనైనా శ్యామ్ తో పని పడవచ్చు. అందుకనే అతని కోసమని ఒక గది ఏర్పాటు చేయించుకుంది. తనెక్కడికి వెళ్లినా అతనికి అక్కడికి పర్మిషన్ వుంటుంది. అతనిలో ఆమెకు నచ్చేది ఒకటే తన పని తను చూసుకుంటాడు. అనవసరమైన అడ్వాంటేజ్ తీసుకోడు.
మేకప్ చేసుకునేటప్పుడు ఆమె ఎప్పుడు అనవసరమైన దుస్తులు వంటి మీద వుంచుకోదు. మొలకు చెడ్డీలు మాత్రమే వేసుకునేది. వక్షాలు నగ్నంగానే వుండేటివి. ఆమె వక్షాలలో ఎడమ వక్షం కొంచెం పెద్దదిగా కనిపించేది. అది అసహజం. అయినా అదే ఆమెకు అందం.
ఆమె మేకప్ కి సిద్దమైంది.
"శ్యామ్, ఈ రోజు డిఫరెంట్ వేషం. నేను మోడ్రన్ డ్రస్లో దగ దగా మెరిసి పోవాలి. నా వెనకాల డ్యాన్స్ చేసే వాళ్లు. ఆటవిక గెటప్ లో డాన్స్ చేస్తుంటారు. ఈ రోజు నా కో డాన్సర్స్" అని ఇద్దరు ఆడ పిల్లలని పరిచయం చేసింది.
"రోజీ, మెరీనా. . . . " వారిద్దరూ శ్యామ్ కి, సూరిగానికి చేతులు కలిపి "హాయ్. . . " అన్నారు.
"శ్యామ్ వీళ్ళది శ్రీకాకులం దగ్గర చిన్న అడవి పల్లే. ఆంద్రా ఒరిస్సా బార్డర్. ఎట్లా దొరికారో మన బల్విందర్ సింగ్ గారికి చిక్కారు. మూడు నెలల పాటు మన బెంగుళూరు హోటల్లో ట్రైనింగ్ తీసుకున్నారు. డాన్స్, సెక్స్ ఎవ్రిథింగ్. అప్పుడే ఎంతో నేర్చుకున్నారు." అని రోజీ పెదాలపై ముద్దు పెట్టింది. అది ఆమె మెచ్చుకునే పద్దతి. ఎవరైనా తనకి ప్రియమైన పని చేశారంటే చాలు. పెదాల పైన ముద్దు పెట్టేస్తాది. అలా శ్యామ్ ఎన్ని ముద్దులను అందుకున్నాడో.
టీనా ముద్దుకి ప్రతి స్పందిస్తూ రోజీ కూడా పెదాలను కదిపింది. ఇన్నేళ్ళ వ్యభిచారంలో టీనా నేర్చుకున్న గొప్ప పాఠం ఏమిటంటే గొప్ప గొప్ప వాళ్లిండ్లలోని ఆడవాళ్లకు విచ్చల విడి తనం ఎక్కువ. మొగుడి మరో ముండతో కులుకుతుంటే చూసి కసెక్కిపోయి ఆ ముండ మీదికే జరబడుతున్నారు. బై సెక్సువల్ అయివుంటే ఎంతో మంచిది. అదే వాళ్లకి కూడా చిన్నగా అలవాటు చేస్తొంది.
తనివితీరా రోజీ లేత తమలపాకు లాంటి పెదాలను ముద్దాడి "బాగానే నేర్చుకున్నావ్" అనింది. టీనా అలా వంగి, కూర్చున్న రోజీని ముద్దాడుతుంటే ఆమె పొడవైన రెండు కాళ్ల మద్యన వున్న స్వర్గ ద్వారం అడ్డం వున్న ప్యాంటీని తప్పించుకోవడానికి నానా ప్రయాసపడుతొంది. సూరీ కన్నార్పకుండా అక్కడే చూస్తున్నాడు.
"అక్కా నీ బంతులు రెండు ఇంకా ఇంత చక్కగా వున్నాయో, మాకు తెలిసిన ఒక ఆడది వుంది అది కూడా ఇదే పని చేస్తాది. కానీ దాని బంతులు మాత్రం చానా లావు. జారిపోయి వుంటాయి. నువ్వు మాత్రం నాజూగ్గా ఎంత బాగున్నావో" అనింది రోజీ. సరైన మగాడి చేతులకి సరిపోయే లాగ వుండి. ఏమాత్రం బిగువు తగ్గని, నవ నవ లాడుతూ వుండే సల్లని చూసి. అవి కన్నెపిల్ల కుండే వక్షాలు.
దానికి టీనా నవ్వేసింది. "చూడు పాపా. . . మనం మన సుఖం చూసుకోవాలి. అలాగే ఎదుటి వాడి రుచిని తెలుసుకుని వుండాలి. అందరికి కన్నెపిల్ల అందాలు కావాలి. కానీ వాళ్లకి ముసలమ్మకున్నంత అనుభవం వుండాలి. ఇది లోకం తంతు. నా గురించి చెప్పనా" అని మేకప్ చేయించుకోవడానికి సిద్దపడి అద్దం ముందు కూర్చుంది. శ్యామ్ తన రొటీన్ లోకి దిగిపోయాడు.
సూరి ఆమె లోని అందాలని పరిశోదిస్తున్నాడు. నిజానికి సూరి ఆరితేరిన వ్యభిచారి అనగానే వల్లు లావెక్కిపోయి సల్లు వాలిపోయి వుంటాయి అనుకున్నాడు గానీ ఈమె ఇంకా జున్ను ముక్కలాగే వుంది. ఆమె గురించి తెలియని వారంతా ఆమెను అమాయకురాలనుకుంటారు. బయటెక్కువగా అనవసరమైన మాటలు మాట్లాడదు. అనవసరమైన వారి మీదికి వలపు చూపులు విసరదు. అవసరానికి తగ్గ డ్రస్సింగ్ చేసుకుంటుంది. మోడ్రన్ డ్రస్ వేసుకున్నా అసభ్యత అంత కనిపించదు. అనవసర మనుకుంటే ఒంటి మీద బట్టలసలే వుంచుకోదు. సూరి ఆమె పరి పరి విధాల శోధిస్తున్నాడు. ఆమె మాటల ద్వారా ఆమె వ్యక్తిత్వాన్ని కనిపెట్టే ప్రయత్నంలో వున్నాడు.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
నా చిన్నప్పుడు మేము పూణేలో వుండెడి వాళ్లం. మా నాయనకి వెస్ట్రన్ కల్చర్ అంటే చాలా ఇష్టం. ఆ విధంగానే ఇంట్లోని అలంకరణ వుండేది. ఇంట్లోని మనుషుల మీద కూడా ఆ సంస్కృతిని రుద్దేవాడు. మా నాయనమ్మకి అది ఇష్టం లేక వారు వేరుగా కాపురం వుండేవారు. నాకు వయస్సు తెలిసే పాటికి మా నాయన చేష్టలు మితిమీరి పోయినాయి. తన స్నేహితులని, తెలిసిన వారిని ఇంటికి పిలిచి మా అమ్మ పక్కలో పడుకో పెట్టేవాడు. మా అమ్మ
కూడా దీనికి సహకరించేది. కానీ ఒక షరతు పెట్టింది. ఆరోగ్యవంతులతో మాత్రమే సంపర్కిస్తుంది. దానికి మా నాయన ఒప్పుకున్నాడు. మా నాయనెప్పుడు మా యమ్మని పరాయి మగాడితో వూహించుకునే వాడంట. వీడయితే నా పెళ్లానికి సరిజోడి అనిపిస్తే చాలు వాడికి వలవేసి మరీ ఇంటికి పిలిపించుకునే వాడు. వాడికి మా యమ్మని అప్పగించి, వాడి పెళ్లాన్ని తను అనుభవించే వాడంట. అదీ పరస్పర అంగీకారంతోనే. ఇంత జేసినా మా ఇంటి గుట్టు పక్కింటికి తెలిసేది కాదు. మా యమ్మ ఎప్పుడూ అనారోగ్యం పాలయ్యేది కాదు. కానీ మా యమ్మ రొమ్ములు మాత్రం వాటి రూపం కోల్పోయాయి. కారణం తనో బిడ్డకి
జన్మనివ్వడం. గర్భాధారణ సమయంలో రొమ్ము పాలని వుత్పత్తి చేస్తుంది. ఆ సమయంలో రొమ్ము కండరాలు వుభికి రొమ్ములు పెద్దవవుతాయి. తరవాత వాటి రూపం అలాగే వుండి పోతుంది. దానికి మాయమ్మ సూర్య నమస్కారాలు, యోగా చేసేది. నేనూ అదే చేస్తాను.
ఎంత వ్యభిచరించినా అది నా సుఖం కోసమే. ఆరోగ్య కరమైన తిండి, వ్యాయామం ఇవే మన శరీరాన్ని మన కంట్రోల్లోకి తెస్తాయి. ఇవన్నీ వుండాలంటే మనం ఆర్థికంగా స్వతంత్రులమయి వుండాలి. అందరి వ్యభిచారుల్లా ఒకడికిందా బానిసలుగా పడివుండి వచ్చిన దానిలో సగం వాడికిచ్చి మనమేమి దండుకునేది. నా దగ్గర ట్రయినింగ్ తీసుకున్న వాళ్లందరికి ఇదే చెబుతాను. నీ శరీరం ఆరోగ్యంగా వుంటేనే ఈ వృత్తిలో వుండగలుగుతావు. లేకపోతే బజారున పడాల్సిందే. ఎందుకంటే మన దగ్గరకొచ్చే వాళ్లంతా హైక్లాసు వాళ్లు. వాళ్లని తృప్తి పరిస్తే నీకొచ్చేదానితో పాటు, కంపెనీ మీకు జీతాలిస్తుంది. ఇంకో విషయం నిన్ను నమ్ముకుని ఇక్కడ ఎటువంటి బిజినెస్ జరగడం లేదు నువ్వు తప్పు జేసినా వదిలేయడానికి, నీ కారణంగా వాళ్ల వునికి బయటపడుతుందనే
విషయం తెలిసిన మరుక్షణం నీ ప్రాణం పోతుంది జాగ్తత్త!." అని వుపన్యాసాన్ని ముగించింది.
"ఫైనల్ గా నా వయస్సు ముప్పై రెండు" అని రీజీ మెరీనాల వైపు తిరిగింది. ఆమెది బిగువై శరీరం. వంటి మీద ఎక్కడ కూడా ఇంత మాత్రం ఎగస్ట్రా కండ లేదు చూడటానికి టీనేజీ పిల్లలా వుంది. వారు నోరెల్ల బెట్టారు. ఆమె గర్వంగా నవ్వింది. వొంటి మీదకు చాలీ చాలని గౌనునొకదాన్ని దరించింది.
ఈ లోపు శ్యామ్ రోజీ, మెరీనాలకు మేకప్ ముగించాడు. వారి రొమ్ముల మీదికి, మొలకి చిన్న వస్తాలను ధరించారు. లోపల ప్యాంటీ వేసుకోబోతుంటే"నో ప్యాంటీస్" అనింది టీనా. దానికి వారు సిగ్గు పడబోతే" ఆ. . .ఆ . . . సిగ్గెందుకు సిగ్గుపడితే ఇక్కడ నెగ్గుకు రాలేవు. ఇక్కడ ఇద్దరి మగాళ్లని పెట్టుకుని నేను నగ్నంగా తిరగడం లేదూ మీరు అలాగే వుండండి. ఈ బట్టలు తాత్కాలికం మాత్రమే స్టేజి మీదకు వెళ్లాక అవసరాన్ని బట్టి ఒక్కో వస్త్రాన్ని వూడ దీయాల్సి వసుంది.అక్కడికి ఈ ట్రస్ట్ కి చెందిన దేశంలోని వివిధ కంపెనీ ఓనర్లు, ప్రతినిధులు వచ్చుంటారు. మీకిదే సదవకాశం వారి కళ్లలో పడి వారి కంపెనీకి సేవలందించవచ్చు. బెస్టాఫ్ లక్. . . . నా వెనక రండి" అని మేకప్ రూం దాటి వెళ్లిపోయింది.
పార్టీని నాలుగు భాగాలుగా విభజించారు. రామలింగారెడ్డి ట్రస్ట్ లోని పెద్దవారు ఒక పెద్ద హాలులో కొలువు తీరి వున్నారు. ఆ హాలు చివరన ఒక పెద్ద సింహాసనమున్నది. దానికి దిగువన రెండు వైపులా రెండు ఆసనములు వున్నాయి. వాటికి దిగువ సుమారు నూరు ఆసనాలున్నాయి. అది భూగృహము. అయినా గాలి చక్కగా వీస్తున్నది. పైన ఫ్యాన్లు వీస్తున్నాయి.
సింహాసనము ఖాలీగా వున్నది. దిగువునున్న నాలుగు ఆసనములలో ఒక దానిలో రామలింగారెడ్డి ఆసీనుడై వున్నాడు. ఆయన వికలాంగుడు. జన్మతః వికలాంగుడు కాదు. నడిమద్యలో వికలాంగత్వం వచ్చింది. రెండో ఆసనాన్ని నాగచంద్రుడు ఆక్రమించాడు. ఆయన గంభీరవదనుడు. లావు పాటి మీసాలు కలవాడు. అధిక మద్యపానం చేయడం మూలంగా కన్నులు ఎర్రగా చింత నిప్పుల వలే మారి వున్నాయి. రెండో వరసలో ఒక దానిని ఫణీ అనువాడు ఆక్రమించాడు. వీడు పెద రామరాజు తమ్ముడు. ఆయన వలే ఆజానుబాహుడు, పొడగరి. ఎత్తుగా తాటి చెట్టు వలే పెరిగినా శరీరం మాత్రం అంత లావుగా కనిపించదు. వీడు మహా టక్కరి. వీడి బుద్ది నక్క బుద్ది. కానీ వీడు ట్రెజరీగా బాద్యతలు చేబట్టిన తరవాత ఆ ట్రస్ట్ బిజినెస్ పరంగా వున్నత శిఖరాలు
చవిచూసింది. చివరి ఆసనం అయిన నాలుగో దానిలో కేశిరెడ్డి కూర్చుని వున్నాడు. వీడు నాగ చంద్రునికి శిష్యుడు జరగబోవు కార్యంలో ముఖ్య పాత్ర పోషించడానికి సిద్ద పడటం వలన ఎక్కడో తక్కిన నూరు కూర్చీలలో చివరన కూర్చోవలసిన వాడు అగ్ర ఆసనం దక్కించుకున్నాడు.
మిగిలిన ఆసనాలలో ఎకరికి కేటాయించిన వారిలో వారు కూర్చుని వున్నాడు.
ఇంకో పెద్ద పార్టీ హాలులో రామలింగా రెడ్డి అనుబంధ సంస్థల ఓనర్లు, వారి జనం వున్నారు. వారికి వివిధ రకాలైన మద్యం సరఫరా చేయడం జరుగుతొంది. కావలసిన ఆహారం కూడా అందుబాటులో వుంది. కోనాపురం అడవిలో తినడానికి పనికి వచ్చే అడవి జంతువులలో చాలా వరకు అక్కడ వంటశాలలో వుడుకుతున్నాయి. వారిని అలరించడానికి ఐదు మంది ఆడవారితో కూడిన డాన్స్ బృందం వారి మద్య కొచ్చింది. చిన్నగా మొదలైన పాశ్చ్యాత్త సంగీతం జోరందుకుంది. ఆ సంగీతంలోని బీటుకు తగ్గట్టు వారి నృత్యం సాగుతొంది. ఆ ఆడవారు జనం మద్యకు రాగానే ఆత్రం తట్టుకోలేని మగవారు కొందరు వారి మీదకు ఎగబడ్డారు. ఆడుదాన్ని చూడగానే చాలు వారి స్థాయి మరిపోయే మనస్థత్వం కలవారు చానా మంది వుంటారు. పెద్ద
పెద్ద కంపెనీలను నడుపుతూ, బయట ప్రపంచానికి పెద్ద మనుషుల్లా కటింగ్ ఇస్తూ నిస్సహాయులైన ఆడవారు కనపడగానే కుక్క బుద్ది చూపేవారు కోకొల్లలు. అలాంటి వారిని అదిలించడానికి రాక్షసులలాంటి పది మంది సెక్యూరిటీ గార్డులు కాపలా వున్నారు.
అక్కడకొచ్చిన వారిలో ఒకడు పెద్ద ఫినాన్స్ కంపెనీని నడుపుతుంటాడు. ఇది రామలింగా రెడ్డి మైక్రో ఫినాన్స్ కంపెనీకి సబ్ బ్రాంచ్. వాడికి ఆ గుంపులోని ఒక పిల్ల బాగా నచ్చింది. వెంటనే కాపలా వాళ్లకి నాయకునిలా వున్న ఒకని వద్దకు వెళ్లి దాన్ని రాత్రికి పంపు ఇదిగో అడ్వాన్స్ అని ఒక నోట్ల కట్టను వాని మీదకు విసిరి వేసి వచ్చి డాన్స్ చూడసాగాడు. ఇలా మిగతా వారు కూడా చేశారు. అక్కడ వున్నది ఐదు మంది ఎంత మందికి పంపుతారు. ఐదు మంది బుక్ అయిపోగానే మరో ఐదు మంది. ఇలా సుమారు అక్కడ వున్న వారిలో తొంబై శాతం మంది డాన్స్ ఆడే వారిని బుక్ చేసుకున్నారు.
ఇంతకు ముందు ఇలా ఆడవారిని అగౌరవ పరిచే పద్దతి ఈ కంపెనీలో లేదు. ఎంతో గౌరవం వుండేది. టీనా లాంటి ఆడవారు ఏ పది మంది వరకో వుండేవారు. వారికి కూడా ఎన్నో మర్యాదలు దక్కేవి. వారెంత కులటలైనా కంపెనీలో వుద్యోగులులా మసులు కునే వాళ్లు. వాళ్ల అవసరం నెలకు ఒకసారో రెండు సార్లో వుండేదంతే. అది కూడా ఏ ప్రభుత్వ వుద్యోగో తనకి లంచంగా సుఖం కోరుకున్నప్పుడు. మొదట్లో అలాంటి వుద్యోగులకు సుఖం బదులు ధీర్ఘ నిద్ర ప్రసాదించేవారు కానీ రామారాజు హింసని విసర్జించాలని నిర్ణయించుకున్నాక రామలింగడు ఈ ఆలోచన చేశాడు. కానీ పరాయి ఆడదాన్ని తల్లి కంటే ఎక్కువగా ప్రేమించే రామరాజు ఇందుకు మొదట్లో ఒప్పుకోలేదు. గురువుగారి చొరవతో ఒప్పుకోవాల్సి వచ్చింది.
ఈ పనికి వుపయోగించే ఆడవారికి జీతం ఇవ్వాలని తీర్మానించాడు. ఇంతకు ముందు రాజుల కాలంలో కూడా వూరికో లంజల కొంప వుండేదట. ఆ వూరిలోని వారంత వారికి లంజల కట్నం కట్టేవారంట. వూరిలోని సంసారులకు సేవచేసే వారికి ఆ మాత్రం పన్ను కట్టడంలో తప్పు లేదుగదా. ఎందుకంటే ఆ కొంపలోని వారెవరూ విటులను ఆకర్షించే వారు కాదు. ఎందుకంటే ఆర్థికంగా వారికి ఎటువంటి భయం వుండేది కాదు. అందుకని వారి వద్దకు వచ్చిన వారిని మాత్రమే సుఖపరిచే వారు. వారికది వృత్తి మాత్రమే ఇష్టపడి చేసేవారు కాదు. సమాజంలో గౌరవంగా బతకాలని వారికి మాత్రం వుండదా.
రామరాజు పడక వృత్తికని ఎంచుకున్న ఆడవారికి ఒక కాంట్రాక్టు యిచ్చాడు. దాంట్లో వారికి ఇవ్వబడే జీతం దగ్గరనుండి కంపెనీ చెప్పిన వారి దగ్గర మాత్రమే వెళ్లాలని, ప్రతినెలా వైద్య పర్యవేక్షణా ఇలాంటి వాటిని చాలా వరకు పెట్టాడు. ఇవి నచ్చే టీనా వారిలో ఒకరిగా వుండటానికి ఒప్పుకుంది. రామరాజంటే ఆమెకు అన్నతో సమానం. కానీ ఏ అన్నా తన సొంత చెల్లెలిని వ్వభిచారం చేయమనడు కదా. అందుకనే ఆమె ఎదురు పడి నప్పుడల్లా పక్కకు తప్పుకునే వాడు. అందరికి జీతం ఆయన చేతులతో అందిస్తే వారికి మాత్రం రామలింగా రెడ్డి చేతుల మీదుగా అందజేసేవాడు.
"ఎందుకు సార్, మమ్మల్ని చూడగానే పక్కకు తప్పుకుంటారని" ఒకసారి అడిగితే "మేము మీ జీవితాలను నాశనం చేశాము కద తల్లీ, అందుకనేనమ్మా మిమ్మల్ని చూసినప్పుడలా సిగ్గుతో పక్కకు తప్పుకుంటాము" అనే వాడాయన.
"మాకిష్టముండే ఈ పనికి ఒప్పుకున్నాం కానీ మీరేమ్ బలవంతం చేయలేదు కదా సార్" అంటే "ఏమో తల్లి మీకిష్టం లేనప్పుడు వెళ్లిపోవచ్చు బలవంత పెట్టే వాళ్లెవ్వరూ వుండరనే" వాడు.
ఆయన బతికుండగా టీనాకి ఆ ప్లేస్ ఒక స్వర్గం లాంటిది దాన్ని వదిలిపోవాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. కానీ ఆయన చనిపోయాక పరిస్తితి మారిపోతొంది. ఆడదాన్ని పశువుల సంతలో వస్తువు మాదిరి అమ్మేస్తున్నారు. ఇంతమంది ఆడవాళ్లు వీరికి ఎక్కడ దొరుకుతున్నారంటే ఆడవారిలోని విచ్చలవిడిదనం పెరిగిపోతొంది. ఆర్థిక స్వాతంత్ర్యం కోసం వీదిలోకొస్తున్న ఆడవారి బలహీనతను వీరు వుపయోగించుకుంటున్నారు. తమతమ తల్లిదండ్రులకు, మొగుళ్లకి, పిల్లలకి తెలీకుండా ఈ కంపెనీలో వ్యభిచరిస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువ. కనిపెట్టే వారెవరు. అందరిలాగా పొద్దున్నే ఆఫీసుకని బయలుదేరుతారు. వారక్కడ చేయాల్సిన పనేమి వుండదు. యం.డీ కి పి.ఎ గానో, రిషప్సనిస్టు గానో వుంటారు. అవసరమైనప్పుడు మీటింగ్ పేరుతో హోటల్
రూములోకి వెళ్లిపోతారు అక్కడే వీరు చేయాల్సిన పని. అదికూడా వారినికి ఒకసారో రెండు సార్లో. ఇది కొత్తగా కంపెనీలో జేరిన వారి వ్యవహారం.
అదే టీనా లాంటి సీనియర్లయితే పరిస్థితి వేరు. వీరికి సొంత కంపెనీలు వుంటాయి. టీనాకి దేశంలోని పెద్ద పెద్ద నగరాలలో బ్యుటీ క్లినిక్కులు, స్పా సెంటర్లు వున్నాయి. వీటి ముసుగులోనే కంపెనీకి కావలసిన ఎస్కార్టులను తయారు చేస్తున్నది. బెంగళూరు ఆమె కంపెనీ హెడ్ క్వార్టర్. ఆ కంపెనీ ఆమెకి కావలసినంత డబ్బు సంపాదించి పెడుతొంది. ఈ కంపెనీ మీద ఆధార పడాల్సిన పనిలేదు. ఇలా ఆడవారిని పశువుల్లా ఆమ్మే పద్దతి ఆమెకు నచ్చలేదు. తానీ కంపెనీలో చేరినప్పటిలా లేదీ కంపెనీ ఇప్పుడు ఏదో వ్యభిచార గృహంలా వుంది. తాను వీళ్లందరి పైన పెద్ద లంజలాగా అనిపిస్తొంది తనకు. ఆ ట్యాగే తనకి నచ్చడం లేదు. మొదట తనలాంటి వారిని తయారు చేయమని చెప్పినప్పుడు కంపెనీ వృద్ధి కోసమని ఒప్పుకుంది.
ఒకప్పుడు ఈ కంపెనీ తన శారీరక కోరికలు తీర్చుకోవడానికి, తన ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచుకోవడానికి వుపయోగపడింది. అప్పుడు ఈ కంపెనీ నైతిక విలువలు ఆకాశమంత ఎత్తులో వుండి ఎవ్వరిని నొప్పించనంతగా వుండేటివి. ఒక వేళ ఎవరికైనా తెలియని నష్టం కలిగినా వారికి పరోక్షంగా సాయపడేవారు. ఒకప్పుడు ఆ ట్రస్టుకు చేయి అందినంత మంది రైతులకి సాయం చేసి వారి వున్నతికి వుపయోగ పడితే, ఇప్పుడు అదే ట్రస్ట్ తన స్వార్థ వుద్యోగుల బందువులకి సాయం చేస్తూ ట్రస్ట్ ధనాన్ని మరో దారి నుండి బయటకు పంపేస్తొంది. అదే ట్రస్టు అమాయకపు ఆడ పిల్లల మానాల్ని తీస్తుండటమే కాకుండా ప్రాణాలని తీసే పనిలో వుందని, అది ఇప్పటినుండి కాదు సుమారు అయిదేళ్లగా సాగుతుందని తెలిసినప్పటి నుండి ఆమెకు ఆ ట్రస్ట్ సొంత ఇంటిలా కాకుండా వ్యభిచార కొంపలా అనిపిస్తొంది.