Chapter 06
వంశీ చాలా మంచి మనిషి. ఇరవై ఏళ్ళకే అంత బాగా మాట్లాడటం చాలా అరుదు. అతనిలో ముఖ్యంగా నచ్చింది అతని సమయస్పూర్తి. స్పాంటేనియాస్ గా జోక్ లు వేసేవాడు. జీవితంలో అంత చక్కటి హాస్యం వుంటుందని అతని ద్వారానే తెలుసుకున్నాను.
నాతో మాట్లాడే ఆ రెండు గంటల్లో నన్ను ఎన్నోసార్లు నవ్వించేవాడు. అతని కంపెనికన్నా అతని హాస్యానికే ఎక్కువ అడిక్ట్ అయిపోయాను.
ఆరోజు శివరాత్రి, ఉదయమే నిద్రలేస్తూనే తలస్నానం చేశాను, ఆరోజు ఒక్కపొద్దు గనుక టిఫిన్ ఏమీ చేయకుండా ఏకంగా భోజనం చేయాలి కాబట్టి ఆ పనిలో పడ్డాను. వడలూ, పాయసం, అవినాకూ తాళింపూ, సాంబారూ, కొబ్బరిచట్నీ ఇలా రకరకాల వంటలు చేయడంతో మధ్యాహ్నం రెండయ్యింది. నేనూ, నా భర్తా భోజనాలు ముగించాం. అలా నడుము వాల్చి లేచేసరికి నాలగయ్యింది.
మధ్యాహ్నం వంటకాలే చాలా మిగిలాయి గనుక రాత్రి వాటితోనే అడ్జస్టయిపోదామనుకున్నాను. అంతలో సుగుణా, మమతా వచ్చి గుడికి వెళదామని పిలిచారు. నాలో మార్పు వచ్చినప్పట్నుంచీ మా ఇంటికి ఒక్కొక్కరే రావడం ప్రారంభిస్తున్నారు.
మా వూరికి రెండు ఫర్లాంగుల దూరంలో శివాలయం వుంది. సుగుణా వాళ్ళతో కలిసి గుడికి వెళ్ళాను. తిరిగి వచ్చేటప్పటికి ఆరయింది. అప్పటికే రాత్రంతా మేల్కొని వుండటం ఎవరికి వారు తమకు ఇష్టమైన కాలక్షేపాన్ని వెదుక్కుంటున్నారు.
నా భర్త అప్పటికే రెడీ అయిపోయి నాకోసం చూస్తున్నారు. మొలకు కాషాయవస్త్రం, చేతుల్లో చిటికెలు చూడటంతోనే ఆయన పండరి భజనకి వెళ్ళడానికి తయారైనట్లు అర్థమైంది.
“నేను భజనకి వెళుతున్నాను. ఈరోజు తెల్లారేవరకు భజన వుంటుంది. వడ్డించు తిని వెళతాను” అని చిటికెలు టేబుల్ మీద పెట్టారు.
ఆయనకి భోజనం పెట్టాను.
మరో పదినిముషాలకు బయల్దేరాడు.
“మరి నీ కాలక్షేపం ఏమిటి? కబుర్లాడుకునేందుకు వంశీ కూడా వచ్చినట్లు లేడే?” అన్నాడు.
“ఉదయం నుంచీ కనబడలేదు. బహుశా సినిమాకేమైనా చెక్కేశాడేమో. ఈరోజు ఒక టిక్కెట్టుకు రెండు షోలు కదా.”
“బోర్ కొడితే అలా దేవాలయం దగ్గరికి రా. ఈరోజు భజన బ్రహ్మాండంగా వుంటుంది. తబలా మాస్టార్ ని తిరుపతి నుంచి పిలిపించాం.
“అలానే!”
ఆయన అత్యుత్సాహంతో వెళ్ళిపోయాడు.
మళ్ళీ మళ్ళీ వంటగిన్నెలన్నీ సర్దడం ఎందుకని నేనూ భోజనం ముగించి వీధిలోకి వచ్చి నిలబడ్డాను.
ఆ కోలాహలం చెప్పడానికి మాటలు చాలవు.
వీధి దీపాలకింద గుంపులు గుంపులుగా జనం. వయసులో వున్న ఆడపిల్లలు జట్లు జట్లుగా విడిపోయి నాలుగురాళ్ళ ఆట ఆడుతున్నారు. మరికొందరు తొక్కుడు బిళ్ళకు ఉపక్రమించారు. మరికొందరు వెన్నెల కుప్పలు ప్రారంభించారు. ఇంకొందరు కుంటాట అందుకున్నారు. కాస్త వయసు ముదిరిన స్త్రీ పురుషులు వరండాల్లో జేరి దాయాలాట ఆడుతున్నారు. వృద్ధులు పులీమేక ఆటలో లీనమైపోయారు. మరికొందరు భజన దగ్గరికి బయల్దేరారు.
నేనూ ఏదో గ్రూప్ లో చేరిపోదామని అనుకుంటూ వుండగా సుగుణ, మమతా వచ్చారు.
“ఏం చేద్దాం?”
“అదే ఆలోచిస్తున్నాను.”
“మా ఆయన అందరం కలిసి దాక్కునే ఆట ఆడదామంటున్నాడు” సుగుణ చెప్పింది.
“అందరం కలిస్తే ఏదో ఒకటీ ఆడవచ్చులే. ఒకే ఆట ఆడినా బోర్ కొడుతుంది. కొంతసేపు దొంగాట, కోంతసేపు తొక్కుడు బిళ్ళ ఆట, మరికొంతసేపూ దాయాలాటా ఆడదాం. సినిమా రష్ గా వుంటుందని మా ఆయన ఇంటి దగ్గరున్నాడు. అందరం కలిస్తే కాలక్షేపం అవుతుంది. ఇంతకీ చలపతీ అన్నయ్య ఎక్కడ? భజనకి వెళ్ళాడా?”
“ఆఁ! గురువు వెళ్ళకపోతే. ఎలా? అదిగో అప్పుడే తబలాను శృతి చేస్తున్నట్టున్నారు. అందరం ఒక దగ్గర చేరదాం. ఇల్లు తాళం వేసి వస్తాను” అని లోపలికెళ్ళాను.
వంశీ ఎక్కడికెళ్ళాడా అని ఆలోచిస్తూ వంటిల్లంతా సర్ది ఇంటికి తాళం వేశాను..
బయటికి వచ్చానో లేదో వంశీ ఎదురుపడ్డాడు.
“ఎక్కడికెళ్ళావు? ఇంతసేపూ నీ కోసమే చూస్తున్నాను.”
“ఎక్కడికి వెళ్ళలేదు. ఏవో చిన్న చిన్న పనులు చూసుకొని వచ్చేటప్పటికి ఈ వేళయింది.”
“శివరాత్రి కదా. సినిమాకి చెక్కేశావనుకున్నాను.”
“మిత్రులు రమ్మన్నారుగానీ వెళ్ళలేదు.”
“రాత్రి జాగరణ వుంటున్నావా?”
“ఆఁ”
“మరి కాలక్షేపం ఏమిటి? సుగుణావాళ్ళు ఆటలు ఆడటానికి రమ్మంటే బయల్దేరాను. నువ్వూ మాతో జాయినవ్వు. సరదాగా వుంటుంది.”
“అలానే”
ఇద్దరం సుగుణ ఇంటికి వెళ్ళేసరికి అందరూ నాకోసమే వెయిట్ చేస్తున్నారు. వంశీ కూడా రావడంతో వాళ్ళు చాలా ఆనందించారు.
దాక్కునే ఆట మొదలైంది. అందరూ రౌండుగా జేరి తప్పట్లు వేశాము. మొదట సుగుణ భర్త దొంగయ్యాడు. దొంగ అయిన వ్యక్తికి కళ్ళు మూసి అందరూ దాక్కొన్నాక కళ్ళు తెరిచే బాధ్యతను సుగుణ అత్తయ్యకు ఇచ్చాం. ఆమెకు దాదాపు డభ్బై ఏళ్ళుంటాయి.
తన అల్లుడ్ని కూర్చోబెట్టుకుని కళ్ళు మూసింది.
మేమంతా తలో దిక్కుకు పరుగెత్తాం. నేను వాళ్ళింటి వెనుక నున్న గడ్డివాములో దాక్కున్నాను.
కాసేపటికి దొంగ మమతను కనిపెట్టాడని. అందరూ వచ్చేయమణి సుగుణ కేకపెట్టింది. నన్ను ఎవరూ కనిపెట్టలేదన్న ఆనందంతో వచ్చాను. వంశీని చూసి గర్వంగా నవ్వాను.
ఈసారి మమతకు కళ్ళు మూశారు.
నేను తెలివిగా ముసలమ్మ వెనకే నక్కాను. ముసలమ్మ కళ్ళకు కట్టిన చేతుల్ని తీసేశాక మమత వెదకడానికి బయల్దేరింది.
ఈసారి వంశీ దొంగయ్యాడు.
“భలే భలే….. నువ్వు దొంగవన్న మాట” చిన్నపిల్లలూ చప్పట్లు చరిచాను. ఆ ఆట ఆడుతూ నేను చిన్నపిల్లనే అయిపోయాను.
అమ్మావాళ్ళు నాకిష్టం లేకపోయినా మామయ్యకిచ్చి పెళ్ళి చేయడం గానీ, మా ఇద్దరిమధ్యా పేరుకుపోయిన అసంతృప్తిగానీ, నాకింకా పిల్లలు కలగలేదన్న బాధగానీ ఏమీ గుర్తుకు రావడం లేదు. చాలా కాలానికి నన్ను నేను మరిచిపోయాను. నాకింకా పెళ్ళి కానట్లు, సరదాగా మసక వెన్నెల్లో, స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నట్లుంది.
వంశీ కళ్ళు మూసింది ముసలమ్మ. ఎట్టి పరిస్థితిలోనూ వంశీకి కనబడ కూడదని ఎక్కడ దాక్కోవాలో ఆలోచించాను. మా డాబా సరైన స్థలమనిపించింది.
సుగుణ ఇంటినుంచి నేరుగా వెళ్ళి మా ఇంటి దొడ్లోకి చేరి అక్కడ నుంచి వెనక దారిగుండా ముందుకు వచ్చి మెట్లెక్కాను. ఓ మూల ఒదిగి కూర్చున్నాను.
పండరి భజన మెల్లగా విన్పిస్తోంది. వీధుల్లో లైట్లు వుండడంతో పలుచటి వెలుగు చీకటి దేహం మీది పొలుసులా వుంది. ఒక్క పొద్దు నీరసంతో గాలి మెల్లగా వీస్తోంది. ఆకాశంలో అక్కడక్కడా వున్న నక్షత్రాలు శివుని పూజించడానికి దేవతలు ఏరుకొచ్చిన తుమ్మపూల్లా వున్నాయి.
వంశీ వచ్చినా కనబడకుండా వుండడానికి తల వంచుకుని పిట్టగోడ నీడలో కూర్చున్నాను.
అయిదు నిముషాలు గడిచాయి.
ఇక వంశీ ఇక్కడికి రాడని అనుకుంటూ వుండగా ఎవరో నా గడ్డం పట్టుకుని పైకి లేపుతున్నట్లు అనిపించింది.
చివాలున తలెత్తాను.
నా ఎదురుగ్గా మోకాళ్ళమీద కూర్చున్న వంశీ తదేకంగా చూస్తున్నాడు. ఏదో మాట్లాడబోయి అతన్ని చూసి మానుకున్నాను.
అతను నా ప్రమేయం ఏమీ లేకుండానే నా మీదకు వంగి గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు.
ఒక్కసారిగా చలించిపోయాను.
విచిత్రమేమిటంటే, నాకా క్షణంలో నా భర్త గుర్తురాలేదు. నేను వివాహితను అన్న విషయమే మరచిపోయాను. అంతకు ముందు ఆట మొదలు పెట్టినప్పుడు కలిగిన భావనే కొనసాగింది. నాకింకా పెళ్ళికానట్లు సరదాగా మసకవెన్నెల్లో స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నట్లు ఇప్పుడు వంశీ నన్ను ముద్దు పెట్టుకున్నట్లూ తోచింది.
“వంశీ” అన్నాను.
అతను ఏమీ మాట్లాడలేదు. నన్ను గట్టిగా హత్తుకున్నాడు. ఆ పట్టులోనే నా మీద అతనికున్న మోహం తెలుస్తోంది. అతను వదులుతున్న ఉచ్చ్వాస నిశ్వాసాల్లోనే నామీదున్న కోరిక తెలుస్తోంది. అతని గుండె శబ్దంలోనే ఆవేశ తీవ్రత ఎంతో తెలుస్తోంది.
పిచ్చిపట్టినట్లు నన్ను నలిపేస్తూ ముద్దుల్లో ముంచేస్తున్నాడు.
“ఆ మాధుర్యానికి నా పెదువులు పగడాలై, నా కళ్ళు నీలాలై, నా బుగ్గలు రత్నాలై, నా పాలిండ్లు వజ్రాలై నేనే నవరత్న ఖచిత కిరీటమై అతని తలమీద అలంకారమైనట్లు తోచింది.
ఠక్కున నన్ను వదిలి ఒక్కతోపు తోశాడు. ఎంత లాఘవంగా తోశాడంటే నా జుట్టు ముడి ఊడింది.
వెంట్రుకలన్నీ రెండు చేతుల్లోకి తీసుకుని ముఖంమీద రుద్దుకున్నాడు. ఎంత లాలిత్యంగా రుద్దుకున్నాడంటే ప్రాణంలేని వెంట్రుకలు సైతం పులకరించినట్లు అనిపించింది.
నాముఖం మీద అలానే తలపెట్టి అదిమాడు. ఎంత బలంగా అదిమాడంటే కళ్ళలోని రంగుల కలలన్నీ ఒక్కసారిగా విచ్చుకున్నాయి.
పెదవులపై పెదవులు ఆన్చి వత్తాడు. ఎంత మాధుర్యంగా వత్తాడంటే అమృతాన్ని నింపిన చషకాలు పగిలినట్లు ఎంగిలిమయమై పోయింది అక్కడంతా.
అలానే కిందకు దిగి నా వక్షస్థలం మీద ముఖాన్ని రాశాడు. ఎంత ఆవేశంతో రాశాడంటే యవ్వనాలు పొంగి పరవశించాయి. ‘వి’ షేప్ లో తెరుచుకున్న అక్కడ పళ్ళతో నొక్కాడు. ఎంత హాయిగా నొక్కాడంటే ఏదో కావాలన్న ఆరాటం పొగలై సెగలై లేచింది.
అక్కడి నుంచి దిగి నా నడుం మడతలను చేతులతో వత్తాడు. ఎంత అద్భుతంగా వట్టాడంటే అక్కడ ప్రారంభమైన ప్రకంపనలు శరీరాన్ని ఊపేశాయి. బొడ్డును వెదుక్కుని ముద్దాడాడు. ఎంత థ్రిల్లింగ్ గా వుందంటే సుఖానిచ్చే నాడులన్నీ అక్కడే కేంద్రీకృతమైనట్లు అన్పించింది.
మొదటిసారి పురుషుడ్ని పంచుకుంటున్న అనుభూతి. వంశీ నాకంటే చిన్నవాడనీ, నేను అతనికి అత్తమ్మనవుతాననిగానీ, దాక్కొనే ఆట ఆడుతూ మేమలా చిక్కుకుపోయామనిగానీ అనిపించలేదు. సృష్టి మాధుర్యాన్ని చవిచూడడానికి ఆయత్తమవుతున్న రెండు జీవులమైపోయాం.
దూరంగా పండరి భజన పాట విన్పిస్తోంది.
సుఖం బరువుకి నా కళ్ళు మూతలు పడ్డాయి.
నన్ను వంశీ పూర్తిగా ఆక్రమించుకున్నాడు.
ఓ పదిహేను నిముషాలపాటు యిద్దరం సుఖాన్వేషణలో పెనుగులాడాం. కోరికతో వేడెక్కిన శరీరాలు రసానుభూతిలో తడిసి చల్లబడ్డాయి.
వంశీ మెల్లగా పైకిలేచి, నన్ను లేపడానికి చేయి అందించాడు.
ఇద్దరం డాబా మెట్లు దిగుతుండగా గేటు దగ్గర శబ్దమైంది. ఎవరో వస్తున్నట్లనిపించి నేను స్పీడుగా రెండు అడుగులు వేశాను.
గేటు లోపలికి వచ్చి అలానే నిలబడిపోయాడు నా భర్త.
అతనికేసి చూడడానికి ధైర్యం చాలక తలదించుకున్నాను. ఏదో తెలియని భయం శరీరాన్ని లొంగదీసుకుంటున్నాట్లు తూలిపడబోయి బలవంతంగా నిగ్రహించుకున్నాను.
పాపం! ఏమీ దిక్కుతోచని వంశీ అలానే నా వెనక నిలబడి పోయాడు.
మొదట తేరుకున్నది ఆయనే. మెల్లగా నడిచి వరండాలోకి వచ్చి నిలబడ్డాడు.
నేను కొంత ధైర్యం చిక్కబట్టుకున్నాను. మరీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడలేదు గనుక ఏదో అబద్ధం చెబుదాము అనుకున్నాను.
వెళ్ళిపొమ్మన్నట్లు వంశీవైపు తిరిగి చేతితో సైగ చేశాను.
క్షణంసేపు అలానే నా కళ్ళల్లోకి చూసి, ఆ తరువాత నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు.
నేను వరండాలోకి వచ్చి తాళం తీశాను.
ఆయన ఇంట్లోకి నడిచి, హాల్లో నిలబడిపోయాడు. లైట్ వేయలేదు. మసక వెలుతురు చీకట్లో ఈదులాడుతున్న చేపపిల్ల చర్మంలా వుంది.
“లహరీ” అని పిలిచాడు ఆయన.
ఏమిటన్నట్లు ఎదురుగ్గా వెళ్ళి నిలుచున్నాను.
“నువ్వు నాకో ప్రామిస్ చేయాలి” అంటూ చేయి చాచాటు.
ఆ ప్రామిస్ ఏమై వుంటుందోనని ఆ క్షణంలో వున్న విధాలుగా వూహించాను.
కానీ నాఊహలన్నీ తప్పు.
“ఆ ప్రామిస్ ఏమిటో తెలుసా? నువ్వు ఎప్పటికీ వంశీని వదలకూడదు.”
నా భర్త ఎదురుపడ్డప్పుడు కూడా నేనంత షాక్ ను గురికాలేదు. ఆశ్చర్యంతో నా ఒళ్ళు ఉబ్బింది.
నేను వింటున్నది నిజమేనని నమ్మకం కలిగించడానికి కాబోలు రెండవసారి చెప్పాడు. “మీ ఇద్దరి సంబంధం జీవితాంతం కొనసాగాలి.”
నాకు నోటమాట రాలేదు. తడిలేక పెదవులన్నీ బిగుసుపోయాయి. ఒంట్లోని శక్తంతా ఆవిరైపోయినట్లు అనిపించింది.
“ఏమిటి మీరనేది?” ఎలాగో నోరు పెగుల్చుకుని అడిగాను.
“నేను ఇలా అడగడానికి కారణం వుంది. నీకు గయ్యాళితనం జబ్బు ఎలా వచ్చిందా అని మన పెళ్ళి అయినప్పట్నుంచీ ఆలోచిస్తున్నాను. ఆ జబ్బుకు విరుగుడు ఏమిటా అని ఇంతకాలం తలబద్దలు కొట్టుకున్నాను తమాషా ఏమిటో తెలుసా? ఆ జబ్బు నయమవడం ప్రాంభించాక, ఆ జబ్బుకు కారణం ఏమిటో, దానికి ఔషధం ఏమిటో నాకు తెలిసింది. అందుకే వంశీని ఎప్పటికీ వదిలిపెట్టద్దు”
నేను ఏమీ మాట్లాడలేదు.
“వంశీని ఎప్పటికీ వదలనని నువ్వు నాకు మాటివ్వకపోతే నేను ఇప్పుడే ఉరేసుకుని చచ్చిపోతాను. అతను మనింటికి ఎప్పుడూ వస్తూ పోతుండాలి.”
నాకు ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి.
నేను ఏమీ మాట్లాడకపోయేసరికి ఆయన సీరియస్ గా దేవుడి రూమ్ లోకి నడిచి, అంతే వేగంతో తలుపు గడియ పెట్టుకున్నాడు.
భార్య ప్రియుడు ఎప్పుడూ ఇంటికొచ్చి వెళుతుండాలన్న హామీ కోసం ఉరేసుకుంటున్న భర్తకు ఏం జవాబు చెప్పాలో ఎవరికి మాత్రం ఏం తెలుసు?
అలా ఉపేక్షిస్తూ వుంటే ఆయన చచ్చిపోతాడనిపించి “అలాగేనండీ మీరు చెప్పినట్లే మా సంబంధం కొనసాగుతుంది. తలుపు తీయండి” అంటూ నేను బలాన్నంతా చేతుల్లోకి తీసుకుని తలుపులు బాదడం ప్రారంభించాను.
మరో క్షణానికి తలుపు తెరుచుకుంది.
లహరి చెప్పడం పూర్తిచేసి గోపాలకృష్ణ రియాక్షన్ చూడటానికి కళ్ళను మరింత సాగదీసింది.
“మరి ఆ ఊరేందుకు వదిలిపెట్టి ఇక్కడకు వచ్చారు?” గోపాలకృష్ణ అడిగాడు.
“మా ఊర్లో ఎందుకనో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. నీరు వసతి పూర్తిగా కరువైపోయింది. దాంతో ఊర్లోని జనం తమకు అనువైన చోట్లకు వెళ్ళిపోయారు. మేం ఇక్కడికి వచ్చేశాం.”
“వంశీ?”
“మిలటరీలో చేరిపోయాడు. నాలుగేళ్ళయింది. అతన్ని చూసి.”
ఆ తరువాత వాళ్లిద్దరూ చాలాసేపటివరకు ఏమీ మాట్లాడుకోలేక పోయారు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండిపోయారు.
చివరికి గోపాలకృష్ణే ఆలోచలనుంచి బయటపడి లహరిని తనవైపు తిప్పుకున్నాడు.
ఆమెని గతం నుంచి బయటపడవేయడానికి “వెన్నెల చాలా బావుంది కదా” అని అడిగాడు.
“ఊఁ” అంది.
“ఈ వెన్నల్లో నువ్వెలా వున్నవో తెలుసా? ఎవరో గంధర్వకన్య శాపవశాత్తూ భూమి మీదికి దిగివచ్చి నా పక్కకు చేరినట్టుంది.”
ఆమె పెదవి విడీ విడవకుండా నవ్వింది.
అతను తన మీదకు వంగుతుండగా ఆ అనుభూతినంతా అనుభవించడానికి కళ్ళు మూసుకుంది.
ఎంతసేపటికీ అతని పెదవులు తనను స్పృశించకపోయేసరికి కళ్ళు విప్పింది. ఎందుకు ఆగిపోయావన్నట్లు చూసింది.
“నేను ఎక్కడ ముద్దు పెట్టుకోవాలో నువ్వు చెప్పాలి. ఆ పదంలో ఎన్ని అక్షరాలు వుంటాయో అన్నిసార్లు అక్కడ ముద్దుపెట్టుకుంటాను” అన్నాడు.
అయితే పైనుంచి మొదలుపెట్టాలని నిర్ణయించుకుంది. అక్షరానికి ఓ ముద్దు అన్నాడు గనుక ఎక్కువ అక్షరాలున్న పదాలు చెప్పాలి. మొదట నుదురు మీద ముద్దు పెట్టుకొమ్మని అడగాలనుకుంది. నుదురు అనే పదంలో మూడు అక్షరాలే వున్నాయి గనుక ఆ భాగానికి ప్రత్యామ్నాయ పదాల గురించి ఆలోచించింది ‘ఫాలభాగం’ అన్న పదం తట్టింది. ఇందులో సున్నాతో కలిసి మొత్తం అయిదు అక్షరాలు వున్నాయి గనుక ఫాలభాగం అంది.
అంత పొడుగు పదం ఎందుకు చెప్పిందో బోధపడి అతను నవ్వుతూ అక్కడ పెదవులు ఆన్చాడు. మొత్తం అయిదు ముద్దులు పెట్టాడు.
“నయనాలు”
కళ్ళమీద పెదవులతో అద్దాడు.
“నాసిక”
ఇంకో మూడు ముద్దులు.
“పెదవులు” ఆమె కంఠంలో మార్పు వచ్చింది. ఏదో తీయని మత్తు గొంతుని పట్టేస్తోంది.
ఆమె చెబుతుంటే అతను కిందకు దిగుతున్నాడు.
బొడ్డు దగ్గరికి వచ్చేటప్పటికి ఆమెకు ప్రత్నామ్నాయ పదం దొరకలేదు. అలా ఆలోచిస్తుంటే నాభి అన్న పదం గుర్తుకొచ్చింది. కొత్తపదం తట్టిందన్న ఆనందంతో చెప్పబోయి అందులోనూ రెండు అక్షరాలే వున్నాయన్న విషయం స్ఫురించి ఆగిపోయింది.
ఇక లాభం లేదని మెల్లగా “బొడ్డు” అని, “వత్తులుంటే కన్సొలేషన్ ముద్దులు పెట్టుకోవచ్చు కదా” అంది.
అతను నవ్వుతూ “అలా కుదరదు” అని రెండుసార్లే పెదవులతో అద్దాడు.
“నెక్ట్సు” అన్నాడు తల పైకెత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ.
“నెక్ట్సు ఏమీలేదు” సిగ్గువల్ల ఆమె కంఠం సన్నగా పలికింది.
అతను దానికి ఒప్పుకోనట్లు తల అడ్డంగా తిప్పాడు.
ఆపై కొనసాగించడానికి ఇష్టంలేదు. కానీ అతను మరీ బలవంతం చేయడంతో ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో తెలియక స్వగతంగా అనుకుంటున్నట్లు “అయ్యో! భగవంతుడా” అంది.
“అంటే మూడు అక్షరాలన్నమాట” అని కిందికి వంగాడు.
తను చెప్పిన భగవంతుడికీ, అతను అన్న మూడు అక్షరాలకి సంబంధం ఏమిటో ఆమెకు అర్థం కాలేదు. అర్థమయ్యేలోపు మూడు ముద్దులూ పెట్టి లేచాడు.
అతను ఆమెను గాఢంగా హత్తుకుని, శరీరంమీద పెదవులతో ముద్రలు వేస్తున్నాడు.
నుదుటున పెట్టుకున్న ముద్దు పచ్చ గన్నేరై, కళ్ళమీద పెట్టుకున్న ముద్దు కనకాంబరమై, పెదవుల మీద పెట్టుకున్న ముద్దు ముద్దమందారమై, వక్షం మీద పెట్టుకున్న ముద్దు బొండుమల్లెలై మొత్తం తన శరీరమే కదంబ పూలదండైనట్లు ఆమె పులకించిపోయింది.
అతనిలో కలిసిపోవాలన్న కోరికతో అంగుళం మేర మొత్తం శరీరాన్నంతా పైకి లేపి తనలోకి అదుముకుంది అతన్ని.
వాళ్ళిద్దరి సమాగమానికి కాలం కాపలాగా నిలిచింది.
మరో గంటకు ఆమె ఇంటికి బయల్దేరింది.
ఆ పౌర్ణమి వెళ్ళిన సరిగ్గా పదిహేను రోజులకి ఆమె భర్తకి లాటరీలో పాతికవేల రూపాయలు వచ్చాయి. పరంధామయ్య నడుం నొప్పి తగ్గింది. అనసూయమ్మ పంటినొప్పి పటాపంచలైంది!
ఇలా ఇంట్లోని వాళ్ళందరికీ ఏదో ఒక లాభం చేకూరింది.
ఆ రాత్రి చలపతి లహరి పక్కన చేరాడు. గోడవైపు తిరిగి పడుకున్న ఆమెను తనవైపు తిప్పుకుని “నువ్వు గోపాలకృష్ణతో గడిపాక ఇంట్లోని అందరికీ మేలు జరిగింది. మరి అసలు కథానాయిక అయిన నీకు ఏమొచ్చింది?” అని అడిగాడు.
ఆమె మళ్ళీ యథాప్రకారం గోడవైపు తిరుగుతూ చెప్పింది-
“కడుపు.
ఇలా ఉండగా….
ఉదయం అయిదు గంటలైంది. ఇంకా తూర్పు తలుపు తెరుచుకోనట్లు చీకట్లు అంతర్థానం కాలేదు. పక్షులు అప్పుడే నిద్రలేచి ఒకదాని కొకటి శుభోదయం చెప్పుకుంటున్నట్లు మెల్లగా అరుస్తున్నాయి. గాలి మార్నింగ్ వాక్ కి బయల్దేరినట్లు చిన్నగా వీస్తోంది.
పంతులు దేవాలయం ఆవరణలో వున్న బావి దగ్గిరికి చేరుకున్నాడు.
అతను మన్మథ దేవాలయం అర్చకుడు. వయసు ముప్ఫై అయిదు దాకా వుంటుంది. తన ఇరవై ఎనిమిదవ ఏట అర్చకత్వాన్ని స్వీకరించాడు. ఆలయంలోని అర్చకుడు విధిగా బ్రహ్మచర్యం పాటించాలి.
అట్లా మెరిసి మాయమయ్యే ఈ శరీరం మీద ఎందుకంత మమకారం అనిపిస్తుంది. తుచ్చమైన కోర్కెలను తీర్చుకోవడానికి మనిషిపడే తపనంతా అజ్ఞానమన్న వేదాంతం పట్టుకొస్తుంది. స్త్రీ పురుషుల మధ్య నున్న ఆకర్షణ, సంబంధాలు- ఇవన్నీ నీచమైనవిగా తోస్తాయి. ఎప్పుడో ఒకప్పుడు గాలిలో కలిసిపోయే ప్రాణం మీద తీపి, శుద్ధదండగన్న ఫిలాసఫీ మనసుకి వార్థక్యాన్ని ప్రసాదిస్తుంది. ఇలాంటి భావనలతో కుదేలైపోయాడతను.
దేవుడికి హారతి ఇచ్చి దానిని ఆమె ముందు వుంచాడు. ఆమె కళ్ళతో హారతిని అద్దుకుంది. తీర్థప్రసాదాలు ఇవ్వగానే వెళ్ళిపోయింది.
మరో అరగంటకు ఓ అవివాహిత యువతి వచ్చింది. ఆమె దేవాలయంలో లోపలికి రాగానే పైట తీసే సన్నివేశాన్ని పంతులు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అంతకు ముందు వృద్ధురాలు వచ్చినప్పుడు కలిగిన వేదాంతం అంతా ఆమె పైట అందాల ముందు వృద్ధురాలు వచ్చినప్పుడు ఎగిరిపోయింది.
ప్రపంచాన్ని ధిక్కరించి ముందుకు దూసుకువచ్చినట్టున్న ఆమె యవ్వన సిరులు అతని మనసులో తుఫానులు రేపుతున్నాయి. ఆ గుండ్రనితనం మనసుని ముద్దలా చేసి ఎక్కడో కోర్కెల సుడిగుండంలో గిరవాటేస్తోంది. ఆ ఎత్తులు శరీరాన్ని సుతిమెత్తగా కోస్తున్నాయి.
‘రా దమ్ముంటే అనుభవించు! అర్థం లేని సంశయాలు వద్దు’ అని అవి పిలుస్తున్నట్టు వున్నాయి. ‘రేపు స్వర్గ నరకాలు వున్నాయో లేవో ఎవరికి తెలుసు. వయసున్నప్పుడే అందాలను నీ స్వంతం చేసుకో” అని అవి బోధిస్తున్నట్లే అనిపిస్తోంది.
ఇలా రెండు రకాలయిన వేదాంతాల మధ్య పాపం అతను ఎప్పుడూ నలిగిపోతుంటాడు. అందుకే ఏనుగులా వుండేవాడు పీనుగులా అయిపోయాడు.
ఆ అమ్మాయికి తీర్థప్రసాదాలిచ్చి పంపించి వేశాడు. మోహన పనులన్నిటినీ ముగించుకుని వెళ్ళిపోయింది.
భక్తులు వస్తే వాళ్ళకి తీర్థప్రసాదాలు ఇవ్వడం, భక్తులు లేని సమయంలో అక్కడే ఓ స్తంభానికి జారిగిలబడి కూర్చోవడం నిత్యకృత్యం.
స్త్రీలు టాప్ లెస్ గా దేవుడ్ని దర్శించుకోవాలన్న నియమం వున్న దేవాలయంలో అర్చకుడు ఘోటక బ్రహ్మచారిగా వుండాల్సి రావడం నరకం. ఆ విషయం అతను అర్చకత్వంలోకి ప్రవేశించిన మొదటిరోజే అర్థమైంది. అంతకు ముందున్న అర్చకుడు ఎందుకు నలభై ఏళ్ళకల్లా పిచ్చివాడైపోయి దేశాలు పట్టి పోయాడో కూడా బోధపడింది. అర్చకత్వం తప్ప మరో జీవనాధారం లేదని తెలియడం వల్ల విధిలేని పరిస్థితుల్లో అక్కడ చేరాడు.
గబాగబా నాలుగు బిందెల నీళ్ళను ఒంటిమీద కుమ్మరించుకుని తువ్వాలుతో తుడుచుకున్నాడతను. అంతక్రితం రోజు ఉతికి పెట్టుకున్న పంచెను బిగించి కట్టుకుని గర్భగుడిలోకి వెళ్లాడు.
దేవుడికి అభిషేకం చేసి అలంకరించాడు.
పూలమాల కోసం ఎదురుచూస్తూ బయటికొచ్చి కూర్చున్నాడు.
మరో అయిదు నిముషాలకు మోహన అక్కడికి వచ్చింది. ఆమెకు ముప్ఫై ఏళ్ళుంటాయి. పెళ్ళయింది. దేవాలయపు పరిచారిక.
ఉదయం వచ్చి దేవాలయాన్ని శుభ్రపరచడం, పంతులుకి చేదోడు వాదోడుగా వుండటం ఆమె విధులు. ఇందుకోసం ఆమెకు రెండెకరాల మాగాణిని ఇచ్చారు. అందులో వచ్చే ఫలసాయాన్ని ఆమె పరిచారికగా వున్నంత కాలం అనుభవించవచ్చు.
దేవాలయంలోకి అడుగుపెట్టగానే ఆచారం ప్రకారం ఆమె పైటను తీసి బొడ్లో దోపుకుంది.
అటువైపు చూడకూడదని పంతులు మనసును ఎంత డైవర్ట్ చేసుకున్నా వీలుకాలేదు. చూపులు ఆమె ఎదపై పడ్డాయి. నిజానికి ఆమె ఎద వుండాల్సిన దానికన్నా ఎత్తుగా వుంటుంది. ఆమె యవ్వనమంతా ఆ రెండు అవయవాల్లోనే కూరుకుపోయినట్లు వుంటుంది. తన మనసును ముక్కలు ముక్కలుగా చేయడానికి ఫిరంగుల్లా వాటిని సంధించినట్టనిపించి గింజుకు పోయాడు అతను.
ఇంకాసేపు అలా చూస్తే తన కళ్ళు పెళ్ళిపోతాయేమోననిపించి చూపులను కిందకు వాల్చాడు.
“ఇదిగోండి పూలమాల దేవుడికి. పూలకోసం విడిపూలు కూడా వున్నాయి చూసుకోండి” అంటూ పూలబుట్టను చేతికందించింది.
అలవాటైన చూపులు పైకి ఓ మారు ఎగబాకి తుంటరి కోతి ఈ కొమ్మనుంచి ఆ కొమ్మకు దూకినట్లు అటూ ఇటూ పాకాయి.
స్త్రీలు పైట తీసి దేవుడ్ని దర్శించుకోవాలన్న నియమం వున్న ఇలాంటి దేవాలయంలో పూజారి బ్రహ్మచారిగా వుండాలన్న నిబంధన పెట్టినవాడ్ని పిలకపట్టుకు లాగి తన్నాలన్న కోపం వచ్చిందతనికి. తన కోపాన్ని దిగమింగు కుంటూ పూజలో నిమగ్నమయ్యాడు. మంత్రాలు చదువుతూ దేవుడ్ని పుష్పమాలా లంకృతుడ్ని చేశాడు.
మోహన దేవాలయాన్నంతా చీపురుతో చిమ్మి వాకిట దేవాలయ ప్రాంగణంలో ముగ్గులు పెడుతోంది.
అంతలో తొలిభక్తురాలిగా ఓ ముదుసలి వచ్చింది. ఆమెకి డెభ్బై ఏళ్ళ పైమాటే. వస్త్తోనే పైటను బొడ్లో దోపుకుని గర్భగుడి ముందు నిలబడి రెండు చేతులూ జోడించింది. పంతులు ఆమెను చూశాడు.
ఆమె ఎద అంతా ఎండిపోయి, ఒకప్పుడు వయసుతో మిడిసిపడ్డ ఆ చోటు ఇప్పుడు కాలం మీద పోరాడి అలిసిపోయి డస్సిపోయినట్లు కనిపించాయి.
యవ్వనవంతులైన స్త్రీలు వస్తే ఒక బాధ. వయసుపైబద్ద వాళ్ళు వస్తే మరో బాధ. ఆమె ఎదను చూడగానే పంతులుకి జీవితం మీద మమకారం సగం చచ్చిపోయింది.
నాతో మాట్లాడే ఆ రెండు గంటల్లో నన్ను ఎన్నోసార్లు నవ్వించేవాడు. అతని కంపెనికన్నా అతని హాస్యానికే ఎక్కువ అడిక్ట్ అయిపోయాను.
ఆరోజు శివరాత్రి, ఉదయమే నిద్రలేస్తూనే తలస్నానం చేశాను, ఆరోజు ఒక్కపొద్దు గనుక టిఫిన్ ఏమీ చేయకుండా ఏకంగా భోజనం చేయాలి కాబట్టి ఆ పనిలో పడ్డాను. వడలూ, పాయసం, అవినాకూ తాళింపూ, సాంబారూ, కొబ్బరిచట్నీ ఇలా రకరకాల వంటలు చేయడంతో మధ్యాహ్నం రెండయ్యింది. నేనూ, నా భర్తా భోజనాలు ముగించాం. అలా నడుము వాల్చి లేచేసరికి నాలగయ్యింది.
మధ్యాహ్నం వంటకాలే చాలా మిగిలాయి గనుక రాత్రి వాటితోనే అడ్జస్టయిపోదామనుకున్నాను. అంతలో సుగుణా, మమతా వచ్చి గుడికి వెళదామని పిలిచారు. నాలో మార్పు వచ్చినప్పట్నుంచీ మా ఇంటికి ఒక్కొక్కరే రావడం ప్రారంభిస్తున్నారు.
మా వూరికి రెండు ఫర్లాంగుల దూరంలో శివాలయం వుంది. సుగుణా వాళ్ళతో కలిసి గుడికి వెళ్ళాను. తిరిగి వచ్చేటప్పటికి ఆరయింది. అప్పటికే రాత్రంతా మేల్కొని వుండటం ఎవరికి వారు తమకు ఇష్టమైన కాలక్షేపాన్ని వెదుక్కుంటున్నారు.
నా భర్త అప్పటికే రెడీ అయిపోయి నాకోసం చూస్తున్నారు. మొలకు కాషాయవస్త్రం, చేతుల్లో చిటికెలు చూడటంతోనే ఆయన పండరి భజనకి వెళ్ళడానికి తయారైనట్లు అర్థమైంది.
“నేను భజనకి వెళుతున్నాను. ఈరోజు తెల్లారేవరకు భజన వుంటుంది. వడ్డించు తిని వెళతాను” అని చిటికెలు టేబుల్ మీద పెట్టారు.
ఆయనకి భోజనం పెట్టాను.
మరో పదినిముషాలకు బయల్దేరాడు.
“మరి నీ కాలక్షేపం ఏమిటి? కబుర్లాడుకునేందుకు వంశీ కూడా వచ్చినట్లు లేడే?” అన్నాడు.
“ఉదయం నుంచీ కనబడలేదు. బహుశా సినిమాకేమైనా చెక్కేశాడేమో. ఈరోజు ఒక టిక్కెట్టుకు రెండు షోలు కదా.”
“బోర్ కొడితే అలా దేవాలయం దగ్గరికి రా. ఈరోజు భజన బ్రహ్మాండంగా వుంటుంది. తబలా మాస్టార్ ని తిరుపతి నుంచి పిలిపించాం.
“అలానే!”
ఆయన అత్యుత్సాహంతో వెళ్ళిపోయాడు.
మళ్ళీ మళ్ళీ వంటగిన్నెలన్నీ సర్దడం ఎందుకని నేనూ భోజనం ముగించి వీధిలోకి వచ్చి నిలబడ్డాను.
ఆ కోలాహలం చెప్పడానికి మాటలు చాలవు.
వీధి దీపాలకింద గుంపులు గుంపులుగా జనం. వయసులో వున్న ఆడపిల్లలు జట్లు జట్లుగా విడిపోయి నాలుగురాళ్ళ ఆట ఆడుతున్నారు. మరికొందరు తొక్కుడు బిళ్ళకు ఉపక్రమించారు. మరికొందరు వెన్నెల కుప్పలు ప్రారంభించారు. ఇంకొందరు కుంటాట అందుకున్నారు. కాస్త వయసు ముదిరిన స్త్రీ పురుషులు వరండాల్లో జేరి దాయాలాట ఆడుతున్నారు. వృద్ధులు పులీమేక ఆటలో లీనమైపోయారు. మరికొందరు భజన దగ్గరికి బయల్దేరారు.
నేనూ ఏదో గ్రూప్ లో చేరిపోదామని అనుకుంటూ వుండగా సుగుణ, మమతా వచ్చారు.
“ఏం చేద్దాం?”
“అదే ఆలోచిస్తున్నాను.”
“మా ఆయన అందరం కలిసి దాక్కునే ఆట ఆడదామంటున్నాడు” సుగుణ చెప్పింది.
“అందరం కలిస్తే ఏదో ఒకటీ ఆడవచ్చులే. ఒకే ఆట ఆడినా బోర్ కొడుతుంది. కొంతసేపు దొంగాట, కోంతసేపు తొక్కుడు బిళ్ళ ఆట, మరికొంతసేపూ దాయాలాటా ఆడదాం. సినిమా రష్ గా వుంటుందని మా ఆయన ఇంటి దగ్గరున్నాడు. అందరం కలిస్తే కాలక్షేపం అవుతుంది. ఇంతకీ చలపతీ అన్నయ్య ఎక్కడ? భజనకి వెళ్ళాడా?”
“ఆఁ! గురువు వెళ్ళకపోతే. ఎలా? అదిగో అప్పుడే తబలాను శృతి చేస్తున్నట్టున్నారు. అందరం ఒక దగ్గర చేరదాం. ఇల్లు తాళం వేసి వస్తాను” అని లోపలికెళ్ళాను.
వంశీ ఎక్కడికెళ్ళాడా అని ఆలోచిస్తూ వంటిల్లంతా సర్ది ఇంటికి తాళం వేశాను..
బయటికి వచ్చానో లేదో వంశీ ఎదురుపడ్డాడు.
“ఎక్కడికెళ్ళావు? ఇంతసేపూ నీ కోసమే చూస్తున్నాను.”
“ఎక్కడికి వెళ్ళలేదు. ఏవో చిన్న చిన్న పనులు చూసుకొని వచ్చేటప్పటికి ఈ వేళయింది.”
“శివరాత్రి కదా. సినిమాకి చెక్కేశావనుకున్నాను.”
“మిత్రులు రమ్మన్నారుగానీ వెళ్ళలేదు.”
“రాత్రి జాగరణ వుంటున్నావా?”
“ఆఁ”
“మరి కాలక్షేపం ఏమిటి? సుగుణావాళ్ళు ఆటలు ఆడటానికి రమ్మంటే బయల్దేరాను. నువ్వూ మాతో జాయినవ్వు. సరదాగా వుంటుంది.”
“అలానే”
ఇద్దరం సుగుణ ఇంటికి వెళ్ళేసరికి అందరూ నాకోసమే వెయిట్ చేస్తున్నారు. వంశీ కూడా రావడంతో వాళ్ళు చాలా ఆనందించారు.
దాక్కునే ఆట మొదలైంది. అందరూ రౌండుగా జేరి తప్పట్లు వేశాము. మొదట సుగుణ భర్త దొంగయ్యాడు. దొంగ అయిన వ్యక్తికి కళ్ళు మూసి అందరూ దాక్కొన్నాక కళ్ళు తెరిచే బాధ్యతను సుగుణ అత్తయ్యకు ఇచ్చాం. ఆమెకు దాదాపు డభ్బై ఏళ్ళుంటాయి.
తన అల్లుడ్ని కూర్చోబెట్టుకుని కళ్ళు మూసింది.
మేమంతా తలో దిక్కుకు పరుగెత్తాం. నేను వాళ్ళింటి వెనుక నున్న గడ్డివాములో దాక్కున్నాను.
కాసేపటికి దొంగ మమతను కనిపెట్టాడని. అందరూ వచ్చేయమణి సుగుణ కేకపెట్టింది. నన్ను ఎవరూ కనిపెట్టలేదన్న ఆనందంతో వచ్చాను. వంశీని చూసి గర్వంగా నవ్వాను.
ఈసారి మమతకు కళ్ళు మూశారు.
నేను తెలివిగా ముసలమ్మ వెనకే నక్కాను. ముసలమ్మ కళ్ళకు కట్టిన చేతుల్ని తీసేశాక మమత వెదకడానికి బయల్దేరింది.
ఈసారి వంశీ దొంగయ్యాడు.
“భలే భలే….. నువ్వు దొంగవన్న మాట” చిన్నపిల్లలూ చప్పట్లు చరిచాను. ఆ ఆట ఆడుతూ నేను చిన్నపిల్లనే అయిపోయాను.
అమ్మావాళ్ళు నాకిష్టం లేకపోయినా మామయ్యకిచ్చి పెళ్ళి చేయడం గానీ, మా ఇద్దరిమధ్యా పేరుకుపోయిన అసంతృప్తిగానీ, నాకింకా పిల్లలు కలగలేదన్న బాధగానీ ఏమీ గుర్తుకు రావడం లేదు. చాలా కాలానికి నన్ను నేను మరిచిపోయాను. నాకింకా పెళ్ళి కానట్లు, సరదాగా మసక వెన్నెల్లో, స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నట్లుంది.
వంశీ కళ్ళు మూసింది ముసలమ్మ. ఎట్టి పరిస్థితిలోనూ వంశీకి కనబడ కూడదని ఎక్కడ దాక్కోవాలో ఆలోచించాను. మా డాబా సరైన స్థలమనిపించింది.
సుగుణ ఇంటినుంచి నేరుగా వెళ్ళి మా ఇంటి దొడ్లోకి చేరి అక్కడ నుంచి వెనక దారిగుండా ముందుకు వచ్చి మెట్లెక్కాను. ఓ మూల ఒదిగి కూర్చున్నాను.
పండరి భజన మెల్లగా విన్పిస్తోంది. వీధుల్లో లైట్లు వుండడంతో పలుచటి వెలుగు చీకటి దేహం మీది పొలుసులా వుంది. ఒక్క పొద్దు నీరసంతో గాలి మెల్లగా వీస్తోంది. ఆకాశంలో అక్కడక్కడా వున్న నక్షత్రాలు శివుని పూజించడానికి దేవతలు ఏరుకొచ్చిన తుమ్మపూల్లా వున్నాయి.
వంశీ వచ్చినా కనబడకుండా వుండడానికి తల వంచుకుని పిట్టగోడ నీడలో కూర్చున్నాను.
అయిదు నిముషాలు గడిచాయి.
ఇక వంశీ ఇక్కడికి రాడని అనుకుంటూ వుండగా ఎవరో నా గడ్డం పట్టుకుని పైకి లేపుతున్నట్లు అనిపించింది.
చివాలున తలెత్తాను.
నా ఎదురుగ్గా మోకాళ్ళమీద కూర్చున్న వంశీ తదేకంగా చూస్తున్నాడు. ఏదో మాట్లాడబోయి అతన్ని చూసి మానుకున్నాను.
అతను నా ప్రమేయం ఏమీ లేకుండానే నా మీదకు వంగి గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు.
ఒక్కసారిగా చలించిపోయాను.
విచిత్రమేమిటంటే, నాకా క్షణంలో నా భర్త గుర్తురాలేదు. నేను వివాహితను అన్న విషయమే మరచిపోయాను. అంతకు ముందు ఆట మొదలు పెట్టినప్పుడు కలిగిన భావనే కొనసాగింది. నాకింకా పెళ్ళికానట్లు సరదాగా మసకవెన్నెల్లో స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నట్లు ఇప్పుడు వంశీ నన్ను ముద్దు పెట్టుకున్నట్లూ తోచింది.
“వంశీ” అన్నాను.
అతను ఏమీ మాట్లాడలేదు. నన్ను గట్టిగా హత్తుకున్నాడు. ఆ పట్టులోనే నా మీద అతనికున్న మోహం తెలుస్తోంది. అతను వదులుతున్న ఉచ్చ్వాస నిశ్వాసాల్లోనే నామీదున్న కోరిక తెలుస్తోంది. అతని గుండె శబ్దంలోనే ఆవేశ తీవ్రత ఎంతో తెలుస్తోంది.
పిచ్చిపట్టినట్లు నన్ను నలిపేస్తూ ముద్దుల్లో ముంచేస్తున్నాడు.
“ఆ మాధుర్యానికి నా పెదువులు పగడాలై, నా కళ్ళు నీలాలై, నా బుగ్గలు రత్నాలై, నా పాలిండ్లు వజ్రాలై నేనే నవరత్న ఖచిత కిరీటమై అతని తలమీద అలంకారమైనట్లు తోచింది.
ఠక్కున నన్ను వదిలి ఒక్కతోపు తోశాడు. ఎంత లాఘవంగా తోశాడంటే నా జుట్టు ముడి ఊడింది.
వెంట్రుకలన్నీ రెండు చేతుల్లోకి తీసుకుని ముఖంమీద రుద్దుకున్నాడు. ఎంత లాలిత్యంగా రుద్దుకున్నాడంటే ప్రాణంలేని వెంట్రుకలు సైతం పులకరించినట్లు అనిపించింది.
నాముఖం మీద అలానే తలపెట్టి అదిమాడు. ఎంత బలంగా అదిమాడంటే కళ్ళలోని రంగుల కలలన్నీ ఒక్కసారిగా విచ్చుకున్నాయి.
పెదవులపై పెదవులు ఆన్చి వత్తాడు. ఎంత మాధుర్యంగా వత్తాడంటే అమృతాన్ని నింపిన చషకాలు పగిలినట్లు ఎంగిలిమయమై పోయింది అక్కడంతా.
అలానే కిందకు దిగి నా వక్షస్థలం మీద ముఖాన్ని రాశాడు. ఎంత ఆవేశంతో రాశాడంటే యవ్వనాలు పొంగి పరవశించాయి. ‘వి’ షేప్ లో తెరుచుకున్న అక్కడ పళ్ళతో నొక్కాడు. ఎంత హాయిగా నొక్కాడంటే ఏదో కావాలన్న ఆరాటం పొగలై సెగలై లేచింది.
అక్కడి నుంచి దిగి నా నడుం మడతలను చేతులతో వత్తాడు. ఎంత అద్భుతంగా వట్టాడంటే అక్కడ ప్రారంభమైన ప్రకంపనలు శరీరాన్ని ఊపేశాయి. బొడ్డును వెదుక్కుని ముద్దాడాడు. ఎంత థ్రిల్లింగ్ గా వుందంటే సుఖానిచ్చే నాడులన్నీ అక్కడే కేంద్రీకృతమైనట్లు అన్పించింది.
మొదటిసారి పురుషుడ్ని పంచుకుంటున్న అనుభూతి. వంశీ నాకంటే చిన్నవాడనీ, నేను అతనికి అత్తమ్మనవుతాననిగానీ, దాక్కొనే ఆట ఆడుతూ మేమలా చిక్కుకుపోయామనిగానీ అనిపించలేదు. సృష్టి మాధుర్యాన్ని చవిచూడడానికి ఆయత్తమవుతున్న రెండు జీవులమైపోయాం.
దూరంగా పండరి భజన పాట విన్పిస్తోంది.
సుఖం బరువుకి నా కళ్ళు మూతలు పడ్డాయి.
నన్ను వంశీ పూర్తిగా ఆక్రమించుకున్నాడు.
ఓ పదిహేను నిముషాలపాటు యిద్దరం సుఖాన్వేషణలో పెనుగులాడాం. కోరికతో వేడెక్కిన శరీరాలు రసానుభూతిలో తడిసి చల్లబడ్డాయి.
వంశీ మెల్లగా పైకిలేచి, నన్ను లేపడానికి చేయి అందించాడు.
ఇద్దరం డాబా మెట్లు దిగుతుండగా గేటు దగ్గర శబ్దమైంది. ఎవరో వస్తున్నట్లనిపించి నేను స్పీడుగా రెండు అడుగులు వేశాను.
గేటు లోపలికి వచ్చి అలానే నిలబడిపోయాడు నా భర్త.
అతనికేసి చూడడానికి ధైర్యం చాలక తలదించుకున్నాను. ఏదో తెలియని భయం శరీరాన్ని లొంగదీసుకుంటున్నాట్లు తూలిపడబోయి బలవంతంగా నిగ్రహించుకున్నాను.
పాపం! ఏమీ దిక్కుతోచని వంశీ అలానే నా వెనక నిలబడి పోయాడు.
మొదట తేరుకున్నది ఆయనే. మెల్లగా నడిచి వరండాలోకి వచ్చి నిలబడ్డాడు.
నేను కొంత ధైర్యం చిక్కబట్టుకున్నాను. మరీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడలేదు గనుక ఏదో అబద్ధం చెబుదాము అనుకున్నాను.
వెళ్ళిపొమ్మన్నట్లు వంశీవైపు తిరిగి చేతితో సైగ చేశాను.
క్షణంసేపు అలానే నా కళ్ళల్లోకి చూసి, ఆ తరువాత నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు.
నేను వరండాలోకి వచ్చి తాళం తీశాను.
ఆయన ఇంట్లోకి నడిచి, హాల్లో నిలబడిపోయాడు. లైట్ వేయలేదు. మసక వెలుతురు చీకట్లో ఈదులాడుతున్న చేపపిల్ల చర్మంలా వుంది.
“లహరీ” అని పిలిచాడు ఆయన.
ఏమిటన్నట్లు ఎదురుగ్గా వెళ్ళి నిలుచున్నాను.
“నువ్వు నాకో ప్రామిస్ చేయాలి” అంటూ చేయి చాచాటు.
ఆ ప్రామిస్ ఏమై వుంటుందోనని ఆ క్షణంలో వున్న విధాలుగా వూహించాను.
కానీ నాఊహలన్నీ తప్పు.
“ఆ ప్రామిస్ ఏమిటో తెలుసా? నువ్వు ఎప్పటికీ వంశీని వదలకూడదు.”
నా భర్త ఎదురుపడ్డప్పుడు కూడా నేనంత షాక్ ను గురికాలేదు. ఆశ్చర్యంతో నా ఒళ్ళు ఉబ్బింది.
నేను వింటున్నది నిజమేనని నమ్మకం కలిగించడానికి కాబోలు రెండవసారి చెప్పాడు. “మీ ఇద్దరి సంబంధం జీవితాంతం కొనసాగాలి.”
నాకు నోటమాట రాలేదు. తడిలేక పెదవులన్నీ బిగుసుపోయాయి. ఒంట్లోని శక్తంతా ఆవిరైపోయినట్లు అనిపించింది.
“ఏమిటి మీరనేది?” ఎలాగో నోరు పెగుల్చుకుని అడిగాను.
“నేను ఇలా అడగడానికి కారణం వుంది. నీకు గయ్యాళితనం జబ్బు ఎలా వచ్చిందా అని మన పెళ్ళి అయినప్పట్నుంచీ ఆలోచిస్తున్నాను. ఆ జబ్బుకు విరుగుడు ఏమిటా అని ఇంతకాలం తలబద్దలు కొట్టుకున్నాను తమాషా ఏమిటో తెలుసా? ఆ జబ్బు నయమవడం ప్రాంభించాక, ఆ జబ్బుకు కారణం ఏమిటో, దానికి ఔషధం ఏమిటో నాకు తెలిసింది. అందుకే వంశీని ఎప్పటికీ వదిలిపెట్టద్దు”
నేను ఏమీ మాట్లాడలేదు.
“వంశీని ఎప్పటికీ వదలనని నువ్వు నాకు మాటివ్వకపోతే నేను ఇప్పుడే ఉరేసుకుని చచ్చిపోతాను. అతను మనింటికి ఎప్పుడూ వస్తూ పోతుండాలి.”
నాకు ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి.
నేను ఏమీ మాట్లాడకపోయేసరికి ఆయన సీరియస్ గా దేవుడి రూమ్ లోకి నడిచి, అంతే వేగంతో తలుపు గడియ పెట్టుకున్నాడు.
భార్య ప్రియుడు ఎప్పుడూ ఇంటికొచ్చి వెళుతుండాలన్న హామీ కోసం ఉరేసుకుంటున్న భర్తకు ఏం జవాబు చెప్పాలో ఎవరికి మాత్రం ఏం తెలుసు?
అలా ఉపేక్షిస్తూ వుంటే ఆయన చచ్చిపోతాడనిపించి “అలాగేనండీ మీరు చెప్పినట్లే మా సంబంధం కొనసాగుతుంది. తలుపు తీయండి” అంటూ నేను బలాన్నంతా చేతుల్లోకి తీసుకుని తలుపులు బాదడం ప్రారంభించాను.
మరో క్షణానికి తలుపు తెరుచుకుంది.
లహరి చెప్పడం పూర్తిచేసి గోపాలకృష్ణ రియాక్షన్ చూడటానికి కళ్ళను మరింత సాగదీసింది.
“మరి ఆ ఊరేందుకు వదిలిపెట్టి ఇక్కడకు వచ్చారు?” గోపాలకృష్ణ అడిగాడు.
“మా ఊర్లో ఎందుకనో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. నీరు వసతి పూర్తిగా కరువైపోయింది. దాంతో ఊర్లోని జనం తమకు అనువైన చోట్లకు వెళ్ళిపోయారు. మేం ఇక్కడికి వచ్చేశాం.”
“వంశీ?”
“మిలటరీలో చేరిపోయాడు. నాలుగేళ్ళయింది. అతన్ని చూసి.”
ఆ తరువాత వాళ్లిద్దరూ చాలాసేపటివరకు ఏమీ మాట్లాడుకోలేక పోయారు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండిపోయారు.
చివరికి గోపాలకృష్ణే ఆలోచలనుంచి బయటపడి లహరిని తనవైపు తిప్పుకున్నాడు.
ఆమెని గతం నుంచి బయటపడవేయడానికి “వెన్నెల చాలా బావుంది కదా” అని అడిగాడు.
“ఊఁ” అంది.
“ఈ వెన్నల్లో నువ్వెలా వున్నవో తెలుసా? ఎవరో గంధర్వకన్య శాపవశాత్తూ భూమి మీదికి దిగివచ్చి నా పక్కకు చేరినట్టుంది.”
ఆమె పెదవి విడీ విడవకుండా నవ్వింది.
అతను తన మీదకు వంగుతుండగా ఆ అనుభూతినంతా అనుభవించడానికి కళ్ళు మూసుకుంది.
ఎంతసేపటికీ అతని పెదవులు తనను స్పృశించకపోయేసరికి కళ్ళు విప్పింది. ఎందుకు ఆగిపోయావన్నట్లు చూసింది.
“నేను ఎక్కడ ముద్దు పెట్టుకోవాలో నువ్వు చెప్పాలి. ఆ పదంలో ఎన్ని అక్షరాలు వుంటాయో అన్నిసార్లు అక్కడ ముద్దుపెట్టుకుంటాను” అన్నాడు.
అయితే పైనుంచి మొదలుపెట్టాలని నిర్ణయించుకుంది. అక్షరానికి ఓ ముద్దు అన్నాడు గనుక ఎక్కువ అక్షరాలున్న పదాలు చెప్పాలి. మొదట నుదురు మీద ముద్దు పెట్టుకొమ్మని అడగాలనుకుంది. నుదురు అనే పదంలో మూడు అక్షరాలే వున్నాయి గనుక ఆ భాగానికి ప్రత్యామ్నాయ పదాల గురించి ఆలోచించింది ‘ఫాలభాగం’ అన్న పదం తట్టింది. ఇందులో సున్నాతో కలిసి మొత్తం అయిదు అక్షరాలు వున్నాయి గనుక ఫాలభాగం అంది.
అంత పొడుగు పదం ఎందుకు చెప్పిందో బోధపడి అతను నవ్వుతూ అక్కడ పెదవులు ఆన్చాడు. మొత్తం అయిదు ముద్దులు పెట్టాడు.
“నయనాలు”
కళ్ళమీద పెదవులతో అద్దాడు.
“నాసిక”
ఇంకో మూడు ముద్దులు.
“పెదవులు” ఆమె కంఠంలో మార్పు వచ్చింది. ఏదో తీయని మత్తు గొంతుని పట్టేస్తోంది.
ఆమె చెబుతుంటే అతను కిందకు దిగుతున్నాడు.
బొడ్డు దగ్గరికి వచ్చేటప్పటికి ఆమెకు ప్రత్నామ్నాయ పదం దొరకలేదు. అలా ఆలోచిస్తుంటే నాభి అన్న పదం గుర్తుకొచ్చింది. కొత్తపదం తట్టిందన్న ఆనందంతో చెప్పబోయి అందులోనూ రెండు అక్షరాలే వున్నాయన్న విషయం స్ఫురించి ఆగిపోయింది.
ఇక లాభం లేదని మెల్లగా “బొడ్డు” అని, “వత్తులుంటే కన్సొలేషన్ ముద్దులు పెట్టుకోవచ్చు కదా” అంది.
అతను నవ్వుతూ “అలా కుదరదు” అని రెండుసార్లే పెదవులతో అద్దాడు.
“నెక్ట్సు” అన్నాడు తల పైకెత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ.
“నెక్ట్సు ఏమీలేదు” సిగ్గువల్ల ఆమె కంఠం సన్నగా పలికింది.
అతను దానికి ఒప్పుకోనట్లు తల అడ్డంగా తిప్పాడు.
ఆపై కొనసాగించడానికి ఇష్టంలేదు. కానీ అతను మరీ బలవంతం చేయడంతో ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో తెలియక స్వగతంగా అనుకుంటున్నట్లు “అయ్యో! భగవంతుడా” అంది.
“అంటే మూడు అక్షరాలన్నమాట” అని కిందికి వంగాడు.
తను చెప్పిన భగవంతుడికీ, అతను అన్న మూడు అక్షరాలకి సంబంధం ఏమిటో ఆమెకు అర్థం కాలేదు. అర్థమయ్యేలోపు మూడు ముద్దులూ పెట్టి లేచాడు.
అతను ఆమెను గాఢంగా హత్తుకుని, శరీరంమీద పెదవులతో ముద్రలు వేస్తున్నాడు.
నుదుటున పెట్టుకున్న ముద్దు పచ్చ గన్నేరై, కళ్ళమీద పెట్టుకున్న ముద్దు కనకాంబరమై, పెదవుల మీద పెట్టుకున్న ముద్దు ముద్దమందారమై, వక్షం మీద పెట్టుకున్న ముద్దు బొండుమల్లెలై మొత్తం తన శరీరమే కదంబ పూలదండైనట్లు ఆమె పులకించిపోయింది.
అతనిలో కలిసిపోవాలన్న కోరికతో అంగుళం మేర మొత్తం శరీరాన్నంతా పైకి లేపి తనలోకి అదుముకుంది అతన్ని.
వాళ్ళిద్దరి సమాగమానికి కాలం కాపలాగా నిలిచింది.
మరో గంటకు ఆమె ఇంటికి బయల్దేరింది.
ఆ పౌర్ణమి వెళ్ళిన సరిగ్గా పదిహేను రోజులకి ఆమె భర్తకి లాటరీలో పాతికవేల రూపాయలు వచ్చాయి. పరంధామయ్య నడుం నొప్పి తగ్గింది. అనసూయమ్మ పంటినొప్పి పటాపంచలైంది!
ఇలా ఇంట్లోని వాళ్ళందరికీ ఏదో ఒక లాభం చేకూరింది.
ఆ రాత్రి చలపతి లహరి పక్కన చేరాడు. గోడవైపు తిరిగి పడుకున్న ఆమెను తనవైపు తిప్పుకుని “నువ్వు గోపాలకృష్ణతో గడిపాక ఇంట్లోని అందరికీ మేలు జరిగింది. మరి అసలు కథానాయిక అయిన నీకు ఏమొచ్చింది?” అని అడిగాడు.
ఆమె మళ్ళీ యథాప్రకారం గోడవైపు తిరుగుతూ చెప్పింది-
“కడుపు.
ఇలా ఉండగా….
ఉదయం అయిదు గంటలైంది. ఇంకా తూర్పు తలుపు తెరుచుకోనట్లు చీకట్లు అంతర్థానం కాలేదు. పక్షులు అప్పుడే నిద్రలేచి ఒకదాని కొకటి శుభోదయం చెప్పుకుంటున్నట్లు మెల్లగా అరుస్తున్నాయి. గాలి మార్నింగ్ వాక్ కి బయల్దేరినట్లు చిన్నగా వీస్తోంది.
పంతులు దేవాలయం ఆవరణలో వున్న బావి దగ్గిరికి చేరుకున్నాడు.
అతను మన్మథ దేవాలయం అర్చకుడు. వయసు ముప్ఫై అయిదు దాకా వుంటుంది. తన ఇరవై ఎనిమిదవ ఏట అర్చకత్వాన్ని స్వీకరించాడు. ఆలయంలోని అర్చకుడు విధిగా బ్రహ్మచర్యం పాటించాలి.
అట్లా మెరిసి మాయమయ్యే ఈ శరీరం మీద ఎందుకంత మమకారం అనిపిస్తుంది. తుచ్చమైన కోర్కెలను తీర్చుకోవడానికి మనిషిపడే తపనంతా అజ్ఞానమన్న వేదాంతం పట్టుకొస్తుంది. స్త్రీ పురుషుల మధ్య నున్న ఆకర్షణ, సంబంధాలు- ఇవన్నీ నీచమైనవిగా తోస్తాయి. ఎప్పుడో ఒకప్పుడు గాలిలో కలిసిపోయే ప్రాణం మీద తీపి, శుద్ధదండగన్న ఫిలాసఫీ మనసుకి వార్థక్యాన్ని ప్రసాదిస్తుంది. ఇలాంటి భావనలతో కుదేలైపోయాడతను.
దేవుడికి హారతి ఇచ్చి దానిని ఆమె ముందు వుంచాడు. ఆమె కళ్ళతో హారతిని అద్దుకుంది. తీర్థప్రసాదాలు ఇవ్వగానే వెళ్ళిపోయింది.
మరో అరగంటకు ఓ అవివాహిత యువతి వచ్చింది. ఆమె దేవాలయంలో లోపలికి రాగానే పైట తీసే సన్నివేశాన్ని పంతులు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అంతకు ముందు వృద్ధురాలు వచ్చినప్పుడు కలిగిన వేదాంతం అంతా ఆమె పైట అందాల ముందు వృద్ధురాలు వచ్చినప్పుడు ఎగిరిపోయింది.
ప్రపంచాన్ని ధిక్కరించి ముందుకు దూసుకువచ్చినట్టున్న ఆమె యవ్వన సిరులు అతని మనసులో తుఫానులు రేపుతున్నాయి. ఆ గుండ్రనితనం మనసుని ముద్దలా చేసి ఎక్కడో కోర్కెల సుడిగుండంలో గిరవాటేస్తోంది. ఆ ఎత్తులు శరీరాన్ని సుతిమెత్తగా కోస్తున్నాయి.
‘రా దమ్ముంటే అనుభవించు! అర్థం లేని సంశయాలు వద్దు’ అని అవి పిలుస్తున్నట్టు వున్నాయి. ‘రేపు స్వర్గ నరకాలు వున్నాయో లేవో ఎవరికి తెలుసు. వయసున్నప్పుడే అందాలను నీ స్వంతం చేసుకో” అని అవి బోధిస్తున్నట్లే అనిపిస్తోంది.
ఇలా రెండు రకాలయిన వేదాంతాల మధ్య పాపం అతను ఎప్పుడూ నలిగిపోతుంటాడు. అందుకే ఏనుగులా వుండేవాడు పీనుగులా అయిపోయాడు.
ఆ అమ్మాయికి తీర్థప్రసాదాలిచ్చి పంపించి వేశాడు. మోహన పనులన్నిటినీ ముగించుకుని వెళ్ళిపోయింది.
భక్తులు వస్తే వాళ్ళకి తీర్థప్రసాదాలు ఇవ్వడం, భక్తులు లేని సమయంలో అక్కడే ఓ స్తంభానికి జారిగిలబడి కూర్చోవడం నిత్యకృత్యం.
స్త్రీలు టాప్ లెస్ గా దేవుడ్ని దర్శించుకోవాలన్న నియమం వున్న దేవాలయంలో అర్చకుడు ఘోటక బ్రహ్మచారిగా వుండాల్సి రావడం నరకం. ఆ విషయం అతను అర్చకత్వంలోకి ప్రవేశించిన మొదటిరోజే అర్థమైంది. అంతకు ముందున్న అర్చకుడు ఎందుకు నలభై ఏళ్ళకల్లా పిచ్చివాడైపోయి దేశాలు పట్టి పోయాడో కూడా బోధపడింది. అర్చకత్వం తప్ప మరో జీవనాధారం లేదని తెలియడం వల్ల విధిలేని పరిస్థితుల్లో అక్కడ చేరాడు.
గబాగబా నాలుగు బిందెల నీళ్ళను ఒంటిమీద కుమ్మరించుకుని తువ్వాలుతో తుడుచుకున్నాడతను. అంతక్రితం రోజు ఉతికి పెట్టుకున్న పంచెను బిగించి కట్టుకుని గర్భగుడిలోకి వెళ్లాడు.
దేవుడికి అభిషేకం చేసి అలంకరించాడు.
పూలమాల కోసం ఎదురుచూస్తూ బయటికొచ్చి కూర్చున్నాడు.
మరో అయిదు నిముషాలకు మోహన అక్కడికి వచ్చింది. ఆమెకు ముప్ఫై ఏళ్ళుంటాయి. పెళ్ళయింది. దేవాలయపు పరిచారిక.
ఉదయం వచ్చి దేవాలయాన్ని శుభ్రపరచడం, పంతులుకి చేదోడు వాదోడుగా వుండటం ఆమె విధులు. ఇందుకోసం ఆమెకు రెండెకరాల మాగాణిని ఇచ్చారు. అందులో వచ్చే ఫలసాయాన్ని ఆమె పరిచారికగా వున్నంత కాలం అనుభవించవచ్చు.
దేవాలయంలోకి అడుగుపెట్టగానే ఆచారం ప్రకారం ఆమె పైటను తీసి బొడ్లో దోపుకుంది.
అటువైపు చూడకూడదని పంతులు మనసును ఎంత డైవర్ట్ చేసుకున్నా వీలుకాలేదు. చూపులు ఆమె ఎదపై పడ్డాయి. నిజానికి ఆమె ఎద వుండాల్సిన దానికన్నా ఎత్తుగా వుంటుంది. ఆమె యవ్వనమంతా ఆ రెండు అవయవాల్లోనే కూరుకుపోయినట్లు వుంటుంది. తన మనసును ముక్కలు ముక్కలుగా చేయడానికి ఫిరంగుల్లా వాటిని సంధించినట్టనిపించి గింజుకు పోయాడు అతను.
ఇంకాసేపు అలా చూస్తే తన కళ్ళు పెళ్ళిపోతాయేమోననిపించి చూపులను కిందకు వాల్చాడు.
“ఇదిగోండి పూలమాల దేవుడికి. పూలకోసం విడిపూలు కూడా వున్నాయి చూసుకోండి” అంటూ పూలబుట్టను చేతికందించింది.
అలవాటైన చూపులు పైకి ఓ మారు ఎగబాకి తుంటరి కోతి ఈ కొమ్మనుంచి ఆ కొమ్మకు దూకినట్లు అటూ ఇటూ పాకాయి.
స్త్రీలు పైట తీసి దేవుడ్ని దర్శించుకోవాలన్న నియమం వున్న ఇలాంటి దేవాలయంలో పూజారి బ్రహ్మచారిగా వుండాలన్న నిబంధన పెట్టినవాడ్ని పిలకపట్టుకు లాగి తన్నాలన్న కోపం వచ్చిందతనికి. తన కోపాన్ని దిగమింగు కుంటూ పూజలో నిమగ్నమయ్యాడు. మంత్రాలు చదువుతూ దేవుడ్ని పుష్పమాలా లంకృతుడ్ని చేశాడు.
మోహన దేవాలయాన్నంతా చీపురుతో చిమ్మి వాకిట దేవాలయ ప్రాంగణంలో ముగ్గులు పెడుతోంది.
అంతలో తొలిభక్తురాలిగా ఓ ముదుసలి వచ్చింది. ఆమెకి డెభ్బై ఏళ్ళ పైమాటే. వస్త్తోనే పైటను బొడ్లో దోపుకుని గర్భగుడి ముందు నిలబడి రెండు చేతులూ జోడించింది. పంతులు ఆమెను చూశాడు.
ఆమె ఎద అంతా ఎండిపోయి, ఒకప్పుడు వయసుతో మిడిసిపడ్డ ఆ చోటు ఇప్పుడు కాలం మీద పోరాడి అలిసిపోయి డస్సిపోయినట్లు కనిపించాయి.
యవ్వనవంతులైన స్త్రీలు వస్తే ఒక బాధ. వయసుపైబద్ద వాళ్ళు వస్తే మరో బాధ. ఆమె ఎదను చూడగానే పంతులుకి జీవితం మీద మమకారం సగం చచ్చిపోయింది.